జిల్లా అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనపై జిల్లా సర్వసభ్య సమావేశం మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనసాగింది. రంగారెడ్డి జడ్పీ చైర్ పర్సన్ తీగల అనితారెడ్డి నేతృత్వంలో సమీక్షా సమావేశం సుమారు 40 ప్రధాన అంశ�
ధారూరులో వందేండ్ల మెథడిస్టు చర్చి ఉత్సవాలను మంగళవారం బిషప్లు డాక్టర్ డానియేల్, ఎన్ఎల్ కర్కరే తదితరులు ప్రారంభించగా, అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
అన్నదాతలు పూర్వం వరిచేళ్లను కొడవళ్లతో మొదళ్ల దాకా కోసేవారు. అంతే కాకుండా అప్పటి రోజుల్లో పశువులు ఎక్కువగా.. వరిసాగు తక్కువగా ఉండటంతో పశుగ్రాసం కుప్పలు కుప్పలుగా పెట్టుకునేవారు. ప్రస్తుతం సాగు విధానంలో �
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ఉన్నత ఆశయంతో ప్రవేశపెట్టిన దళితబంధు పథకం ఎంతోమంది పేద దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతోందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు.
ఆదివారం మంచాల మండలం ఆరుట్ల గ్రామ సమీపంలోని బుగ్గరామలింగేశ్వరస్వామిని దర్శించుకునేందుకు పెద్దఎత్తున భక్తులు రావడంతో ఆలయ పరిసర ప్రాంతాలతోపాటు సుమారు రెండు కిలోమీటర్ల వరకు వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిప�
కేంద్ర ప్రభుత్వం దేశ రైతుల అభ్యున్నతిని దృష్టిలో పెట్టుకొని వారికి ఆర్థిక చేయూతనివ్వాలని పీఎం కిసాన్ పథకాన్ని 10/04/2018లో అమలులోకి తీసుకువచ్చింది. 10/04/2018-31/01/2019 (తొమ్మిది నెలలు) కాలంలో పట్టా పాసు పుస్తకాలు పొంది�
ఫార్ములా ఈ కార్ రేసింగ్లకు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉంది. అలాంటి ఫార్ము లా ఈ కార్ రేసిం గ్ పోటీలు దేశంలోనే మొట్ట మొదటిసారిగా హైదరాబాద్ నగరం నడి బొడ్డున ఉన్న హుస్సేన్సాగర్ తీరంలో జరగనున్నాయి
ఆదాయ మార్గాలు పెంచుకోవడంపై వివిధ పద్ధతులు అనుసరించడంలో భాగంగా.. మరో నూతన విధానానికి ఆర్టీసీ గ్రేటర్ అధికారులు శ్రీకారం చుట్టారు. నగరంలోని పలు ప్రాంతాలైన సికింద్రాబాద్, కూకట్పల్లి వంటి మార్గాల నుంచి �