మండల పరిధిలోని మారేపల్లి గ్రామ శివారులోని జడ్ అండ్ బీ మినిరల్స్ కార్పొరేషన్ సుద్ద ఫ్యాక్టరీలో భారీ చోరీ జరిగింది. ఈ ఘటన శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
భిన్నత్వంలో ఏకత్వానికి తెలంగాణ ప్రతీక అని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలలో భాగంగా శుక్రవారం పరిగిలోని మినీ స్టేడియంలో జరిగిన సమావేశంలో ఆయన ముఖ్�
రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహిస్తున్న ‘తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ సభ’ కు రాష్ట్రం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు తరలిరాను న్న నేపథ్యంలో ట్రాఫిక్ పరంగా చర్యలు తీస�
తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా సమైక్యతా ర్యాలీలు అట్టహాసంగా జరిగాయి. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో జాతీయ జెండాను ప్రదర్శిస్తూ విద్యార�
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా నిర్మిస్తున్న సచివాలయానికి అంబేద్కర్ పేరును పెట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడం చరిత్రాత్మక నిర్ణయమని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే �
తెలంగాణ సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టి సీఎం కేసీఆర్ చరిత్ర సృష్టించారని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు. సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టిన
రంగారెడ్డి జిల్లా సరూర్నగర్లోని రిహాబిలిటేషన్ సెంటర్లో పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న నిరుద్యోగ దివ్యాంగ అభ్యర్థులకు 12 రకాల పుస్తకాలను పంపిణీ చేసినట్టు రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్
మంచాల మండలంలోని మేజర్ గ్రామ పంచాయతీ లోయపల్లి గ్రామం అభివృద్ధితో పాటు పచ్చదనానికి కేరాఫ్గా నిలిచింది. హరితహారంలో భాగంగా గ్రామంలో రోడ్లకు ఇరువైపులా నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించడంతో ఏపుగా పెరిగి ఆహ్ల�
స్వరాష్ట్రంలో స్థానిక సంస్థలను బలోపేతం చేసిన సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోని వెళ్తే జాతీయ స్థాయిలోనూ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు గౌరవం పెరుగుతుందని ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన జడ్పీటీసీల�