కొడంగల్ నియోకవర్గంలోని అన్ని మండలాల నుంచి అం బేద్కర్ నాస్తిక్ సమాజ్, బహుజన సంఘాలు, స్వేరో సంఘాల నాయకులు పెద్ద ఎత్తున సోమవారం ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలే పార్టీకి శ్రీరామరక్ష అని.. ఈ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు.
ప్రభుత్వ జూనియర్, మోడల్ కళాశాలల విద్యార్థులకు తెలం గాణ ప్రభుత్వం ఉచితంగా అందచేస్తున్న పాఠ్య పుస్తకాలను పంపిణీ చేయడానికి ఆర్టీసీ కార్గో సేవలను అందుబాటులోకి తీసుకురావడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్త�
నూతన సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరు పెట్టడం, గిరిజన బంధు, 10 శాతం రిజర్వేషన్ అమలు ప్రకటనలపై ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
నూతన సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరు పెట్టడం, గిరిజన బంధు, 10 శాతం రిజర్వేషన్ అమలు ప్రకటనలపై ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో బీజేపీ పాత్ర ఎక్కడా లేదని, ఆ పోరాటాన్ని మతపరంగా విభజించి చరిత్రను వక్రీకరిస్తున్న బీజేపీ కుట్రలను తిప్పికొట్టాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రజలకు పి�
ప్రజల సంక్షేమమే టీఆర్ఎస్ ధ్యేయమని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. మండలంలోని చంద్రధన గ్రామానికి చెందిన బీజేపీ కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో ఆదివారం టీఆర్ఎస్లో చేరారు.
వెనుకబడిన గిరిజనుల అభివృద్ధికి ఏ ప్రభుత్వమూ ఇప్పటివరకు కృషి చేయలేదు. సీఎం కేసీఆర్ ఎస్టీల వెనుకబాటుతనాన్ని గుర్తించి గిరిజన బంధు పథకాన్ని అమలు చేస్తానని ప్రకటించడం అభినందనీయం.
బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని చెల్లించకపోవడంతో వడ్డీ పేరుకుపోయిన రుణగ్రహీతలు లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవచ్చునని న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్,