ఎప్పటిలాగే ఈసారి కూడా ఇంటర్ ఫలితాల్లో అమ్మాయిలు అదుర్స్ అనిపించారు. ఫస్టియర్, సెకండియర్లోనూ బాలికలే పైచేయి సాధించారు. ఫస్టియర్ ఫలితాల్లో రంగారెడ్డి జిల్లా మొదటి స్థానాన్ని కైవసం చేసుకోగా, కామారెడ
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 10 గంటల తర్వాత ఇండ్ల నుంచి బయటకు రావాలంటేనే జనం జంకుతున్నారు. వామ్మో ఎండలంటూ ఆందోళన చెందుతున్నారు. ఏప్రిల్ ఆరంభంలోనే ఎండ తీవ్రత ఇలా ఉంటే మున్ముందు ఎల
డ్రగ్స్కు బానిసైన ఓ యువకుడు కన్నతండ్రిని అత్యం త దారుణంగా హతమార్చాడు. ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించి, ఆపై తలపై బండరాయితో మోది హత్యచేశాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల ఠాణా పరిధిలో గురువారం చోటుచే�
పార్లమెంటు ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఈవీఎంలు, వీవీ ప్యాట్ల మొదటి విడుత ర్యాండమైజేషన్ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ శశాంక గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పూర్తి చే�
యాసంగి సీజన్కు సంబంధించిన వరి ధాన్యాన్ని సేకరించేందుకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా యంత్రాంగం సన్నద్ధమవుతున్నది. రేపటి నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నారు.
భూగర్భ జలాలు రోజురోజుకు అడుగంటుతుండడంతో. వ్యవసాయానికి ప్రతికూల పరిస్థితులు నెలకొంటున్నాయి. నీరు లేక జిల్లాలో ఈసారి యాసంగిలో పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. గత యాసంగితో పోలిస్తే ఈసారి పంటల విస్�
కొత్త రేషన్ కార్డుల జారీకి సన్నాహాలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డుల్లో చలామణి అవుతున్న బోగస్ సభ్యుల ఏరివేతపై దృష్టి సారించింది. ఈ క్రమంలో రంగారెడ్డిజిల్లాలో రేషన్ కార్డులను క్షుణ్ణ�
రంగారెడ్డి జిల్లా పెద్ద ఎత్తున అక్రమ భూ లావాదేవీలు జరిగిన ఉదంతంలో విచారణ ఇంకా కొనసాగుతుండగా, ఇప్పటివరకు అసలు పాత్రధారులెవరు? సూత్రధారులెక్కడ? అనేది తేలలేదు. ఈ నేపథ్యంలోనే ధరణి కమిటీ ముందు బుధవారం రంగారె
మిగ్జాం తుఫాన్ ప్రభావం రంగారెడ్డి జిల్లాపై పడింది. అసలే చలికాలం.. దీనికితోడు రెండు రోజులుగా ముసురు కురుస్తున్నది. చేతికొచ్చిన వరి పంట పొలాలు, కల్లాల్లో ఉండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఉష్�
ఈ వానకాలం ఉమ్మడి జిల్లాలో వరి పంట పుష్కలంగా పండింది. రంగారెడ్డి జిల్లాలో 33 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయగా, ధాన్యం సేకరణ ముమ్మరంగా సాగుతున్నది. రైతులకు ఇబ్బందులు కలుగకుండా ఉన్నతాధికారులు చర్యలు తీసుక�