తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా నిర్మిస్తున్న సచివాలయానికి అంబేద్కర్ పేరును పెట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడం చరిత్రాత్మక నిర్ణయమని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే �
తెలంగాణ సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టి సీఎం కేసీఆర్ చరిత్ర సృష్టించారని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు. సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టిన
రంగారెడ్డి జిల్లా సరూర్నగర్లోని రిహాబిలిటేషన్ సెంటర్లో పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న నిరుద్యోగ దివ్యాంగ అభ్యర్థులకు 12 రకాల పుస్తకాలను పంపిణీ చేసినట్టు రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్
మంచాల మండలంలోని మేజర్ గ్రామ పంచాయతీ లోయపల్లి గ్రామం అభివృద్ధితో పాటు పచ్చదనానికి కేరాఫ్గా నిలిచింది. హరితహారంలో భాగంగా గ్రామంలో రోడ్లకు ఇరువైపులా నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించడంతో ఏపుగా పెరిగి ఆహ్ల�
స్వరాష్ట్రంలో స్థానిక సంస్థలను బలోపేతం చేసిన సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోని వెళ్తే జాతీయ స్థాయిలోనూ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు గౌరవం పెరుగుతుందని ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన జడ్పీటీసీల�
తెలంగాణ రాష్ట్రంలో రైతు పక్షపాతిగా సీఎం కేసీఆర్ తన పాలనను కొనసాగిస్తున్నారని, దేశ రైతాంగానికే టీఆర్ఎస్ పాలన ఆదర్శంగా నిలుస్తున్నదని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు.
భారతదేశంలో నిజాం సంస్థానం విలీనమై 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న తెలగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను నియోజకవర్గంలో ఘనంగా నిర్వహిద్దామని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే
తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలలో భాగంగా ఈనెల 17వ తేదీన వికారాబాద్లోని పోలీసు పరేడ్ గ్రౌండ్లో జెండా ఆవిష్కరణకు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ నిఖిల అధికారులను ఆదేశించారు.