కూరగాయల పంటను సాగు చేసే రైతన్నలను తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో హైటెక్ నర్సరీలను ఏర్పాటు చేసి, 40 శాతం సబ్సిడీపై వివిధ రకాల కూరగాయల నారును సరఫరా చేస్తున్నది.
పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున గురుకులాలను ప్రవేశపెట్టిందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
వ్యవసాయంలో ఆధునిక టెక్నాలజీ వినియోగం వేగంగా పెరుగుతున్నది. సమయం, శ్రమ, ఖర్చు ఆదా కావడం, కూలీల కొరత తీరుతుండడంతో అన్నదాతలు పంటల సాగులో యాంత్రీకరణపై ఆసక్తి చూపుతున్నారు.
కంటి వెలుగు కార్యక్రమం పేదల కండ్లలో వెలుగులు నింపుతున్నది. ఇప్పటికే చేపట్టిన మొదటి విడుత కార్యక్రమం సక్సెస్ కాగా.. నేటి నుంచి రెండో విడుత రంగారెడ్డి జిల్లాలో ప్రారంభం కానున్నది.
తెల్ల బంగారంగా పిలువబడే పత్తి పంట రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో సాగవుతున్నది. సంప్రదాయ పంటలైన వరి, జొన్న, పెసర్లు, కందులు, వేరుశనగ మొదలైన పంటలను తోసివేస్తూ రోజురోజుకూ పుంజుకుంటున్నది.
గ్రామపంచాయతీల పరిధిలో కొనసాగుతున్న వన నర్సరీలను ప్రైవేట్ స్థలాల్లో నుంచి ప్రభుత్వ స్థలాల్లోకి 100% శాతం వీలైనంత త్వరగా మార్చేలా చర్యలు చేపట్టాలని జిల్లా అడిషనల్ డీఆర్డీవో స్టీఫెన్ నీల్ అధికారులను �
ప్రభుత్వ జూనియర్ కాలేజీ సరూర్నగర్ (రంగారెడ్డి జిల్లా), ప్రభుత్వ జూనియర్ కాలేజీ తాండూరు (వికారాబాద్ జిల్లా)లకు మరుగుదొడ్లు, అదనపు తరగతి గదులు, ప్రహరీల నిర్మాణం కోసం రూ.4 కోట్లు విడుదల చేస్తూ బుధవారం ఇం�
పట్టాదారు పాసు పుస్తకం ఉండి పీఎం కిసాన్ డబ్బు ఖాతాలో పడుతున్న రైతులు తప్పనిసరిగా ఈకేవైసీ అప్డేట్ చేయించుకోవాలని మండల వ్యవసాయ అధికారులు రైతులకు సూచించారు. బుధవారం చేవెళ్ల మండల పరిధిలోని కమ్మెట గ్రామ
విద్యార్థులు కష్టపడి చదివినప్పుడే సమాజంలో గుర్తింపు వస్తుందని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని పట్నం మహేందర్ రెడ్డి మెడికల్ కళాశాలలో ఓరియంట