చేవెళ్ల మండల వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం మల్లారెడ్డిగూడ గ్రామంలో క్షేత్ర దినోత్సవం (ఫీల్డ్ డే) ఏవో తులసి, సర్పంచ్ మల్గారి మోహన్రెడ్డి సమక్షంలో నిర్వహించారు.
రైతులు ధాన్యం కొనుగోలు కేం ద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ సత్యమ్మ అన్నా రు. శుక్రవారం కులకచర్ల మండల పరిధిలోని సాల్వీడ్ గ్రా మంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గ్రామ సర్పంచ్ బాల య్య అధ్యక్షతన ప్�
కొడంగల్ అభివృద్ధిపై తగ్గేదే లేదని ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం నియోజకవర్గంలోని కొడంగల్ బొంరాస్పేట మండలాల్లో ఎమ్మెల్యే పర్యటించి పలు అభివృద్ధి పనులను పరిశీలించడంతో పాటు వరిధా
ప్రజల దాహార్తిని తీర్చడానికి ప్రభుత్వం భగీరథ ప్రయత్నం చేసి ప్రజలకు పుష్కలంగా సురక్షిత తాగునీటిని అందిస్తున్నదని, గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం దశల వారీగా నిధులు మంజూరు చేస్తున్నదని ఎమ్మెల్యే కాలె యా�
అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని వికారా బాద్ ఎమ్మెల్యే ఆనంద్ తెలిపారు. మంగళవారం వికారాబాద్ క్యాంపు కార్యాలయంలో మండలంలోని అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని(3 డిసెంబర్, 2022) పురస్కరించుకొని జిల్లాస్థాయి ఆటల పోటీలు (ఈ నెల 24, 25 తేదీల్లో) రెండు రోజుల పాటు సరూర్నగర్ గ్రౌండ్స్లో జరుగనున్నాయని జిల్లా స్త్రీ, శిశు, దివ్యాంగుల సంక�
రైతు బాగుంటేనే అందరూ మంచిగా ఉంటారని నమ్మిన రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతల సంక్షేమానికి ఇతోధికంగా కృషి చేస్తున్నది. వ్యవసాయానికి సరిపడా సాగునీరు, నాణ్యమైన విద్యుత్ను సరఫరా చేస్తూ ఆదుకుంటున్నది. రాష్ట్రం ఏ
పుట్టిన రోజు, పెండ్లి, సన్మానాలు, విందులు.. వేడుకేదైనా పూల వినియోగం తప్పనిసరి. పూలు ఇంటికి ఇంపును కంటికి ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. రంగారెడ్డి జిల్లా రైతులు సంప్రదాయ పంటలను పక్కన పెట్టి, పూల తోటల సాగుతో లాభా�
చదువుల తల్లి సరస్వతీ దేవి..ఆ తల్లికి మరో నిలయమే గ్రంథాలయం.. విజ్ఞాన సముదాయం, వినోద అంశాలకు సంబం ధించిన వందలాది పుస్తకాలు నేడు యాచారం గ్రం థాలయంలో అందుబాటులో ఉన్నాయి.