అల్పపీడనం కారణంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం రాత్రి వరకూ వర్షం కురుస్తూనే ఉన్నది. రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా శం�
తయారీ రంగంలో ప్రపంచానికి జపాన్ (Japan) ఆదర్శమని మంత్రి కేటీఆర్ (Ministe KTR) అన్నారు. ఆ దేశానికి వెళ్లిన ప్రతిసారీ కొత్త అంశాలను నేర్చుకుంటామని చెప్పారు.
రంగారెడ్డి జిల్లా పారిశ్రామిక ఖిల్లాగా మారింది. ఉపాధి కల్పనలో రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిచింది. రాష్ట్రం సిద్ధించాక పారిశ్రామిక రంగంలో విప్లవాత్మక మార్పు వచ్చింది. టీఎస్ఐపాస్ చట్టంతో త్వరితగతిన అ�
ప్రభుత్వ పాఠశాలలను మన ఊరు-మనబడి కార్యక్రమం ద్వారా కార్పొరేట్కు దీటుగా సకల సౌకర్యాలతో తీర్చిదిద్దుతున్న తెలంగాణ ప్రభుత్వం తాజాగా పాఠశాలల సమగ్ర సమాచారాన్ని పక్కాగా నమోదు చేసేందుకు చర్యలు చేపట్టింది.
ఉద్యాన సాగులో రంగారెడ్డి జిల్లాది ప్రత్యేక స్థానం. కూరగాయల సాగులో రాష్ట్రంలోనే మన జిల్లా అగ్రస్థానంలో ఉన్నది. ఏటా జిల్లా వ్యాప్తంగా 72వేల ఎకరాల్లో పండ్లు, కూరగాయల తోటలు సాగవుతుండగా.. 3 లక్షల మెట్రిక్ టన్న�
పెట్టుబడి బెంగ లేదు..అప్పుల బాధ లేదు.. విత్తనాలు, ఎరువుల కొరత అసలే లేదు.. పుష్కలంగా నీళ్లు.. నా ణ్యమైన విద్యుత్తు సరఫరా.. పండించిన పంటకు గిట్టుబాటు ధర. అనుకోని పరిస్థితుల్లో ఏదైనా జరిగితే బీమాతో రైతు కుటుంబాల�
రంగారెడ్డి జిల్లాలో రెండో విడుత చేపట్టిన ‘కంటి వెలుగు’ కార్యక్రమం అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధుల సమష్టి కృషితో విజయవంతమైంది. జనవరి 19న ప్రారంభమైన ఈ కార్యక్రమం 100 రోజులకుపైగా కొనసాగింది. ప్రజల నుంచి �
రంగారెడ్డిజిల్లాలో పదోవిడుత హరితహారం కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. జిల్లాలో అడవుల శాతాన్ని గణనీయంగా పెంచాలన్న ముఖ్యమంత్రి ఆదేశాలతో జిల్లా యంత్రాంగం పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమ
రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా మొక్కలు నాటేందుకు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని తుమ్మలూరుకు వచ్చిన సీఎం కేసీఆర్ వరాల జల్లులు కురిపించారు. ముందుకు తుమ్మలూరు వద్ద ఉన్న అర్బన్ ఫారెస్ట్
తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో (Telangana Decade Celebrations) భాగంగా సోమవారం హరితోత్సవం (Haritotsavam) నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుమ్మలూరులోని అర్బన్ పార్కులో సీఎం కేసీఆర్ (CM KCR) మొక్కలు �
నాడు కరెంట్ కోతలు, పవర్ హాలిడేస్తో సమైక్య పాలకులు పారిశ్రామిక రంగానికి పాతరేస్తే.. నేడు స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలనలో పరిశ్రమల జాతర కొనసాగుతున్నది. టీఎస్ఐపాస్తో పరిశ్రమల ఏర్పాటుకు కేవలం 15 రోజ�
రంగారెడ్డి జిల్లా గోపన్పల్లిలో బ్రాహ్మణ సదన్ ప్రారంభించిన ముఖ్యమంత్రి కేసీఆర్ బ్రాహ్మణులకు వరాల జల్లు ప్రకటించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. బ్రాహ్మణుల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్లా �
రాష్ట్ర సర్కార్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘కంటి వెలుగు’ పేదల కండ్లల్లో వెలుగులు నింపుతున్నది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా కంటి శిబిరాలకు విశేష స్పందన లభిస్తున్నది.