మున్సిపాలిటీ పరిధిలో యాదవులు సదర్ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. తట్టిఅన్నారంలో రాధాకృష్ణ యాదవ సంఘం ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. గ్రామంలో డీజే శబ్దాల మధ్య దున్నపోతులను ఊరేగించారు.
జినుగుర్తి -తట్టేపల్లి బీటీ రోడ్డు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తాండూరు మండలం జినుగుర్తి గేట్ నుంచి పెద్దేముల్ మండలం తట్టే పల్లి వరకు డబుల్ లైన్ బీటీ రోడ్డు పనులు నిర్వహిస్తున్నారు.
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తున్నదని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. మండల పరిధిలోని ముద్విన్ గ్రామానికి చెందిన కావాటి చంద్రయ్యకు రూ.58వేలు, కొంక వెంకటమ్మకు రూ.28వేలు ముఖ్యమంత్రి సహాయనిధి
ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తరువాత సీఎం కేసీఆర్ చొరవతో కులవృత్తులకు పూర్వవైభవం వచ్చిందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. మన్నెగూడలో బుధవారం వేర్వేరుగా నిర్వహించిన గొల
మత్స్యకారులు ఆర్థికంగా ఎదిగేందుకు తెలంగాణ ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలుస్తున్నది. ఇప్పటికే టాటా ఏస్, ద్విచక్ర వాహనాలను సబ్సిడీపై అందజేయడంతో పాటు చేపల వేటకు సంబంధించిన సామగ్రిని సైతం అందజేసింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలనలో నిరుపేదలకు ఆరోగ్యం క్షీణిస్తే పట్టించుకునే వారు ఉండేవారు కాదు. మరుమూల గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకు నిరుపేదలు అనారోగ్యంతో బాధపడుతూ కార్పొరేట్లో వైద్యం చేయించుకోలేక
బుగ్గరామలింగేశ్వర స్వామి జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేయాలని, ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు.
మారుమూల గ్రామాల్లో నిరక్షరాస్యులు ఎక్కువగా ఉన్న చోట బాల్య వివాహాలు జరుగుతున్నాయి. వీటిపై బాలికలకు అవగాహన లేక వివాహాలు చేసుకుని రక్తహీనత వంటి పలు సమస్యలతో రోగాల బారిన పడుతున్నారు.
పల్లెప్రగతి కార్యక్రమంతో హాజీపూర్ దశ మారింది. రెండున్న రేళ్లలో ఊహించని అభివృద్ధి జరిగింది. అన్ని మౌలిక వసతులను గ్రామం సమకూర్చు కున్నది. మిషన్ భగీరథతో ప్రతి ఇంటికీ నీటిని సరఫరా చేస్తున్నారు.
వానకాలం పంట కాలం ముగిసిన దరిమిలా.. రబీ పంటల సాగుకు సంబంధించి జిల్లా వ్యవసాయ అధికార యంత్రాంగం యాక్షన్ ప్లాన్ను సిద్ధం చేసింది. వానకాలంలో వర్షాలు సమృద్ధిగా కురువడంతో రబీ సీజన్లో పంటల సాగు భారీగా పెరిగే �
జన్ధన్ ఖాతాలు ఓపెన్ చేసుకుంటే రూ.15 లక్షలు ఇస్తామని చెప్పిన నరేంద్ర మోడీ ఇప్పటివరకు ఎవరి ఖాతాలో కూడా ఒక్క రూపాయి జమ చేయలేదని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు.