ల్వకుర్తి నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. కల్వకుర్తిలోని అన్ని గ్రామాలకు బీటీ రోడ్లు, అవసరమైన చోట వంతెనలు నిర్మిచండంతోపాటు మౌలిక వసతులు కల్పిస్తామ
విద్యార్థుల్లో ఆలోచనలకు పదును పెట్టి వారిలో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికితీసి, సరికొత్త ఆవిష్కరణలను రూపొందించే చక్కని అవకాశాలకు నవంబర్ నెల ప్రధానంగా మారింది.
గ్రామపంచాయతీల ద్వారా ప్రజలకు అందించే సేవలు పారదర్శకంగా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ధ్రువపత్రాల జారీలో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా పంచాయతీ కార్యదర్శులకు ‘డిజిటల్ కీ’లను అందజేసే ప్రక్రి�
గ్రామీణ యువత ఉపాధి అవకాశాలు పెంపొందించుకోవాలని రాష్ట్ర ఖాదీ, గ్రామీణ పరిశ్రమల మండలి చైర్మన్ ఎం.డి.యూసుఫ్ జాహిద్ సూచించారు. పీఎంఈజీపీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.
రైతుల మోటర్లకు మీటర్లు బిగించాలని చూస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ నడ్డి విరుస్తామని రైతు సం ఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నంద్యాల నర్సింహారెడ్డి అన్నారు.
ఫిర్యాదుదారుల సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలని జిల్లా రెవెన్యూ అధికారి హరిప్రియ అన్నారు. కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులపై డీఆర్వో అధికారులతో మాట�
డబుల్ బెడ్రూమ్ల నిర్మాణంలో పురోగతి వేగంగా కొనసాగుతున్నది. పేదలకు ఇండ్లను అందించాలనే ప్రభుత్వ లక్ష్యం ఫలిస్తున్నది. బడుగు బలహీన వర్గాల బతుకులకు ఒక గూడు కల్పించి, సమాజంలో వారికో గౌరవప్రదమైన స్థానం కల�
జల్సాలు ఎంతకైనా తెగిస్తాయని, వాటి కోసం ఎటువంటి దారుణానికైనా ఒడికట్టేందుకు పూనుకుంటారనేది కొడంగల్లో జరిగిన బాలుడి కిడ్నాప్తోపాటు దారుణ హత్య ఉదంతం గుర్తు చేస్తున్నది. జల్సాలకు అలవాటుపడ్డ వ్యక్తి..