రంగారెడ్డి జిల్లాను ఓ పారిశ్రామిక హబ్గా మార్చుతున్న సీఎం కేసీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు అని మంత్రి సబితారెడ్డి అన్నారు. అంతర్జాతీయంగా అనేక దేశాల ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి రంగ ముఖ చిత్రాన్ని గుణాత్మక�
రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా యాసంగి ధాన్యం సేకరణ ఊపందుకున్నది. జిల్లాలో 26,392.788 హెక్టార్లలో వరి సాగవ్వగా.. 1.63 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకనుగుణ�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కంటి వెలుగు పథకం జిల్లాలో జోరుగా కొనసాగుతున్నది. ఆయా గ్రామాల్లో నిర్వహిస్తున్న క్యాంపులకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తున్నది.
గ్రామాల్లో నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాలకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి పరీక్షలు చేయించుకుంటున్నారు. మంగళవారం రంగారెడ్డిజిల్లా వ్యాప్తంగా మొత్తం 12,051మందికి కంటి పరీక్షలు చేయగా, జిల్లాలో 80 బృందాల �
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ‘కంటి వెలుగు’ శిబిరాలకు అనూహ్య స్పందన లభిస్తున్నది. కంటి సమస్యలు పోయి చూపు చక్కగా కనిపిస్తుండడంతో జనం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు అంబరాన్నంటాయి. పల్లెలు, పట్టణాల్లోని ప్రధాన చౌరస్తాల్లో ఉన్న అంబేద్కర్ విగ్రహాలు, వాడవాడలా ఆయన చిత్రపటాలను ఏర్పాటు చేసి నివాళులర్పిం�
ఉమ్మడి పాలకుల పాలనలో పల్లెల్లో పురోగతి సాధించలేదని గుర్తించిన సీఎం కేసీఆర్ గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. తెలంగాణ రాష్ట్రంలో అనేక పథకాలు అమల్లోకి తీసుకొచ్చారు.
Minister Sabitha Indrareddy | బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులు అధికార దాహంతో బీఆర్ఎస్(BRS) ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి(Minister Sabitha Indrareddy) విమర్శించారు.
రంగారెడ్డి జిల్లాలోని తుక్కుగూడ మున్సిపాలిటీ, మంచాల, నందిగామ మండల కేంద్రాల్లో ఆత్మీయ సమ్మేళనాలు హోరెత్తాయి. డప్పు చప్పుళ్లు, డోలువాయిద్యాలతో పెద్ద ఎత్తున ర్యాలీలు, కళాకారుల ఆటాపాటలతో బీఆర్ఎస్ శ్రేణు
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమం రంగారెడ్డి జిల్లాలో విజయవంతంగా సాగుతున్నది. గ్రామా లు, మున్సిపాలిటీల్లో ఏర్పాటు చేసిన శిబిరాలకు ప్రజలు, వృద్ధులు అధిక సంఖ్యలో తరలివచ్చి పర�
ED and CBI | బీజేపీ ప్రభుత్వానికి ఈడీ, సీబీఐ(ED and CBI ) సంస్థలు అనుకూలంగా మారడం విచారకరమని సీపీఐ(CPI) రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కేజీ టు పీజీ ఉచిత విద్యలో భాగంగా ఏర్పాటు చేసిన సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతిలో ప్రవేశాలకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్�