అమ్మ ఒడి పథకం ద్వారా ప్రభుత్వం 102 సేవలను గర్భిణులకు అందజేస్తున్నది. మహిళలు గర్భం దాల్చినప్పటి నుంచి 9 నెలలు పూర్తయ్యే వరకు నాలుగుసార్లు వైద్య పరీక్షలు చేయించుకోవలసి ఉంటుంది.
అంగన్వాడీ కేంద్రాల్లో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతమున్న మినీ అంగన్వాడీ కేంద్రాలను జనాభాకనుగుణంగా ప్రధాన కేంద్రాలుగా మార్చడానికి అధికారులు చర్యలు చేపట్టారు.
భారీ వర్షాలు కురుస్తుండటంతో చెరువులన్నీ నీటితో కళకళలాడుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం మిషన్ కాకతీయ ద్వారా రూ. కోట్లు ఖర్చు చేసి పురాతన చెరువులను పూడిక తీసి అభివృద్ధి చేసింది.
ఇబ్రహీంపట్నం పెద్దచెరువును త్వరలోనే పర్యాటక కేంద్రంగా మారుస్తామని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. ఆదివారం కట్ట మైసమ్మ వద్ద నియోజకవర్గ నాయకులతో కలిసి పూజలు నిర్వహించారు.
ఇటీవల కురుస్తున్న వర్షాలకు రంగారెడ్డి జిల్లా నిండుకుండలా మారింది. వర్షాకాలం ముగియనున్న తరుణంలో వర్షాలు అధిక స్థాయి నుంచి అత్యధిక స్థాయిలో కురుస్తున్నాయి.
మహిళా స్వయం సహాయక సంఘాల(ఎస్హెచ్జీ) మరింత బలోపేతానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. సంఘాల వారీగా కాకుండా వ్యక్తిగతంగానూ మహిళలను ఆర్థికం గా బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం వడ్డీలేని రుణాలతోపాట�
2001లో టీఆర్ఎస్ ప్రస్థానం మొదలైనప్పటి నుంచి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రజలు కేసీఆర్ వెంటే ఉంటున్నారు. స్వరాష్ట్ర ఉద్యమంలో గులాబీ బాస్ అడుగుజాడల్లో నడుస్తూ రాష్ట్ర సాధనలో కీలకపాత్ర పోషించారు.
తెలంగాణ చరిత్రలోనే ఒక నూతన అధ్యయానికి శ్రీకారం చుట్టిన సీఎం కేసీఆర్కు ఉమ్మడి జిల్లా జనం జైకొడుతున్నారు. యావత్ భారతజాతి ఆశలకు, ఆకాంక్షలకు, వెన్నుదన్నుగా నిలిచేందుకు బీఆర్ఎస్ను ప్రకటించడంపై హర్షం వ్
ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని తెలంగాణ రాష్ట్ర సమితి జాతీయ పార్టీగా మార్పు చెందడం దేశ రాజకీయాల్లో చారిత్రాత్మక నిర్ణయమని పలువురు ఉద్యమకారులు, నేతలు ఈ సందర్భంగా అభిప్రాయ పడుతున్నారు.
తెలంగాణ సాధన కోసం ఏర్పడిన ఉద్యమ పార్టీ రాజకీయ పార్టీగా ఎదిగి నేడు జాతీయ పార్టీగా అవతరించడం చారిత్రాత్మకం. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలు, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నది.