మండలంలోని వివిధ గ్రామాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లడమే కాకుండా చెరువులు, కుంటలు నిండుకుండల్లా మారాయి. బోడకొండ గుట్టలపై నుంచి వస్తున్న వర్షపు నీటితో ఆ ప్రాంతం మొత్�
ఆహార భద్రత, నిల్వలు, జాగ్రత్త చర్యలపై జిల్లా ప్రజలు పలు సూచనలు, సలహాలు ఇవ్వాలని రంగారెడ్డి డీఈవో సుశీందర్రావు సోమవారం కోరారు. జాతీయ ఆహార భద్రతాచట్టం-2013 ప్రకారం,
పత్తి సాగుకు ప్రకృతి అనుకూలించింది. సమృద్ధిగా వర్షాలు పడడంతో పత్తి పొలాలు ఏపుగా పెరిగాయి. మొక్కజొన్న, వరిసాగు తగ్గడంతో ఆ విస్తీర్ణం మొత్తం పత్తి ఆక్రమించినట్లు సమాచారం.
అమ్మ ఒడి పథకం ద్వారా ప్రభుత్వం 102 సేవలను గర్భిణులకు అందజేస్తున్నది. మహిళలు గర్భం దాల్చినప్పటి నుంచి 9 నెలలు పూర్తయ్యే వరకు నాలుగుసార్లు వైద్య పరీక్షలు చేయించుకోవలసి ఉంటుంది.
అంగన్వాడీ కేంద్రాల్లో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతమున్న మినీ అంగన్వాడీ కేంద్రాలను జనాభాకనుగుణంగా ప్రధాన కేంద్రాలుగా మార్చడానికి అధికారులు చర్యలు చేపట్టారు.
భారీ వర్షాలు కురుస్తుండటంతో చెరువులన్నీ నీటితో కళకళలాడుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం మిషన్ కాకతీయ ద్వారా రూ. కోట్లు ఖర్చు చేసి పురాతన చెరువులను పూడిక తీసి అభివృద్ధి చేసింది.
ఇబ్రహీంపట్నం పెద్దచెరువును త్వరలోనే పర్యాటక కేంద్రంగా మారుస్తామని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. ఆదివారం కట్ట మైసమ్మ వద్ద నియోజకవర్గ నాయకులతో కలిసి పూజలు నిర్వహించారు.
ఇటీవల కురుస్తున్న వర్షాలకు రంగారెడ్డి జిల్లా నిండుకుండలా మారింది. వర్షాకాలం ముగియనున్న తరుణంలో వర్షాలు అధిక స్థాయి నుంచి అత్యధిక స్థాయిలో కురుస్తున్నాయి.
మహిళా స్వయం సహాయక సంఘాల(ఎస్హెచ్జీ) మరింత బలోపేతానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. సంఘాల వారీగా కాకుండా వ్యక్తిగతంగానూ మహిళలను ఆర్థికం గా బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం వడ్డీలేని రుణాలతోపాట�