దేశంలో బీజేపీ ప్రభుత్వం బ్లాక్మెయిలింగ్ రాజకీయాలకు పాల్పడుతున్నదని, ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదమని జూనియర్ న్యాయవాదుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ రవి అన్నారు.
తెలంగాణ ఏర్పాటు తర్వాత వ్యవసాయాన్ని పండుగ చేయాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ నేతృత్వంలోని సర్కారు అనేక పథకాలు అమలు చేస్తున్నది. ప్రపంచంలోనే ఎక్కడా లేనివిధంగా రైతులకు పంటల సాగుకు అవసరమైన పెట్టుబడి సాయాన్�
ప్రభుత్వ దవాఖానల్లో అవసరమైన మందులను పూర్తిస్థాయిలో నిల్వ ఉంచేందుకు ప్రతి జిల్లా కేంద్రంలోనూ సెంట్రల్ మెడిసిన్ స్టోర్(సీఎంఎస్)ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఫిర్యాదుల స్వీకరణలో మహిళలకు ఇబ్బందులు కలుగవద్దనే ఉద్దేశంతో పోలీస్టేషన్లలో ప్రత్యేకంగా మహిళా సహాయ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు.
కొడంగల్ మండలంలోని ఖాజాఅహ్మద్పల్లి గతంలో ఎటువంటి అభివృద్ధికి నోచుకోకుండా మురుగు, ఎక్కడబడితే అక్కడ చెత్త కుప్పలు అన్నట్లుగా ఉండేది. పల్లె ప్రగతి కార్యక్రమంతో చెత్త కుప్పలు, మురికి కుంటలు మాయమై గ్రామంల
మండల కేంద్రంలోని షిర్డీ సాయిబాబా, మైసిగండి గ్రామంలోని రామాలయ, శివాలయాల్లో కొలువైన అన్నపూర్ణేశ్వరిదేవి అమ్మవారి శరన్నవరాత్రుల ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి.
పేద ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎంపీపీ హేమీబాయి, వైస్ ఎంపీపీ సుదర్శన్రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని తుంకిమెట్ల, నాగిరెడ్డిపల్లి గ్రామాల్లో మహిళలకు వారు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు.
మత్స్య సంపద పెరిగేందుకు ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లల పంపిణీ చేపడుతుందని ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. బుధవారం ప్రభుత్వం అందజేసిన చేప పిల్లలను ఎమ్మెల్యే మహేశ్రెడ్డి పరిగి మండలం లక్నాపూర్ ప�
సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న కేసీఆర్ కిట్తోపాటు తల్లీబిడ్డల ఆరోగ్య పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలు భేష్ అని పలువురు కొనియాడుతున్నారు.