సాధారణంగా చిన్నపిల్లల్లో వచ్చే వ్యాధుల నివారణకు టీకాల కార్యక్రమాన్ని సోమవారం నుంచి ఈ నెల 19 వరకు నిర్వహించనున్నట్లు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వర్రావు తెలిపారు.
జిల్లాలోని గ్రామీణ మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు సుస్థిర జీవనోపాధి కల్పించడమే లక్ష్యంగా జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ప్రక్రియను వేగవంతం చేశారు.
ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని హైకోర్టు జడ్జి, తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ నవీన్రావు పేర్కొన్నారు.
కార్తిక మాసం తొలి ఆదివారం, సెలవు దినం కలిసి రావడంతో మండల పరిధిలోని కోట్పల్లి ప్రాజెక్టుకు వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు తమ మిత్రులు, బంధువులు, కుటుంబసభ్యులతో భారీగా తరలివచ్చారు.
ఆ పల్లె ప్రభుత్వ ఉద్యోగుల ముల్లె.. ఏకంగా 250 మందికి పైగా సర్కార్ ఉద్యోగాల్లో ఉండి కొలువుల కల్పవల్లిగా పేరొందుతున్నది యాచారం మండలంలోని చౌదర్పల్లి గ్రామం.
శంకర్పల్లి మండలం గోపులారం గ్రామంలో అభివృద్ధి పనులు చాలా బాగున్నాయని కేంద్ర సామాజిక న్యాయబృందం సభ్యులు దీపక్షా, ఆనంద్, పంచాయతీరాజ్ అడిషనల్ కమిషనర్ రామారావు పేర్కొన్నారు.
ల్వకుర్తి నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. కల్వకుర్తిలోని అన్ని గ్రామాలకు బీటీ రోడ్లు, అవసరమైన చోట వంతెనలు నిర్మిచండంతోపాటు మౌలిక వసతులు కల్పిస్తామ
విద్యార్థుల్లో ఆలోచనలకు పదును పెట్టి వారిలో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికితీసి, సరికొత్త ఆవిష్కరణలను రూపొందించే చక్కని అవకాశాలకు నవంబర్ నెల ప్రధానంగా మారింది.