ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడం ద్వారా ఆక్యుపెన్సీ రేషియాతోపాటు ఆదాయం పెంచుకుంటున్న టీఎస్ ఆర్టీసీ మరింత ఆదాయం పెంపునకు వివిధ మార్గాలను అన్వేషించి అమలు చేస్తున్నది.
దళిత బంధు పథకంలో భాగంగా మొదటి విడుతతోపాటు రెండో విడుతకు సంబంధించిన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి ఆదేశించారు.
జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. జిల్లాలో అత్యధికంగా బొంరాస్పేటలో 11.4 సెం.మీ.ల వర్షపాతం నమోదైంది. బుధ వారం రాత్రి 8 గంటల నుంచి ఉరుములు,మెరుపులతో ప్రారంభమైన వాన ఏకధాటిగా గంటన్నర పాటు కురిసింది.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోని ఆయా మండల కేంద్రాలు, గ్రామాల్లోని పలు చోట్ల బుధ, గురువారాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. వర్ష బీభత్సానికి చెరువులు, వాగులు, కుంటలు పొంగి ప్రవహిస్తున్నాయి.
వికారాబాద్ జిల్లా కామారెడ్డి గూడ గ్రామానికి చెందిన సాత్విక్రెడ్డి నీట్లో అత్యుత్తమ ప్రతిభను కనబర్చారు. ఆల్ ఇండియా లెవెల్లో 264వ ర్యాంక్ సాధించి జిల్లాకు పేరు తీసుకొచ్చారు.
వందలాదిమందికి ఉపాధి అన్ని రకాల కూరగాయలు, కిరాణా, గృహోపకరణాలు లభ్యం క్రయ విక్రయాలకు జరిపేవారికి మౌలిక సదుపాయాలు షాద్నగర్ రూరల్, సెప్టెంబర్ 4 : ఒకప్పుడు నలుగురు కూరగాయల వ్యాపారులతో ప్రారంభమైన షాద్నగర
సాధారణ ప్రసవానికి రూ.3వేలు రంగారెడ్డి జిల్లాలో 45 ప్రభుత్వ దవాఖానలు ఆయా దవాఖానలకు టార్గెట్లు కేటాయింపు కేసీఆర్ కిట్లతో పెరిగిన కాన్పులు షాబాద్, సెప్టెంబర్ 4: పేదలకు మెరుగైన వైద్యం అం దించాలనే ఉద్దేశంత�
మూడేండ్లుగా ఎన్సీడీ కార్యక్రమంలో భాగంగా అమలు ఇంటింటికెళ్లి మందులను అందజేస్తున్న వైద్య సిబ్బంది ప్రతి పీహెచ్సీలో ప్రత్యేకంగా ఆశ వర్కర్ నియామకం ఆరోగ్య ఉప కేంద్రాల్లో బీపీ, షుగర్ పరీక్షలు జిల్లాలో బ�