ఎన్నో ఏండ్లుగా వర్షపునీరు వృధాగా పోవడంతో ఈ ప్రాంతం ఎడారిగా మారింది. రెండుకొండల మధ్యనుంచి వచ్చే వర్షపునీటిని ఒడిసిపట్టేందుకు గత ప్రభుత్వాల హయాంలో చెక్డ్యాం నిర్మాణానికి పూనుకున్న నిధులు మంజూరు చేయకప�
దేశంలో ఎక్కడా లేనివిధంగా రంగారెడ్డి జిల్లా అతి పెద్ద ఆభరణాల తయారీ క్షేత్రంగా మారబోతున్నది. బంగారం, వజ్రాల తయారీ రంగంలో ప్రముఖ సంస్థ అయిన మలబార్ తమ అతి పెద్ద రిఫైనరీ, మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్కు జిల్ల
మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు పండిత్గా పని చేస్తున్న ఈ.వినయ్కుమార్ బతుకమ్మ పాటలపై పరిశోధన చేశారు. పీహెచ్డీ పట్టా కోసం ఆయన ఐదేండ్ల పాటు ‘తెలంగాణ సంస్కృతిలో బతకమ్మ పాటలు-సామాజ�
మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్(బీఆర్ఎస్) అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించి సీఎం కేసీఆర్కు కానుకగా ఇద్దామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చా�
కప్పుడు రైతులే అధికారుల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండేది. రాష్ట్రమొచ్చాక స్పష్టమైన మార్పులొచ్చాయి. అధికారులు రైతుల వద్దకే వెళ్లి సాగుపై అవగాహన కల్పిస్తున్నారు.
తెలంగాణ ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు చదువుతోపాటు అన్ని రంగాల్లో రా ణించేలా చర్యలు తీసుకుంటున్నది. వందలాది గురుకుల పాఠశాలలు, కళాశాలలను ఏర్పాటు చేసి నాణ్యమైన విద్య ను అందిస్తున్నది.
గ్రామ పంచాయతీలకు అవార్డుల కోసం ఎంపిక చేసిన 54 మోడల్ గ్రామ పంచాయతీల్లో చేపట్టిన అభివృద్ధి పనుల సమాచారాన్ని సక్రమంగా ఎలాంటి తప్పులు లేకుండా ఆన్లైన్లో పొందుపర్చాలని కలెక్టర్ నిఖిల తెలిపారు.
జిల్లా కలెక్టర్ నిఖిల ఆదేశాల మేరకు వికారాబాద్ మండలం రాళ్లచిట్టంపల్లి గ్రామంలో మంగళవారం రెవెన్యూ , అటవీ శాఖ అధికారులు సంయుక్తం గా గ్రామ సభలు నిర్వహించారు.
ప్రజా సమస్యలను పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యం వహించొద్దని, ఎప్పటికప్పుడూ సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించాలని ఎంపీపీ కొప్పు సుకన్య అన్నారు. మండల సర్వసభ్య సమావేశాన్ని మండల పరిషత్ కార్యాలయం