మారుమూల గ్రామాల్లో నిరక్షరాస్యులు ఎక్కువగా ఉన్న చోట బాల్య వివాహాలు జరుగుతున్నాయి. వీటిపై బాలికలకు అవగాహన లేక వివాహాలు చేసుకుని రక్తహీనత వంటి పలు సమస్యలతో రోగాల బారిన పడుతున్నారు.
పల్లెప్రగతి కార్యక్రమంతో హాజీపూర్ దశ మారింది. రెండున్న రేళ్లలో ఊహించని అభివృద్ధి జరిగింది. అన్ని మౌలిక వసతులను గ్రామం సమకూర్చు కున్నది. మిషన్ భగీరథతో ప్రతి ఇంటికీ నీటిని సరఫరా చేస్తున్నారు.
వానకాలం పంట కాలం ముగిసిన దరిమిలా.. రబీ పంటల సాగుకు సంబంధించి జిల్లా వ్యవసాయ అధికార యంత్రాంగం యాక్షన్ ప్లాన్ను సిద్ధం చేసింది. వానకాలంలో వర్షాలు సమృద్ధిగా కురువడంతో రబీ సీజన్లో పంటల సాగు భారీగా పెరిగే �
జన్ధన్ ఖాతాలు ఓపెన్ చేసుకుంటే రూ.15 లక్షలు ఇస్తామని చెప్పిన నరేంద్ర మోడీ ఇప్పటివరకు ఎవరి ఖాతాలో కూడా ఒక్క రూపాయి జమ చేయలేదని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు.
నియోజకవర్గంలోని గ్రామాలు, మున్సిపాలిటీల్లో ప్రజలకు మౌలిక వసతులు కల్పించడంతో పాటు అసంపూర్తిగా మిగిలిన వివిధ సామాజిక భవనాలను పూర్తి చేయడానికి రూ.6.9 కోట్ల నిధులు మంజూరు చేయించినట్లు ఎమ్మెల్యే మంచిరెడ్డి �
సీతాఫలం పంటను అతి తక్కువ వర్షపాత ప్రాంతాల్లో మెట్ట భూముల్లో సాగు చేయవచ్చును. ఈ పండ్లు కార్బోహైడ్రేట్లు, విటమిన్ సి, విటమిన్ ఎ కలిగి ఉండి ఐస్క్రీమ్, పాల సంబంధిత పదార్థాల తయారీలో ఉపయోగపడుతాయి.
జిల్లాలో ఎలాంటి అనుమతులు లేకుండా కొనసాగుతున్న వ్యాపారాలపై పోలీసు యంత్రాం గం ఉక్కుపాదం మోపుతున్నది. నిఘాను పటి ష్టం చేసి అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు చర్యలను ముమ్మరం చేసింది.
విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసు అమరుల త్యాగాలను స్మరించుకోవాలని జంట పోలీస్ కమిషనరేట్ల పరిధిలో జరిగిన పోలీసు అమర వీరుల సంస్మరణ దినత్సవంలో పలువురు అధికారులు సూచించారు.
నగర శివారు ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) చర్యలు తీసు కుంటున్నది. హెచ్ఎండీఏ పరిధిలో భవిష్యత్తు శాటిలైట్ టౌన్షిప్లుగా గుర్తించిన సంగారెడ్డి, చేవెళ్ల, షాద
మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్(బీఆర్ఎస్) విజయం ఖాయమని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. శుక్రవారం మునుగోడు నియోజకవర్గ పరిధిలోని నాంపల్లిలో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) పార్టీ చేవెళ్ల నియోజకవర్గం �
మండల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కులకచర్ల ఎంపీపీ సత్యమ్మ, జడ్పీటీసీ రాందాస్నాయక్ అన్నారు. శుక్రవారం కులకచర్ల మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన సర్వ సభ్య సమావేశంలో ఆయన మాట్ల�
సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడంలో తెలంగాణ రాష్ట్రం నంబర్-1 స్థానంలో ఉందని, అందుకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పలు అవార్డులే దీనికి నిదర్శనమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి�