రైతుల అభివృద్ధ్దికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. కేశంపేట మండలం ఎక్లాస్ఖాన్పేటలో శనివారం భూతల్లి మహిళా రైతు ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొ
జిల్లాలో పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం, జిల్లా పరిశ్రమల కేంద్రం నిత్యం కృషి చేస్తున్నది. పరిశ్రమలను స్థాపించేందుకు కావాల్సిన పారిశ్రామిక అనుమతులను ప్రభుత్వం ఔత్సాహికుల కోసం అందుబాటులోకి తెస్తున్నద�
పల్లె ప్రగతిలో భాగంగా అభివృద్ధిలో దూసుకెళ్తున్న మైతాబ్ఖాన్గూడ గ్రామం చుట్టుపక్కల గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నది. నెలనెలా వచ్చే ప్రభుత్వ నిధులతో ఒక్కో అభివృద్ధి పనిని పూర్తి చేసుకున్న ఈ నూతన పంచా�
ప్రస్తుతం వరి సాగు కోసం కూలీల కొరత ఉండటంతోపాటు కూలీలు, ఇతరత్రా రేట్లు విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలో ప్రభుత్వం వ్యవసాయరంగంలో తీసుకువస్తున్న నూతన విధానాలపై రైతులు దృష్టి సారించాలని వ్యవసాయశాఖ జేడీఏ గ�
ఏ రూపంలో కొలిచినా దేవుడు ఒక్కడేనని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. పరిగిలోని మినీ స్టేడియంలో ఐదు రోజులుగా జరుగుతున్న కార్తిక కోటి దీపోత్సవంలో బుధవారం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొని ప్రత్య�
గ్రామీణ ప్రాంతాల్లో కుష్ఠు వ్యాధి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ క్షేత్రస్థాయిలో కృషి చేయాలని జిల్లా డీపీఎంవో ఈశ్వరయ్య అన్నారు. బుధవారం మండల పరిధిలోని మంబాపూర్, పెద్దేముల్ పీహెచ్సీలను రాష్ట్ర కుష్ఠు వ్యా�