ఆదివారం మంచాల మండలం ఆరుట్ల గ్రామ సమీపంలోని బుగ్గరామలింగేశ్వరస్వామిని దర్శించుకునేందుకు పెద్దఎత్తున భక్తులు రావడంతో ఆలయ పరిసర ప్రాంతాలతోపాటు సుమారు రెండు కిలోమీటర్ల వరకు వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిప�
కేంద్ర ప్రభుత్వం దేశ రైతుల అభ్యున్నతిని దృష్టిలో పెట్టుకొని వారికి ఆర్థిక చేయూతనివ్వాలని పీఎం కిసాన్ పథకాన్ని 10/04/2018లో అమలులోకి తీసుకువచ్చింది. 10/04/2018-31/01/2019 (తొమ్మిది నెలలు) కాలంలో పట్టా పాసు పుస్తకాలు పొంది�
ఫార్ములా ఈ కార్ రేసింగ్లకు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉంది. అలాంటి ఫార్ము లా ఈ కార్ రేసిం గ్ పోటీలు దేశంలోనే మొట్ట మొదటిసారిగా హైదరాబాద్ నగరం నడి బొడ్డున ఉన్న హుస్సేన్సాగర్ తీరంలో జరగనున్నాయి
ఆదాయ మార్గాలు పెంచుకోవడంపై వివిధ పద్ధతులు అనుసరించడంలో భాగంగా.. మరో నూతన విధానానికి ఆర్టీసీ గ్రేటర్ అధికారులు శ్రీకారం చుట్టారు. నగరంలోని పలు ప్రాంతాలైన సికింద్రాబాద్, కూకట్పల్లి వంటి మార్గాల నుంచి �
దశల వారీగా గ్రామాలను అభివృద్ధి చేస్తానని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య చేపట్టిన శుభోదయం కార్యక్రమంలో భాగంగా శనివారం మండల పరిధిలోని కనకమామిడి, అప్పారెడ్డిగూడ, సజ్�
పోడు భూ ముల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చర్యలను ముమ్మ రం చేసింది. ఈ నెలాఖరు వరకు పోడు భూముల సర్వేను పూర్తి చేసి, గ్రామసభ, డివిజన్ సభ, జిల్లా సభలను పూర్తి చేయాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి
అధిక ఉత్పత్తే ప్రధాన లక్ష్యంగా సాగుతున్న ప్రస్తుత వ్యవసాయానికి భిన్నంగా అడుగులు వేస్తున్నాడు ఓ ఆదర్శ రైతు. పూర్వకాలం నుంచి వస్తున్న సమీకృత సేంద్రియ పద్ధతిని అనుసరిస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున�
విద్యార్థులు పాఠ్యాంశాలను బట్టీ పద్ధతిలో కాకుండా ఆలోచించి, అర్థం చేసుకుని చదివితే వారికి గుర్తుండటంతోపాటు.. చదువాలనే ఆసక్తి కూడా పెరుగుతుందని పలువురు తల్లిదండ్రులు పేర్కొంటున్నారు.
సైబేజ్ సాఫ్ట్వేర్ కంపెనీ ఆశ స్వచ్ఛంద సంస్థ (సైబేజ్ ఆశ) పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతూ ప్రజలకు చేదోడు వా దోడుగా నిలుస్తున్నది. ఇప్పటివరకు ఈ సంస్థ సభ్యు లు మండలంలోని సిరిగాయపల్లి, సోమన్గుర్తి గ�
రాష్ట్రంలో విద్యాభివృద్ధికి పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం, విద్యార్థులకు మెరుగైన విద్యనందించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నది. ఇందులోభాగంగా రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా ఉన్న 20 కస్తూర్బాగాం�
దేశంలోనే అత్యంత నివాసయోగ్య నగరంగా హైదరాబాద్ గుర్తింపు పొందింది. దేశవ్యాప్తంగా ఉన్న నివాసయోగ్య నగరాలపై అధ్యయనం చేసిన గ్లోబల్ హ్యూమన్ రిసోర్సెస్ కన్సల్టింగ్ సంస్థ ‘మెర్సర్' నివేదికలో వరుసగా ఐదు ప�
జిల్లాలో నేరాలను అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ కోటిరెడ్డి అన్నారు. గురువారం వార్షిక తనిఖీల్లో భాగంగా తాండూరు పట్టణ పోలీస్స్టేషన్ను డీఎస్పీ శేఖర్గౌడ్తో కలిసి సందర్శి�