సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలి దేశవ్యాప్తంగా తెలంగాణ మోడల్ను అమలు చేయాలి పలువురు ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఆకాంక్ష పరిగి/ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 11 : కొత్తగా ఏర్పడిన రాష్ర్టాన్ని అతి తక్కువ సమయ�
చేవెళ్ల గురుకులానికి శాశ్వత భవన నిర్మాణం కోసం 20 ఎకరాల స్థలం చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య చేవెళ్ల రూరల్, సెప్టెంబర్ 11 : ఆసరా పింఛన్లతో సీఎం కేసీఆర్ పేదలకు భరోసా కల్పిస్తున్నారని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె
గ్రామపంచాయతీలుగా ఏర్పడడంతో మారిన దశ స్వయం పాలనతో అభివృద్ధిలో ముందుకు.. వికారాబాద్ జిల్లాలో పంచాయతీలుగా మారిన 84 తండాలు నాడు వెనుకబడ్డ తండాల్లో అభివృద్ధి వెలుగులు సకల సౌకర్యాలతో సంతోషంగా ఉన్న గిరిజనం బొ
రెండు ఎకరాల స్థలంలో పూలు, పండ్లు, నీడనిచ్చే మొక్కలు 5వేల మొక్కలతో రూపుదిద్దుకున్న పల్లెప్రకృతి వనం స్వచ్ఛమైన గాలితో పాటు ఆహ్లాదం మంచాల, సెప్టెంబర్ 11 : మండలంలోని వివిధ గ్రామాల్లో ఉన్న పల్లెప్రకృతి వనాలు న�
జిల్లాలో ఇప్పటివరకు సాధారణ వర్షపాతం 506 మి.మీ కాగా, అధికంగా 704 మి.మీ వర్షపాతం నమోదు జూలై మాసంలో అత్యధికంగా 346 మి.మీటర్ల వర్షం, సాధారణంతో పోలిస్తే 126 మి.మీటర్లు అధికంగా నమోదు వానకాలం సీజన్లో 3,63,947 ఎకరాల్లో ఆయా పంటల
ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 11 : జీఓ 317ఉత్తర్వుల ద్వారా స్థానికతను కోల్పోయిన ఉపాధ్యాయులకు న్యాయం చేస్తామని, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి
బడంగ్పేట, సెప్టెంబర్ 11: సీజనల్ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్ పర్సన్ డాక్టర్ తీగల అనితా హరినాథ్ రెడ్డి పేర్కొన్నారు. మహేశ్వరం మండల పరిధిలోని తుమ్మలూరులో ఆర్ట్
సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలంటున్న ఉమ్మడి జిల్లా వాసులు మన సంక్షేమ ఫలాలు, అభివృద్ధి వెలుగులు దేశమంతా పంచాలంటున్న వైనం బంగారు తెలంగాణ మాదిరిగా..బంగారు భారత్గా మార్చాలని ఆకాంక్ష బీజేపీ పాల�
ఒకే గ్రామంలో 200 మందికిపైగా డ్రైవర్లు ఆ వృత్తే వారికి జీవనోపాధి వలసలు లేని గ్రామం బొంరాస్పేట, సెప్టెంబర్ 10: డ్రైవర్ వృత్తే ప్రధాన జీవనాధారంగా బతుకుతున్నది ఆ గ్రామం.. 200లకు పైగా మంది డ్రైవర్లుగానే తమ కుటుం�
ఈ నెల 15వ తేదీన రెండు సెంటర్ల ప్రారంభానికి ఏర్పాట్లు వందలాది మంది అభ్యర్థులకు అందుబాటులోకి ఉచిత కోచింగ్ గ్రూప్స్ పరీక్షల ఉద్యోగార్థులకు ప్రత్యేక శిక్షణ పరిగి, సెప్టెంబర్ 10: అభివృద్ధి, సంక్షేమమే లక్ష్య
ఈ నెల 19 వరకు క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించనున్న తనిఖీ బృందాలు 20న మండలస్థాయిలో ప్రజావేదిక కరోనా కారణంగా మూడేండ్లుగా జరుగని సామాజిక తనిఖీ మండలంలో చేపట్టిన రూ.20 కోట్ల పనులపై నివేదిక బొంరాస్పేట, సెప్టెం�
ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడం ద్వారా ఆక్యుపెన్సీ రేషియాతోపాటు ఆదాయం పెంచుకుంటున్న టీఎస్ ఆర్టీసీ మరింత ఆదాయం పెంపునకు వివిధ మార్గాలను అన్వేషించి అమలు చేస్తున్నది.
దళిత బంధు పథకంలో భాగంగా మొదటి విడుతతోపాటు రెండో విడుతకు సంబంధించిన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి ఆదేశించారు.
జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. జిల్లాలో అత్యధికంగా బొంరాస్పేటలో 11.4 సెం.మీ.ల వర్షపాతం నమోదైంది. బుధ వారం రాత్రి 8 గంటల నుంచి ఉరుములు,మెరుపులతో ప్రారంభమైన వాన ఏకధాటిగా గంటన్నర పాటు కురిసింది.