2001లో టీఆర్ఎస్ ప్రస్థానం మొదలైనప్పటి నుంచి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రజలు కేసీఆర్ వెంటే ఉంటున్నారు. స్వరాష్ట్ర ఉద్యమంలో గులాబీ బాస్ అడుగుజాడల్లో నడుస్తూ రాష్ట్ర సాధనలో కీలకపాత్ర పోషించారు.
తెలంగాణ చరిత్రలోనే ఒక నూతన అధ్యయానికి శ్రీకారం చుట్టిన సీఎం కేసీఆర్కు ఉమ్మడి జిల్లా జనం జైకొడుతున్నారు. యావత్ భారతజాతి ఆశలకు, ఆకాంక్షలకు, వెన్నుదన్నుగా నిలిచేందుకు బీఆర్ఎస్ను ప్రకటించడంపై హర్షం వ్
ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని తెలంగాణ రాష్ట్ర సమితి జాతీయ పార్టీగా మార్పు చెందడం దేశ రాజకీయాల్లో చారిత్రాత్మక నిర్ణయమని పలువురు ఉద్యమకారులు, నేతలు ఈ సందర్భంగా అభిప్రాయ పడుతున్నారు.
తెలంగాణ సాధన కోసం ఏర్పడిన ఉద్యమ పార్టీ రాజకీయ పార్టీగా ఎదిగి నేడు జాతీయ పార్టీగా అవతరించడం చారిత్రాత్మకం. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలు, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నది.
టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మార్చుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపై ఇబ్రహీంపట్నంలో సంబురాలు అంబరాన్నంటాయి. నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున అంబేద్కర్ చౌరస్తాకు చేరుకుని సుమారు గంటస�
చేవెళ్ల మండల పరిధి ముడిమ్యాల్ గ్రామంలోని శ్రీ కోదండ రామాలయంలో విజయ దశమి సందర్భంగా ఘనంగా పూజలు నిర్వహించారు. శ్రీరామచంద్రమూర్తి, సీతమ్మ, లక్ష్మణ స్వామి, ఆంజనేయస్వామికి క్షీరాభిషేకం చేశారు. చంద్రం సమర్ప�
దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో మన ఊరు-మన బడి కార్యక్రమంతో రూ.7వేల కోట్లు ఖర్చు చేస్తూ విద్యా వ్యవస్థ పటిష్టతకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి పేర్కొన�
వికారాబాద్ జిల్లాలో ఓటరు గుర్తింపు కార్డులకు ఆధార్ సీడింగ్ ప్రక్రియ వేగవంతమైంది. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 52.90 శాతం ఓటరు గుర్తింపు కార్డులకు ఆధార్ అనుసంధాన ప్రక్రియ పూర్తయింది.
ప్రజల చెంతకే పాలన చేర్చడం, పరిపాలనా సౌలభ్యం కోసమే సీఎం కేసీఆర్ కొత్తగా జిల్లాలు, డివిజన్లు, మండలాలను ఏర్పాటు చేస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు.