దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో మన ఊరు-మన బడి కార్యక్రమంతో రూ.7వేల కోట్లు ఖర్చు చేస్తూ విద్యా వ్యవస్థ పటిష్టతకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి పేర్కొన�
వికారాబాద్ జిల్లాలో ఓటరు గుర్తింపు కార్డులకు ఆధార్ సీడింగ్ ప్రక్రియ వేగవంతమైంది. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 52.90 శాతం ఓటరు గుర్తింపు కార్డులకు ఆధార్ అనుసంధాన ప్రక్రియ పూర్తయింది.
ప్రజల చెంతకే పాలన చేర్చడం, పరిపాలనా సౌలభ్యం కోసమే సీఎం కేసీఆర్ కొత్తగా జిల్లాలు, డివిజన్లు, మండలాలను ఏర్పాటు చేస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు.
రాష్టంలో మహిళలకు అత్యంత ఇష్టమైన పండుగ బతుకమ్మ అని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. సోమవారం వికారాబాద్ కలెక్టరేట్ అవరణలో ప్రభుత్వం నిర్వహించిన బతుకమ్మ సంబురాల్లో జడ్పీ చైర్ పర్సన్ సునీతారెడ్�
ప్రజల్లో ఆధ్యాత్మిక చింతన ఉన్నప్పుడే ప్రశాంతత ఉంటుందని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మండల పరిధిలోని చిలుకూరు గ్రామంలోని దుర్గా మాత పూజల్లో పాల్గొని పూజలు చేశారు.
సీఎం కేసీఆర్ పాలన దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని, అందుకే దేశమంతా తెలంగాణ వైపు చూస్తున్నదని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. నందిగామ మండలంలోని చేగూరు, వెంకమ్మగూడ, వీర్లపల్లి, మొదళ్లగూడ, మామ�
గాంధీ ఆచరించిన అహింసా మార్గం ప్రపంచానికి ఆదర్శమని ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్రెడ్డి, అంజయ్యయాదవ్, కాలె యాదయ్య, జైపాల్యాదవ్ అన్నారు. ఆదివారం గాంధీ జయంతి సందర్భంగా ఆయా నియోజకవర్గాల్లో గాంధీ విగ్రహా