దేశంలో ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్. అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాల ద్వారా భరోసా కల్పిస్తున్నారు. వృద్ధులకు , వితంతువులకు,
ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతనను పెంపొందించుకోవాలని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. ఫరూఖ్నగర్ మండలంలోని మొగిలిగిద్ద గ్రామ శివారులో గల రంగదాముల గ్రామంలో శ్రీరంగనాయక స్వామి ఆలయం ఎదుట ఆదివారం ధ్వజ స్త�
తాండూరు పట్టణం పోట్లీ మహారాజ్ దేవాలయంలో ఆదివారం టీఎస్టీయూఫ్ 4వ జిల్లా మహాసభ నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయులు సమాజ నిర్మాతలని అన్నా
వెదురుతో తయారు చేసిన వస్తువులు ఆకట్టుకుంటున్నాయి. మున్సిపాలిటీలోని విజయవాడ జాతీయ రహదారి పక్కన పలువురు వెదురుతో బుట్టలను తయారు చేసి విక్రయిస్తున్నారు. నెత్తికి పెట్టుకునే టోపీలు,
జాతకం బాగులేదని, బాగుచేసేందుకు పూజలు చేయాలంటూ నమ్మించి జ్యోతిష్యం పేరుతో నగర మహిళకు రూ. 47 లక్షలు మోసం చేసిన బాబాను సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. సీసీఎస్ జాయింట్ సీపీ గజారావు భూపాల్ వ
కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా ప్రసిద్ధి చెందిన బాకారం హనుమాన్ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం కనుల పండువగా సోమవారం భక్త జనుల మధ్య నిర్వహించారు. యాలాల మం డలం హాజీపూర్ గ్రామ సమీపంలో కొలువుదీరిన హనుమ�
మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బాల్య వివాహాల నిర్మూలనపై సోమవారం బాలికలకు అవగాహ న కల్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐ వెంకటనారాయణ మాట్లాడు తూ.. బాలికలు తమ హక్కులను,
భూసార పరీక్షల ద్వారానే మట్టిని బట్టి పంటలు వేసుకోవడం వల్ల అధిక దిగుబడులు సాధించవచ్చని రైతుల్లో మరింత నమ్మకాన్ని కలిగించే దిశగా వ్యవసాయ శాఖ కార్యాచరణ రూపొందిస్తున్నది.
అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించిన పూర్తి వివరాలన్నీ ఇకపై ఆన్లైన్లో ఉండనున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేసింది.
మున్సిపాలిటీ పరిధిలోని అన్ని కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు తన వంతు కృషి చేస్తానని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. ఆదివారం మున్సిపాలిటీ పరిధి మునగనూర్ యాదాద్రి నగర్ కాలనీలో న�