రాష్ట్ర అర్థ గణాంక శాఖ ఆధ్వర్యంలో జాతీయ సామాజిక, ఆర్థిక సర్వే ప్రారంభమైంది. ప్రజల జీవన స్థితిగతులు, వారికి అందుతున్న సేవలు తదితర అం శాలపై అర్థగణాంక శాఖ ద్వారా సమగ్ర వార్షిక మాడ్యులర్ సర్వే, ఆయూష్ సంబంధి
కార్పొరేట్ వ్యవస్థలను ప్రోత్సహిస్తూ కార్మికుల హక్కులను కాలరాస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి బుద్ధిచెప్పాలంటే కార్మిక నేస్తం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావాలంటున్నది కార్మికలోకం.
పింఛన్ కోసం లబ్ధిదారుల వయసు పరిమితిని 65 ఏండ్ల నుంచి 57 ఏండ్లకు తగ్గిస్తామని ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింద
జిల్లాలోనే ప్రసిద్ధిగాంచిన కడ్తాల్ మండలంలోని మైసిగండి గ్రామంలో వెలసిన మైసమ్మ దేవత, శివాలయ, రామాలయాల్లో ప్రతి సంవత్సరం నిర్వహించే దసరా దేవీశరన్నవరాత్రుల ఉత్సవాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
మహిళా సాధికారతే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేస్తున్నారని, ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న బతుకమ్మ కానుక చరిత్రాత్మకమని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు.
వానకాలంలో ఉత్పత్తి అయిన వరి ధాన్యం కొనుగోలుకు అధి కా రులు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. గత సంవత్సరం వాన కాలం కంటే ఈ సారి అధికంగా వరి సాగు విస్తీర్ణం ఉండడంతో అందుకు అనుగుణంగా ధాన్యం సేకర ణకు
జిల్లా పరిధిలో గనుల శాఖ ద్వారా ప్రభుత్వానికి మరింత ఆదాయం పెరుగుతున్నది. దీంతో డీఎంఎఫ్టీ ఫండ్తో అభివృద్ది పనులు జరుగుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో జూలై నెల వరకు రూ.36.69కోట్ల ఆదాయం గనుల శాఖ ద్వారా రావడం గమ�
తెలంగాణ ప్రభుత్వం పల్లెపల్లెనా క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసింది. క్రీడలకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ.. క్రీడాకారులకు అన్నిరకాలుగా ప్రోత్సాహాన్ని అందిస్తున్నది. క్రీడలపై సీఎం కేసీఆర్ తీసుకుంటున్న చర్
రైతుల అభ్యున్నతికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నది. వారి సంక్షేమానికి రైతుబంధు, ఉచిత కరెంట్, రైతుబీమా, కొనుగోలు కేంద్రాలు తదితర సౌకర్యాలు కల్పిస్తున్నది. దీంతో రైతులకు వ్యవసాయంపై ఆసక్తి పెరిగి పంటల�