జాతకం బాగులేదని, బాగుచేసేందుకు పూజలు చేయాలంటూ నమ్మించి జ్యోతిష్యం పేరుతో నగర మహిళకు రూ. 47 లక్షలు మోసం చేసిన బాబాను సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. సీసీఎస్ జాయింట్ సీపీ గజారావు భూపాల్ వ
కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా ప్రసిద్ధి చెందిన బాకారం హనుమాన్ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం కనుల పండువగా సోమవారం భక్త జనుల మధ్య నిర్వహించారు. యాలాల మం డలం హాజీపూర్ గ్రామ సమీపంలో కొలువుదీరిన హనుమ�
మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బాల్య వివాహాల నిర్మూలనపై సోమవారం బాలికలకు అవగాహ న కల్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐ వెంకటనారాయణ మాట్లాడు తూ.. బాలికలు తమ హక్కులను,
భూసార పరీక్షల ద్వారానే మట్టిని బట్టి పంటలు వేసుకోవడం వల్ల అధిక దిగుబడులు సాధించవచ్చని రైతుల్లో మరింత నమ్మకాన్ని కలిగించే దిశగా వ్యవసాయ శాఖ కార్యాచరణ రూపొందిస్తున్నది.
అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించిన పూర్తి వివరాలన్నీ ఇకపై ఆన్లైన్లో ఉండనున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేసింది.
మున్సిపాలిటీ పరిధిలోని అన్ని కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు తన వంతు కృషి చేస్తానని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. ఆదివారం మున్సిపాలిటీ పరిధి మునగనూర్ యాదాద్రి నగర్ కాలనీలో న�
నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి చేస్తున్న కృషికి ఆకర్షితులై ఆయా పార్టీల కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. ఆదివారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టీఆర్ఎస�
రైతు సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తున్నది. గత ఎనిమిదేండ్లుగా రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నది.
పల్లెల అభివృద్ధే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తున్నది. ప్రజల చెంతకే పరిపాలన సౌలభ్యాన్ని అందించాలని గూడెలు, తండాలను కొత్త పంచాయతీలుగా ఏర్పాటు చేసింది. దీంతో ఎన్నో పల్లెలు స్వయం పాలనతో అభివృద్ధి చ�
తెలంగాణ ప్రభుత్వం విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చింది. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా సర్కారు బడుల్లో నాణ్యమైన విద్యను అందిస్తున్నది. ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచే ఆంగ్ల మాధ్యమానికి శ్ర�
మండల కేంద్రం నుంచి కర్ణాటక సరిహద్దు గ్రామం వరకు (రెండు కిలో మీటర్ల) రోడ్డు నిర్మాణాన్ని చేపడితే రెండు రాష్ర్టాల నడుమ రవాణా సౌకర్యం ఏర్పడుతుందని తెలంగాణ-కర్ణాటక రాష్ర్టాల ప్రజలు కోరుతున్నారు.
అడవి జంతువును వేటాడిన ఘటనలో 17 మందిపై కేసు నమోదు చేసినట్లు తాండూరు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్యాంసుందర్ రావు, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ భాగ్యమ్మ తెలిపారు. ఈ ఘటన బుధవారం జరుగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చి�