ఆవులు, గేదెల్లో దోమలు, ఈగల కారణంగా వ్యాపిస్తున్న లంపీస్కిన్ వ్యాధి నివారణకు వ్యాక్సినేషన్ ప్రక్రియ రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా ముమ్మరంగా కొనసాగుతున్నది.
తెలంగాణ సర్కార్ విద్యార్థులను తీర్చిదిద్దేందుకు ‘తొలిమెట్టు’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి విద్యార్థుల్లో సామర్థ్యాన్ని పెంచుతున్నారు.
జిల్లాలో అడవుల సంరక్షణకు అటవీ శాఖ అధికారులు చర్యలను ముమ్మరం చేశారు. అటవీ భూ ములు కబ్జాకు గురికాకుండా ఫెన్సింగ్తోపాటు కందకాలను తవ్వించడంతోపాటు సర్వేచేసే హద్దులను ఏర్పాటు చేస్తున్నారు.
ఇంజినీరింగ్ విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందని.. నాలుగేండ్లు ఫోకస్ పెట్టి కష్టపడి విద్యను అభ్యసిస్తే మంచి జీవితాన్ని నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుందని తెలంగాణ రాష్ట్ర సాంకేతిక విద్య కమిషనర్ �
మున్సిపాలిటీ పరిధిలో యాదవులు సదర్ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. తట్టిఅన్నారంలో రాధాకృష్ణ యాదవ సంఘం ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. గ్రామంలో డీజే శబ్దాల మధ్య దున్నపోతులను ఊరేగించారు.
జినుగుర్తి -తట్టేపల్లి బీటీ రోడ్డు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తాండూరు మండలం జినుగుర్తి గేట్ నుంచి పెద్దేముల్ మండలం తట్టే పల్లి వరకు డబుల్ లైన్ బీటీ రోడ్డు పనులు నిర్వహిస్తున్నారు.
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తున్నదని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. మండల పరిధిలోని ముద్విన్ గ్రామానికి చెందిన కావాటి చంద్రయ్యకు రూ.58వేలు, కొంక వెంకటమ్మకు రూ.28వేలు ముఖ్యమంత్రి సహాయనిధి
ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తరువాత సీఎం కేసీఆర్ చొరవతో కులవృత్తులకు పూర్వవైభవం వచ్చిందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. మన్నెగూడలో బుధవారం వేర్వేరుగా నిర్వహించిన గొల
మత్స్యకారులు ఆర్థికంగా ఎదిగేందుకు తెలంగాణ ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలుస్తున్నది. ఇప్పటికే టాటా ఏస్, ద్విచక్ర వాహనాలను సబ్సిడీపై అందజేయడంతో పాటు చేపల వేటకు సంబంధించిన సామగ్రిని సైతం అందజేసింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలనలో నిరుపేదలకు ఆరోగ్యం క్షీణిస్తే పట్టించుకునే వారు ఉండేవారు కాదు. మరుమూల గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకు నిరుపేదలు అనారోగ్యంతో బాధపడుతూ కార్పొరేట్లో వైద్యం చేయించుకోలేక
బుగ్గరామలింగేశ్వర స్వామి జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేయాలని, ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు.