గాంధీ ఆచరించిన అహింసా మార్గం ప్రపంచానికి ఆదర్శమని ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్రెడ్డి, అంజయ్యయాదవ్, కాలె యాదయ్య, జైపాల్యాదవ్ అన్నారు. ఆదివారం గాంధీ జయంతి సందర్భంగా ఆయా నియోజకవర్గాల్లో గాంధీ విగ్రహా
సీఎం కేసీఆర్ ప్రభు త్వం వృద్ధాప్యంలో ఉన్న వారికి ఆసరాగా ఉండాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఆసరా పింఛన్ల పంపి ణీ కార్యక్రమం రంగారెడ్డి జిల్లాలో ముమ్మరం సాగుతున్నది.
బొంరాస్పేట మం డలం నుంచి కొత్తగా ఏర్పడిన దుద్యాల మండలాన్ని సోమవారం విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి, ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ సునీతామహేందర్రెడ్డి ప్రారంభించనున్నారు.
ఆలయాల అభివృద్ధికి తెలంగాణ సర్కార్ ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నదని మున్సిపల్ చైర్మన్ నరేందర్ అన్నారు. ఫరూఖ్నగర్ మండలంలోని ఎలికట్ట అంభభవానీ దేవాలయంలో ఆదివారం సీనియర్ నాయకుడు బెంది శ్రీనివాస్�
తెలంగాణ ప్రభుత్వం గిరిజనుల రిజర్వేషన్ను ఆరు నుంచి పది శాతానికి పెంచుతూ జీవో జారీ చేయడాన్ని హర్షిస్తూ శనివారం ఆమనగల్లు పట్టణంలోని హైదరాబాద్-శ్రీశైలం రహదారిపై ఎస్సీ,ఎస్టీ యాక్ట్ విజిలెన్స్ కమిటీ సభ�
సీఎం కేసీఆర్ గిరిజనుల సంక్షేమం, అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. విద్య, ఉద్యోగ రంగాల్లో గిరిజనులకు రిజర్వేషన్ల శాతాన్ని పెంచడాన్ని హర్షిస్తూ శనివారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో సంబురాలు హోరెత�
అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ప్రజా జీవనాన్ని సుఖమయం చేస్తున్నది. ఇదివరకు ఇల్లు నిర్మించాలంటే సిమెంటు, ఇటుక, ఇసుక అవసరం.. అంతేకాకుండా నెలల తరబడి సమయం పట్టేది. కానీ ప్రస్తుతం గంటల వ్యవధిలోనే సకల సౌకర్యాలతో పో
సదరం క్యాంపులకు వచ్చే దివ్యాంగులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించొద్దని.. వారికి సంబంధించి తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ అమయ్ కుమార్ అదేశించారని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి పి.ప�
తెలంగాణ సంస్కృతీ సంప్రదాయలకు ప్రతీకగా బతుకమ్మ పండుగ నిలుస్తోందని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. నందిగామ మండలం మేకగూడ, చాకలిగుట్టతండా గ్రామాల్లో శనివారం ప్రభుత్వం పంపిణీ చేస్తున్న బతుకమ్మ
ప్రభుత్వ సంక్షేమ పథకాలు దేశంలోని అన్ని రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. కొత్తూరు మున్సిపాలిటీ, మండలంలోని వివిధ సంక్షేమ పథకాల ఫలాలను ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ లబ్ధిదా