ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద వాహనదారులు స్టాప్లైన్ దాటితే వాతపెట్టేందుకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సిద్ధమయ్యారు. నేటి (నవంబర్ 1 మంగళవారం) నుంచి కమిషనరేట్ పరిధిలో స్టాప్లైన్ వాయిలేషన్పై స్పెషల�
సత్వర వైద్య సేవలందించాలన్న సంకల్పంతో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానలకు అత్యంత ఆదరణ లభిస్తున్నది. జలుబు, దగ్గు, జ్వరం, సీటీ స్కాన్, రక్త, మూత్ర పరీక్షలు తదితర సేవలు ఉచితంగా అందుతున్నాయి.
స్వయం ఉపాధి కోసం కూలీల కుటుంబ సభ్యులకు డీఆర్డీఏ ఆధ్వర్యంలో ప్రభుత్వం శిక్షణ ఇస్తున్నది. ఉపాధి హామీ కింద వంద రోజులు పని పూర్తి చేసిన కుటుంబ సభ్యులు దీనికి అర్హులు. కూలీల పిల్లలు కూలీలుగానే ఉండకూడదన్నది �
దోమ మండల పరిధిలోని గొడుగోనిపల్లి పల్లె ప్రగతితో అభివృద్ధ్ది దిశగా అడుగులు వేస్తున్నది. గ్రామానికో పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేశార�
మండల కేంద్రంలో చిరు వ్యాపారుల కష్టాలు దూరం కానున్నాయి. కడ్తాల్ గ్రామంలో దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న షాపింగ్ కాంప్లెక్స్ కల త్వరలో నెరవెరబోతుండటంతో చిరు వ్యాపారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
బ్రహీంపట్నం మున్సిపాలిటీలో అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లకు మహర్దశ వచ్చింది. మిషన్ భగీరథ పనుల వల్ల రోడ్లు ధ్వంసమయ్యాయి. దీంతో మున్సిపాలిటీ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నం, నందివనపర్తి, జాఫర్గూడ గ్రామాల్లో శనివారం రాత్రి యాదవులు ఘనంగా సదర్ ఉత్సవాలను నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో దున్నపోతుల విన్యాసాలు ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్న
గొంతులో ప్రాణం ఉన్నంత వరకూ సీఎం కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్(బీఆర్ఎస్)పార్టీలోనే కొనసాగుతానని.. పార్టీ మారే ప్రసక్తే లేదని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి తేల్చి చెప్పారు.
తెలంగాణ రాష్ర్టం ఏర్పడిన తర్వా త మండలంలోని గ్రామం అభివృద్ధిలో ముందు కు దూసుకెళ్తున్నది. గ్రామాభివృద్ధికి సర్పంచ్, అధికారులు, వార్డు సభ్యులు, ప్రజాప్రతినిధులు ఎంతో కృషి చేస్తున్నారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం రోడ్ల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నది. ఎనిమిదేండ్ల కాలంలో జిల్లాలోని రోడ్ల అభివృద్ధి కోసం దాదాపుగా రూ.వెయ్యి కోట్ల కు పైగానే నిధులను విడుదల చేసింది.
ఆవులు, గేదెల్లో దోమలు, ఈగల కారణంగా వ్యాపిస్తున్న లంపీస్కిన్ వ్యాధి నివారణకు వ్యాక్సినేషన్ ప్రక్రియ రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా ముమ్మరంగా కొనసాగుతున్నది.
తెలంగాణ సర్కార్ విద్యార్థులను తీర్చిదిద్దేందుకు ‘తొలిమెట్టు’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి విద్యార్థుల్లో సామర్థ్యాన్ని పెంచుతున్నారు.