రైతు బాగుంటేనే అందరూ మంచిగా ఉంటారని నమ్మిన రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతల సంక్షేమానికి ఇతోధికంగా కృషి చేస్తున్నది. వ్యవసాయానికి సరిపడా సాగునీరు, నాణ్యమైన విద్యుత్ను సరఫరా చేస్తూ ఆదుకుంటున్నది. రాష్ట్రం ఏ
పుట్టిన రోజు, పెండ్లి, సన్మానాలు, విందులు.. వేడుకేదైనా పూల వినియోగం తప్పనిసరి. పూలు ఇంటికి ఇంపును కంటికి ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. రంగారెడ్డి జిల్లా రైతులు సంప్రదాయ పంటలను పక్కన పెట్టి, పూల తోటల సాగుతో లాభా�
చదువుల తల్లి సరస్వతీ దేవి..ఆ తల్లికి మరో నిలయమే గ్రంథాలయం.. విజ్ఞాన సముదాయం, వినోద అంశాలకు సంబం ధించిన వందలాది పుస్తకాలు నేడు యాచారం గ్రం థాలయంలో అందుబాటులో ఉన్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని, అందువల్ల పేదలకు నాణ్యమైన వైద్యం అందుతుందని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. కొత్తూరు మండల పరిధిలోని గూడూరు,
రైతులకు గిట్టుబాటు ధరకల్పించేందుకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నదని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. సోమ వారం చౌడాపూర్ మండల పరిధిలోని చాకల్పల్లి,