గ్రామపంచాయతీల ద్వారా ప్రజలకు అందించే సేవలు పారదర్శకంగా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ధ్రువపత్రాల జారీలో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా పంచాయతీ కార్యదర్శులకు ‘డిజిటల్ కీ’లను అందజేసే ప్రక్రి�
గ్రామీణ యువత ఉపాధి అవకాశాలు పెంపొందించుకోవాలని రాష్ట్ర ఖాదీ, గ్రామీణ పరిశ్రమల మండలి చైర్మన్ ఎం.డి.యూసుఫ్ జాహిద్ సూచించారు. పీఎంఈజీపీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.
రైతుల మోటర్లకు మీటర్లు బిగించాలని చూస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ నడ్డి విరుస్తామని రైతు సం ఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నంద్యాల నర్సింహారెడ్డి అన్నారు.
ఫిర్యాదుదారుల సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలని జిల్లా రెవెన్యూ అధికారి హరిప్రియ అన్నారు. కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులపై డీఆర్వో అధికారులతో మాట�
డబుల్ బెడ్రూమ్ల నిర్మాణంలో పురోగతి వేగంగా కొనసాగుతున్నది. పేదలకు ఇండ్లను అందించాలనే ప్రభుత్వ లక్ష్యం ఫలిస్తున్నది. బడుగు బలహీన వర్గాల బతుకులకు ఒక గూడు కల్పించి, సమాజంలో వారికో గౌరవప్రదమైన స్థానం కల�
జల్సాలు ఎంతకైనా తెగిస్తాయని, వాటి కోసం ఎటువంటి దారుణానికైనా ఒడికట్టేందుకు పూనుకుంటారనేది కొడంగల్లో జరిగిన బాలుడి కిడ్నాప్తోపాటు దారుణ హత్య ఉదంతం గుర్తు చేస్తున్నది. జల్సాలకు అలవాటుపడ్డ వ్యక్తి..
అఖిల భారత సేవల అధికారుల క్షేత్రస్థాయి పర్యటనలు.. గ్రామీణ స్థితిగతుల అధ్యయనంతోనే పూర్తిస్థాయి అవగాహన కలుగుతుందని.. తద్వారా ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించగలుగుతారని అదనపు కలెక్టర్ ప్రతీక్జైన్ అన్న�
వర్షాకాలం సీజనల్లో ఇబ్రహీంపట్నం మండలంలో రైతులు సాగుచేసిన వరిపంట ఆశాజనకంగా ఉన్నది. గతంలో ఎన్నడూ లేనంతగా ఈ ఏడాది వరిసాగు విస్తీర్ణం పెరుగడంతో ధాన్యం దిగుబడి కూడా అధికంగా వచ్చే అవకాశాలున్నాయని వ్యవసాయా�
రెండు సంవత్సరాల నుంచి కరువుతీరా వర్షాలు కురియడంతో రైతులు వానకాలంలో పెద్ద ఎత్తున వరి పంటను సాగుచేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సాగుపద్ధతులు తెలియజేసి వానకాలంలో వేయాల్సిన పంటల గురించి వ్యవసాయ శాఖ అధిక
ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద వాహనదారులు స్టాప్లైన్ దాటితే వాతపెట్టేందుకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సిద్ధమయ్యారు. నేటి (నవంబర్ 1 మంగళవారం) నుంచి కమిషనరేట్ పరిధిలో స్టాప్లైన్ వాయిలేషన్పై స్పెషల�
సత్వర వైద్య సేవలందించాలన్న సంకల్పంతో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానలకు అత్యంత ఆదరణ లభిస్తున్నది. జలుబు, దగ్గు, జ్వరం, సీటీ స్కాన్, రక్త, మూత్ర పరీక్షలు తదితర సేవలు ఉచితంగా అందుతున్నాయి.
స్వయం ఉపాధి కోసం కూలీల కుటుంబ సభ్యులకు డీఆర్డీఏ ఆధ్వర్యంలో ప్రభుత్వం శిక్షణ ఇస్తున్నది. ఉపాధి హామీ కింద వంద రోజులు పని పూర్తి చేసిన కుటుంబ సభ్యులు దీనికి అర్హులు. కూలీల పిల్లలు కూలీలుగానే ఉండకూడదన్నది �