నూతన సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరు పెట్టడం, గిరిజన బంధు, 10 శాతం రిజర్వేషన్ అమలు ప్రకటనలపై ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
నూతన సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరు పెట్టడం, గిరిజన బంధు, 10 శాతం రిజర్వేషన్ అమలు ప్రకటనలపై ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో బీజేపీ పాత్ర ఎక్కడా లేదని, ఆ పోరాటాన్ని మతపరంగా విభజించి చరిత్రను వక్రీకరిస్తున్న బీజేపీ కుట్రలను తిప్పికొట్టాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రజలకు పి�
ప్రజల సంక్షేమమే టీఆర్ఎస్ ధ్యేయమని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. మండలంలోని చంద్రధన గ్రామానికి చెందిన బీజేపీ కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో ఆదివారం టీఆర్ఎస్లో చేరారు.
వెనుకబడిన గిరిజనుల అభివృద్ధికి ఏ ప్రభుత్వమూ ఇప్పటివరకు కృషి చేయలేదు. సీఎం కేసీఆర్ ఎస్టీల వెనుకబాటుతనాన్ని గుర్తించి గిరిజన బంధు పథకాన్ని అమలు చేస్తానని ప్రకటించడం అభినందనీయం.
బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని చెల్లించకపోవడంతో వడ్డీ పేరుకుపోయిన రుణగ్రహీతలు లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవచ్చునని న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్,
మండల పరిధిలోని మారేపల్లి గ్రామ శివారులోని జడ్ అండ్ బీ మినిరల్స్ కార్పొరేషన్ సుద్ద ఫ్యాక్టరీలో భారీ చోరీ జరిగింది. ఈ ఘటన శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
భిన్నత్వంలో ఏకత్వానికి తెలంగాణ ప్రతీక అని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలలో భాగంగా శుక్రవారం పరిగిలోని మినీ స్టేడియంలో జరిగిన సమావేశంలో ఆయన ముఖ్�
రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహిస్తున్న ‘తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ సభ’ కు రాష్ట్రం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు తరలిరాను న్న నేపథ్యంలో ట్రాఫిక్ పరంగా చర్యలు తీస�
తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా సమైక్యతా ర్యాలీలు అట్టహాసంగా జరిగాయి. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో జాతీయ జెండాను ప్రదర్శిస్తూ విద్యార�