తెలంగాణ ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు చదువుతోపాటు అన్ని రంగాల్లో రా ణించేలా చర్యలు తీసుకుంటున్నది. వందలాది గురుకుల పాఠశాలలు, కళాశాలలను ఏర్పాటు చేసి నాణ్యమైన విద్య ను అందిస్తున్నది.
గ్రామ పంచాయతీలకు అవార్డుల కోసం ఎంపిక చేసిన 54 మోడల్ గ్రామ పంచాయతీల్లో చేపట్టిన అభివృద్ధి పనుల సమాచారాన్ని సక్రమంగా ఎలాంటి తప్పులు లేకుండా ఆన్లైన్లో పొందుపర్చాలని కలెక్టర్ నిఖిల తెలిపారు.
జిల్లా కలెక్టర్ నిఖిల ఆదేశాల మేరకు వికారాబాద్ మండలం రాళ్లచిట్టంపల్లి గ్రామంలో మంగళవారం రెవెన్యూ , అటవీ శాఖ అధికారులు సంయుక్తం గా గ్రామ సభలు నిర్వహించారు.
ప్రజా సమస్యలను పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యం వహించొద్దని, ఎప్పటికప్పుడూ సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించాలని ఎంపీపీ కొప్పు సుకన్య అన్నారు. మండల సర్వసభ్య సమావేశాన్ని మండల పరిషత్ కార్యాలయం
యాసంగి సీజన్కు సంబంధించి జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు ప్రణాళికను సిద్ధం చేశారు. వర్షాకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసిన నేపథ్యంలో ఈ సీజన్లో పంటల సాగు భారీగా పెరుగనున్నదని అంచనా వేస్తున్నారు.
పల్లెలే దేశానికి పట్టుకొమ్మలన్న నానుడిని నిజం చేసేలా తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. రాష్ట్రం ఏర్పడ్డాక ప్రతి తండా, గ్రామం అభివృద్ధి చెందుతున్నది. తెలంగాణ రాక ముందు గత ప్రభుత్వాలు తండాలను ఓటు బ్�
ఉపాధి హామీ కూలీలకు రాష్ట్ర ప్రభుత్వం భరోసా కల్పించింది. రెక్కల కష్టాన్ని నమ్ముకొని జీవిస్తున్న కూలీలకు మరింత ధీమానిచ్చే నిర్ణయం తీసుకున్నది. ప్రమాద బీమాను పెంచుతూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి సంద
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థి చదువుకు సంబంధించి సరైన వసతులు అందేలా టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తున్నది. ఏ ఒక్క విద్యార్థికీ అసౌకర్యం కలుగకుండా రాష్ట్ర ప్రభుత్వం అడుగ�
జిల్లాలోనే అతి పెద్ద సంతగా పేరొందిన సర్దార్నగర్ మార్కెట్ కమిటీకి మహర్దశ కలిగింది. ప్రతి మంగళవారం నిర్వహించే పశువుల సంత మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో నడుస్తుండడంతో మార్కెట్కు మంచి ఆదాయం సమకూరుతున్నద�
అర్హులైన పోడుభూముల రైతులకు ప్రభుత్వం పట్టాలిచ్చేందుకు కృషిచేస్తున్నదని కులకచర్ల ఎంపీపీ సత్యమ్మ, జడ్పీటీసీ రాందాస్నాయక్ అన్నారు. సోమవారం మండల పరిధిలోని ముజాహిద్పూర్, చౌడాపూర్ మండల పరిధిలోని మక్త
కులకచర్లలో నూతనంగా నిర్మిస్తున్న పీఏసీఎస్ భవననిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనో హర్రెడ్డి అన్నారు. సోమవారం కులకచర్ల మండల కేంద్రంలో నూతనంగ
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ఆదివారం సజావుగా జరిగింది. పరీక్షా సమయానికి ముందే అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీలు చేసి సెంటర్లలోకి పంపించారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందు�