ప్రజా సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు గడప గడపకు చేరుతున్నాయని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. మున్సిపాలిటీలోని 19వ వార్డుకు చెందిన కాంగ్రెస్ నాయకులు కావలి భాస్కర్, ప
ఆధ్యాత్మిక సేవా మండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అతిరుద్ర మహాయజ్ఞం 162 మంది వేద పండితులతో 7 రోజులపాటు అత్యంత వైభవంగా జరుగుతుంది. వికారాబాద్లోని చిగుళ్లపల్లి గ్రౌండ్లో బుధవారం అతిరుద్ర మహాయజ్ఞం పూజలు ప్
అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ముందుకు సాగితేనే సమస్యలు పరిష్కారమవుతాయని ఎంపీపీ బుర్ర రేఖ అన్నారు. అబ్దుల్లాపూర్మెట్ మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు.
భారతదేశ రాజకీయ యవనికపై సరికొత్త అధ్యాయానికి తొలి అడుగుపడింది. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పే లక్ష్యంగాఢిల్లీ నడిబొడ్డున బీఆర్ఎస్ పార్టీ జాతీయ కార్యాలయాన్ని పార్టీ జాతీయ అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్�
దేశంలో ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్. అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాల ద్వారా భరోసా కల్పిస్తున్నారు. వృద్ధులకు , వితంతువులకు,
ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతనను పెంపొందించుకోవాలని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. ఫరూఖ్నగర్ మండలంలోని మొగిలిగిద్ద గ్రామ శివారులో గల రంగదాముల గ్రామంలో శ్రీరంగనాయక స్వామి ఆలయం ఎదుట ఆదివారం ధ్వజ స్త�
తాండూరు పట్టణం పోట్లీ మహారాజ్ దేవాలయంలో ఆదివారం టీఎస్టీయూఫ్ 4వ జిల్లా మహాసభ నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయులు సమాజ నిర్మాతలని అన్నా
వెదురుతో తయారు చేసిన వస్తువులు ఆకట్టుకుంటున్నాయి. మున్సిపాలిటీలోని విజయవాడ జాతీయ రహదారి పక్కన పలువురు వెదురుతో బుట్టలను తయారు చేసి విక్రయిస్తున్నారు. నెత్తికి పెట్టుకునే టోపీలు,
జాతకం బాగులేదని, బాగుచేసేందుకు పూజలు చేయాలంటూ నమ్మించి జ్యోతిష్యం పేరుతో నగర మహిళకు రూ. 47 లక్షలు మోసం చేసిన బాబాను సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. సీసీఎస్ జాయింట్ సీపీ గజారావు భూపాల్ వ