రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమం రంగారెడ్డి జిల్లాలో విజయవంతంగా సాగుతున్నది. గ్రామా లు, మున్సిపాలిటీల్లో ఏర్పాటు చేసిన శిబిరాలకు ప్రజలు, వృద్ధులు అధిక సంఖ్యలో తరలివచ్చి పర�
ED and CBI | బీజేపీ ప్రభుత్వానికి ఈడీ, సీబీఐ(ED and CBI ) సంస్థలు అనుకూలంగా మారడం విచారకరమని సీపీఐ(CPI) రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కేజీ టు పీజీ ఉచిత విద్యలో భాగంగా ఏర్పాటు చేసిన సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతిలో ప్రవేశాలకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్�
భారత జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా శనివారం నిరసనలు వెల్లువెత్తాయి. బీఆర్ఎస్ నాయక�
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో హోలీ సంబురాలు అంబరాన్నంటాయి. సోమవారం రాత్రి కామ దహనం కాగా, మంగళవారం తెల్లవారు జామునుంచే రంగుల కేళీ ప్రారంభమైంది. చిన్నాపెద్ద వయోభేదం లేకుండా కలర్ఫుల్ వేడుకల్లో మునిగితేలార
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కంటి వెలుగు పథకం రంగారెడ్డి జిల్లాలో జోరుగా కొనసాగుతున్నది. ఆయా గ్రామాల్లో నిర్వహిస్తున్న ఈ శిబిరాలకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తున్నది.
జిల్లాల విస్తరణలో భాగంగా రంగారెడ్డి జిల్లాలో మరో రెండు కొత్త జిల్లాలు ఏర్పడినప్పటికీ, హైదరాబాద్ మహా నగరాన్ని రంగారెడ్డి జిల్లా ఆవరించే ఉన్నది. దీంతో రంగారెడ్డి జిల్లాలో పండే పంటల క్రయవిక్రయాలకు అనాది
అందరికీ చూపును ప్రసాదించాలన్న సదుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అద్భుత కార్యక్రమం రెండో విడుత ‘కంటి వెలుగు’ నెల రోజులుగా విజయవంతంగా కొనసాగుతున్నది.
Minister Sabitha Indrareddy | బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని తెలిపారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మహేశ్వరం మండలం ఉప్పుగడ్డ తండాలో సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలు నిర్వహ�