గ్రామపంచాయతీల ద్వారా ప్రజలకు అందించే సేవలు పారదర్శకంగా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ధ్రువపత్రాల జారీలో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా పంచాయతీ కార్యదర్శులకు ‘డిజిటల్ కీ’లను అందజేసే ప్రక్రి�
గ్రామీణ యువత ఉపాధి అవకాశాలు పెంపొందించుకోవాలని రాష్ట్ర ఖాదీ, గ్రామీణ పరిశ్రమల మండలి చైర్మన్ ఎం.డి.యూసుఫ్ జాహిద్ సూచించారు. పీఎంఈజీపీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.
రైతుల మోటర్లకు మీటర్లు బిగించాలని చూస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ నడ్డి విరుస్తామని రైతు సం ఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నంద్యాల నర్సింహారెడ్డి అన్నారు.
ఫిర్యాదుదారుల సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలని జిల్లా రెవెన్యూ అధికారి హరిప్రియ అన్నారు. కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులపై డీఆర్వో అధికారులతో మాట�
డబుల్ బెడ్రూమ్ల నిర్మాణంలో పురోగతి వేగంగా కొనసాగుతున్నది. పేదలకు ఇండ్లను అందించాలనే ప్రభుత్వ లక్ష్యం ఫలిస్తున్నది. బడుగు బలహీన వర్గాల బతుకులకు ఒక గూడు కల్పించి, సమాజంలో వారికో గౌరవప్రదమైన స్థానం కల�
జల్సాలు ఎంతకైనా తెగిస్తాయని, వాటి కోసం ఎటువంటి దారుణానికైనా ఒడికట్టేందుకు పూనుకుంటారనేది కొడంగల్లో జరిగిన బాలుడి కిడ్నాప్తోపాటు దారుణ హత్య ఉదంతం గుర్తు చేస్తున్నది. జల్సాలకు అలవాటుపడ్డ వ్యక్తి..
అఖిల భారత సేవల అధికారుల క్షేత్రస్థాయి పర్యటనలు.. గ్రామీణ స్థితిగతుల అధ్యయనంతోనే పూర్తిస్థాయి అవగాహన కలుగుతుందని.. తద్వారా ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించగలుగుతారని అదనపు కలెక్టర్ ప్రతీక్జైన్ అన్న�
వర్షాకాలం సీజనల్లో ఇబ్రహీంపట్నం మండలంలో రైతులు సాగుచేసిన వరిపంట ఆశాజనకంగా ఉన్నది. గతంలో ఎన్నడూ లేనంతగా ఈ ఏడాది వరిసాగు విస్తీర్ణం పెరుగడంతో ధాన్యం దిగుబడి కూడా అధికంగా వచ్చే అవకాశాలున్నాయని వ్యవసాయా�
రెండు సంవత్సరాల నుంచి కరువుతీరా వర్షాలు కురియడంతో రైతులు వానకాలంలో పెద్ద ఎత్తున వరి పంటను సాగుచేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సాగుపద్ధతులు తెలియజేసి వానకాలంలో వేయాల్సిన పంటల గురించి వ్యవసాయ శాఖ అధిక