స్వరాష్ట్రంలో వరుస నోటిఫికేషన్లతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయి. టీఎస్పీఎస్సీ ద్వారా కొలువుల జాతర మొదలైంది. పైరవీలు..లంచాలకు చెక్ పెట్టి.. ప్రభుత్వం పారదర్శకంగా కొలువులను భర్తీ చేస్తున్నది. పట్టణ, గ
Minister Sabitha Reddy | పుట్టిన బిడ్డనుంచి చివరి మజిలీ వరకు ప్రతి ఒక్కరికీ సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలు అందుతున్నాయని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల పరిధిలోని కౌకంట్లలో బ
మూడేండ్లుగా సాధారణ స్థాయికి మించి వర్షపాతం నమోదవుతున్నది. ఈ వానకాలం సమృద్ధిగా వర్షాలు కురువడంతో చెరువులు, కుంటలు, చెక్ డ్యాంలు, ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. భూగర్భ జలాలు సైతం గణనీయంగా పెరిగి బ
BRS | తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్శితులై ఇతర పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ (BRS) లో చేరుతున్నారు.
విద్యార్థి దశలోనే సృజనాత్మకతకు పదును పెట్టేలా వివిధ కార్యక్రమాలను చేపడుతున్న తెలంగాణ ప్రభుత్వం.. ఉపాధ్యాయుల్లోనూ వినూత్నమైన ఆలోచనల సామర్థ్యాల పెంపు దిశగా చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా టీచర్స్�
‘గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర.. గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మైశ్రీ గురువేనమః’.. విద్యాబుద్ధులు నేర్పి.. మన ఉన్నతికి తోడ్పడేది గురువు.. తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువుదే.. ఎంతో మందిని తీర్చిదిద్�
రంగారెడ్డి జిల్లా మోకిలలో హెచ్ఎండీఏ అభివృద్ధి చేసిన లేఅవుట్లో ప్లాట్ల ఆన్లైన్ విక్రయాన్ని సోమ, మంగళవారాల్లో నిర్వహించనున్నారు. ఇప్పటివరకు మూడు రోజుల పాటు వరుసగా శనివారం వరకు ఆన్లైన్ వేలం నిర్వహ�
శంషాబాద్లో జరిగిన మహిళ హత్య కేసు మిస్టరీని ఎట్టకేలకు శంషాబాద్ ఎస్వోటీ, శంషాబాద్ ఆర్జీఐఏ పోలీసులు ఛేదించారు. అప్పు ఇచ్చిన పాపానికి మహిళను ప్రామిసరీ నోట్ రాసిస్తానని ఇంటికి పిలిపించి, కండ్లల్లో కా�
వ్యవసాయానికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని సేకరించేందుకు ప్రభుత్వం నేటి నుంచి రంగారెడ్డి జిల్లాలో ‘వ్యవసాయ గణన’ను ప్రారంభించనున్నది. తొలిసారిగా మూడు దశల్లో డిజిటల్ పద్ధతిలో వివరాలను సేకరించి ఎప్పటి�
హైదరాబాద్లో రియల్ రంగాన్ని హెచ్ఎండీఏ పరుగులు పెట్టిస్తున్నది. ప్రతి ఒక్కరూ సొంతింటి కలను నేరవేర్చుకునేందుకు ఆరాటపడుతున్న తరుణంలో ప్రజల డిమాండ్కు అనుగుణంగా ప్లాట్లను ఈ వేలంలో అమ్మకానికి పెడుతున్�
రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాల దరఖాస్తు (Wine ShopApplications) ప్రక్రియ ప్రారంభమైంది. వచ్చే రెండేండ్ల కాల పరిమితి (2023-25)కిగాను మద్యం దుకాణాల లైసెన్సుల ఎంపిక ప్రక్రియకు రెండు రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల�
ఊర్లలోని ప్రతి ఇంటా.. చేపల ఘుమఘుమలు గుప్పుమంటున్నాయి. ప్రభుత్వం చేపట్టిన ‘మిషన్ కాకతీయ’ ఫలితంగా చెరువులు, కుంటల్లో నీటి నిల్వ సామర్థ్యం పెరిగి ఏటా జలకళను సంతరించుకుంటున్నాయి. అంతేకాకుండా ప్రభుత్వమే ప్�
‘జిల్లాను వర్షం ముంచెత్తుతోంది.. దీంతో నిండుకుండల్లా కన్పిస్తున్న తటాకాలు.. వాటిల్లో అనేకం మత్తడిపోస్తున్న దృశ్యాలు.. అన్నదాతల్లో భరోసా నింపుతున్నాయి. జూలై నెలలో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో చెరువు�
‘రంగారెడ్డి జిల్లాను ముసురు ముంచెత్తుతున్న దృష్ట్యా ప్రజలకు ఇబ్బందులు తల్తెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం.. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రాణ, ఆస్తి నష్టం జరుగకుండా అవసరమైన ప్రాంతాల్�