సీఎం కేసీఆర్ అడగకుండానే వేతనాలను పెంచి అందరివాడయ్యాడని.. తమ సమస్యల పరిష్కారానికి విశేషంగా కృషి చేస్తున్నారని పలువురు అంగన్వాడీ టీచర్లు పేర్కొంటున్నారు. గత ఉమ్మడి ప్రభుత్వాల పాలనలో తీవ్ర ఇబ్బందులకు గ
ప్రభుత్వం ప్రవేశపెట్టిన పట్టణ ప్రగతిని అందిపుచ్చుకుని అనతికాలంలోనే స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుకు ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి రెండు మున్సిపాలిటీలు ఎంపికయ్యాయి.
మండలంలోని షిర్డీ సాయిబాబా ఆలయంలో సోమవారం నుంచి దసరా శరన్నవత్రులు ప్రారంభంకానున్నాయి. అక్టోబర్ 5వ తేదీ వరకు ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులు క్రీడల్లో రాణించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించాలని మహబూబ్నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు.
రాష్ట్ర అర్థ గణాంక శాఖ ఆధ్వర్యంలో జాతీయ సామాజిక, ఆర్థిక సర్వే ప్రారంభమైంది. ప్రజల జీవన స్థితిగతులు, వారికి అందుతున్న సేవలు తదితర అం శాలపై అర్థగణాంక శాఖ ద్వారా సమగ్ర వార్షిక మాడ్యులర్ సర్వే, ఆయూష్ సంబంధి
కార్పొరేట్ వ్యవస్థలను ప్రోత్సహిస్తూ కార్మికుల హక్కులను కాలరాస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి బుద్ధిచెప్పాలంటే కార్మిక నేస్తం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావాలంటున్నది కార్మికలోకం.
పింఛన్ కోసం లబ్ధిదారుల వయసు పరిమితిని 65 ఏండ్ల నుంచి 57 ఏండ్లకు తగ్గిస్తామని ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింద
జిల్లాలోనే ప్రసిద్ధిగాంచిన కడ్తాల్ మండలంలోని మైసిగండి గ్రామంలో వెలసిన మైసమ్మ దేవత, శివాలయ, రామాలయాల్లో ప్రతి సంవత్సరం నిర్వహించే దసరా దేవీశరన్నవరాత్రుల ఉత్సవాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
మహిళా సాధికారతే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేస్తున్నారని, ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న బతుకమ్మ కానుక చరిత్రాత్మకమని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు.
వానకాలంలో ఉత్పత్తి అయిన వరి ధాన్యం కొనుగోలుకు అధి కా రులు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. గత సంవత్సరం వాన కాలం కంటే ఈ సారి అధికంగా వరి సాగు విస్తీర్ణం ఉండడంతో అందుకు అనుగుణంగా ధాన్యం సేకర ణకు