డ్రగ్స్కు బానిసైన ఓ యువకుడు కన్నతండ్రిని అత్యం త దారుణంగా హతమార్చాడు. ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించి, ఆపై తలపై బండరాయితో మోది హత్యచేశాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల ఠాణా పరిధిలో గురువారం చోటుచే�
పార్లమెంటు ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఈవీఎంలు, వీవీ ప్యాట్ల మొదటి విడుత ర్యాండమైజేషన్ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ శశాంక గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పూర్తి చే�
యాసంగి సీజన్కు సంబంధించిన వరి ధాన్యాన్ని సేకరించేందుకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా యంత్రాంగం సన్నద్ధమవుతున్నది. రేపటి నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నారు.
భూగర్భ జలాలు రోజురోజుకు అడుగంటుతుండడంతో. వ్యవసాయానికి ప్రతికూల పరిస్థితులు నెలకొంటున్నాయి. నీరు లేక జిల్లాలో ఈసారి యాసంగిలో పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. గత యాసంగితో పోలిస్తే ఈసారి పంటల విస్�
కొత్త రేషన్ కార్డుల జారీకి సన్నాహాలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డుల్లో చలామణి అవుతున్న బోగస్ సభ్యుల ఏరివేతపై దృష్టి సారించింది. ఈ క్రమంలో రంగారెడ్డిజిల్లాలో రేషన్ కార్డులను క్షుణ్ణ�
రంగారెడ్డి జిల్లా పెద్ద ఎత్తున అక్రమ భూ లావాదేవీలు జరిగిన ఉదంతంలో విచారణ ఇంకా కొనసాగుతుండగా, ఇప్పటివరకు అసలు పాత్రధారులెవరు? సూత్రధారులెక్కడ? అనేది తేలలేదు. ఈ నేపథ్యంలోనే ధరణి కమిటీ ముందు బుధవారం రంగారె
మిగ్జాం తుఫాన్ ప్రభావం రంగారెడ్డి జిల్లాపై పడింది. అసలే చలికాలం.. దీనికితోడు రెండు రోజులుగా ముసురు కురుస్తున్నది. చేతికొచ్చిన వరి పంట పొలాలు, కల్లాల్లో ఉండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఉష్�
ఈ వానకాలం ఉమ్మడి జిల్లాలో వరి పంట పుష్కలంగా పండింది. రంగారెడ్డి జిల్లాలో 33 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయగా, ధాన్యం సేకరణ ముమ్మరంగా సాగుతున్నది. రైతులకు ఇబ్బందులు కలుగకుండా ఉన్నతాధికారులు చర్యలు తీసుక�
స్వరాష్ట్రంలో వరుస నోటిఫికేషన్లతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయి. టీఎస్పీఎస్సీ ద్వారా కొలువుల జాతర మొదలైంది. పైరవీలు..లంచాలకు చెక్ పెట్టి.. ప్రభుత్వం పారదర్శకంగా కొలువులను భర్తీ చేస్తున్నది. పట్టణ, గ
Minister Sabitha Reddy | పుట్టిన బిడ్డనుంచి చివరి మజిలీ వరకు ప్రతి ఒక్కరికీ సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలు అందుతున్నాయని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల పరిధిలోని కౌకంట్లలో బ