తెలంగాణ ప్రభుత్వం విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చింది. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా సర్కారు బడుల్లో నాణ్యమైన విద్యను అందిస్తున్నది. ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచే ఆంగ్ల మాధ్యమానికి శ్ర�
మండల కేంద్రం నుంచి కర్ణాటక సరిహద్దు గ్రామం వరకు (రెండు కిలో మీటర్ల) రోడ్డు నిర్మాణాన్ని చేపడితే రెండు రాష్ర్టాల నడుమ రవాణా సౌకర్యం ఏర్పడుతుందని తెలంగాణ-కర్ణాటక రాష్ర్టాల ప్రజలు కోరుతున్నారు.
అడవి జంతువును వేటాడిన ఘటనలో 17 మందిపై కేసు నమోదు చేసినట్లు తాండూరు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్యాంసుందర్ రావు, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ భాగ్యమ్మ తెలిపారు. ఈ ఘటన బుధవారం జరుగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చి�
ఎవరూ నిరుద్యోగులుగా ఉండొద్దని, శిక్షణ తీసుకొని అవకాశం ఉన్న రంగాల్లో ఉపాధిని పొందాలని మంత్రి వి.శ్రీనివాస్గౌడ్ అన్నారు. నిరుద్యోగ నిర్మూలనే ధ్యేయంగా వృత్తి నైపుణ్య శిక్షణా కేంద్రాన్ని ప్రభుత్వం ఏర్ప�
మండల కేంద్రంలోని 146సర్వే నెంబర్లో 10.117హెక్టార్లలో మెస్సేర్స్ వైట్రాక్ మెన్స్ అండ్ మినరల్స్ సంస్థ రఫ్ స్టోన్, రోడ్ మెటల్, కలర్ గ్రానైట్ క్వారీ ప్రాజెక్టు ఏర్పాటు కోసం శనివారం ప్రజాభిప్రాయ సేక
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జైపాల్యాదవ్ మాట్లాడుతూ పేదల ఆడబిడ్డల పెండ్లికి ఆర్థిక ఇబ్బందులు లేకుండా చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీముబార�
చేవెళ్ల మండల వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం మల్లారెడ్డిగూడ గ్రామంలో క్షేత్ర దినోత్సవం (ఫీల్డ్ డే) ఏవో తులసి, సర్పంచ్ మల్గారి మోహన్రెడ్డి సమక్షంలో నిర్వహించారు.
రైతులు ధాన్యం కొనుగోలు కేం ద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ సత్యమ్మ అన్నా రు. శుక్రవారం కులకచర్ల మండల పరిధిలోని సాల్వీడ్ గ్రా మంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గ్రామ సర్పంచ్ బాల య్య అధ్యక్షతన ప్�
కొడంగల్ అభివృద్ధిపై తగ్గేదే లేదని ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం నియోజకవర్గంలోని కొడంగల్ బొంరాస్పేట మండలాల్లో ఎమ్మెల్యే పర్యటించి పలు అభివృద్ధి పనులను పరిశీలించడంతో పాటు వరిధా
ప్రజల దాహార్తిని తీర్చడానికి ప్రభుత్వం భగీరథ ప్రయత్నం చేసి ప్రజలకు పుష్కలంగా సురక్షిత తాగునీటిని అందిస్తున్నదని, గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం దశల వారీగా నిధులు మంజూరు చేస్తున్నదని ఎమ్మెల్యే కాలె యా�
అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని వికారా బాద్ ఎమ్మెల్యే ఆనంద్ తెలిపారు. మంగళవారం వికారాబాద్ క్యాంపు కార్యాలయంలో మండలంలోని అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని(3 డిసెంబర్, 2022) పురస్కరించుకొని జిల్లాస్థాయి ఆటల పోటీలు (ఈ నెల 24, 25 తేదీల్లో) రెండు రోజుల పాటు సరూర్నగర్ గ్రౌండ్స్లో జరుగనున్నాయని జిల్లా స్త్రీ, శిశు, దివ్యాంగుల సంక�