గ్రామపంచాయతీల పరిధిలో కొనసాగుతున్న వన నర్సరీలను ప్రైవేట్ స్థలాల్లో నుంచి ప్రభుత్వ స్థలాల్లోకి 100% శాతం వీలైనంత త్వరగా మార్చేలా చర్యలు చేపట్టాలని జిల్లా అడిషనల్ డీఆర్డీవో స్టీఫెన్ నీల్ అధికారులను �
ప్రభుత్వ జూనియర్ కాలేజీ సరూర్నగర్ (రంగారెడ్డి జిల్లా), ప్రభుత్వ జూనియర్ కాలేజీ తాండూరు (వికారాబాద్ జిల్లా)లకు మరుగుదొడ్లు, అదనపు తరగతి గదులు, ప్రహరీల నిర్మాణం కోసం రూ.4 కోట్లు విడుదల చేస్తూ బుధవారం ఇం�
పట్టాదారు పాసు పుస్తకం ఉండి పీఎం కిసాన్ డబ్బు ఖాతాలో పడుతున్న రైతులు తప్పనిసరిగా ఈకేవైసీ అప్డేట్ చేయించుకోవాలని మండల వ్యవసాయ అధికారులు రైతులకు సూచించారు. బుధవారం చేవెళ్ల మండల పరిధిలోని కమ్మెట గ్రామ
విద్యార్థులు కష్టపడి చదివినప్పుడే సమాజంలో గుర్తింపు వస్తుందని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని పట్నం మహేందర్ రెడ్డి మెడికల్ కళాశాలలో ఓరియంట
ప్రజా సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు గడప గడపకు చేరుతున్నాయని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. మున్సిపాలిటీలోని 19వ వార్డుకు చెందిన కాంగ్రెస్ నాయకులు కావలి భాస్కర్, ప
ఆధ్యాత్మిక సేవా మండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అతిరుద్ర మహాయజ్ఞం 162 మంది వేద పండితులతో 7 రోజులపాటు అత్యంత వైభవంగా జరుగుతుంది. వికారాబాద్లోని చిగుళ్లపల్లి గ్రౌండ్లో బుధవారం అతిరుద్ర మహాయజ్ఞం పూజలు ప్
అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ముందుకు సాగితేనే సమస్యలు పరిష్కారమవుతాయని ఎంపీపీ బుర్ర రేఖ అన్నారు. అబ్దుల్లాపూర్మెట్ మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు.
భారతదేశ రాజకీయ యవనికపై సరికొత్త అధ్యాయానికి తొలి అడుగుపడింది. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పే లక్ష్యంగాఢిల్లీ నడిబొడ్డున బీఆర్ఎస్ పార్టీ జాతీయ కార్యాలయాన్ని పార్టీ జాతీయ అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్�
దేశంలో ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్. అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాల ద్వారా భరోసా కల్పిస్తున్నారు. వృద్ధులకు , వితంతువులకు,
ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతనను పెంపొందించుకోవాలని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. ఫరూఖ్నగర్ మండలంలోని మొగిలిగిద్ద గ్రామ శివారులో గల రంగదాముల గ్రామంలో శ్రీరంగనాయక స్వామి ఆలయం ఎదుట ఆదివారం ధ్వజ స్త�