రైతుల సంక్షేమమే ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో వానకాలం సీజన్లో రైతులు పెద్ద ఎత్తున పంటల సాగు చేపట్టారు. పంటలు సాగు చేయడానికి, దిగుబడి వచ్చిన పంటలను కొనుగోలు చేసేందుకు సర్కార్ రైత�
రంగారెడ్డి: వచ్చే గురువారం నాడు ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రారంభం కానుంది. అనంతరం ఇక్కడ బహిరంగ సభ కూడా జరగనుంది. దీని కోసం చేస్తున్న ఏర్పాట్లను విద్యా శాఖ మం�
రాష్ట్ర మంత్రులు అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్రావు ఎలిమినేడులో నిర్వహించిన సహస్ర చండీయాగంలో పూజలు ఇబ్రహీంపట్నం/ ఇబ్రహీంపట్నంరూరల్, ఆగస్టు 20 : ప్రతిఒక్కరూ భక్తిభావం, దైవచింతనను అలవర్చుక�
నాలుగు మేకలు మృతి పశువులను కాపాడాలని అధికారులకు గ్రామస్తుల వినతి యాచారం, ఆగస్టు 20 : మండలంలోని మంథన్గౌరెల్లి గ్రామ శివారులో హైనాలు కలకలం రేపుతున్నాయి. కొన్ని రోజులుగా మూగజీవాలను పొట్టన పెట్టుకుంటున్నాయ
ప్రజాదీవెన సభకు భారీగా తరలిన ప్రజాప్రతినిధులు, నేతలు గులాబీమయమైన విజయవాడ జాతీయ రహదారి.. సీఎం కేసీఆర్ వాహన శ్రేణికి స్వాగతం పలికిన మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ మునుగోడు బహిరంగ సభకు ఉమ్మడి �
వన మహోత్సవానికి ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు వజ్రోత్సవాల్లో భారీగా మొక్కలు నాటేందుకు సిద్ధం రంగారెడ్డి జిల్లాలో 10 లక్షలు, వికారాబాద్ జిల్లాలో 5.50 లక్షలు నాటడమే లక్ష్యం పూర్తయిన గుంతల తవ్వకం.. అందుబా�
కడ్తాల్లో కాటమయ్యస్వామికి బోనాలు సమర్పించిన భక్తులు ఆకట్టుకున్న పోతరాజుల విన్యాసాలు కడ్తాల్, ఆగస్టు 20 : మండల కేంద్రంలో శనివారం కాటమయ్య స్వామి బోనాల పండుగను వైభవంగా నిర్వహించారు. సాయం త్రం గ్రామంలోని �
ఘనంగా స్వతంత్ర భారత వజ్రోత్సవాలు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ముగ్గుల పోటీలు రంగవల్లులతో దేశభక్తిని చాటిన మహిళలు విజేతలకు బహుమతులు అందజేత రంగు రంగుల ముగ్గులతో ధరణి పులకించింది. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్�
కొడంగల్, ఆగస్టు 20 : పట్టణంలోని శ్రీ మహాలక్ష్మీ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. శనివారం ఉట్ల ఉత్సవంతో పాటు శ్రావణమాసం నాలుగో శనివారం సందర్భంగా విశేష పూజలు చేశారు. ఆలయ�
నేటి నుంచి పాంబండ రామలింగేశ్వర స్వామి జాతర ఏర్పాట్లు పూర్తిచేసిన ఆలయ నిర్వాహకులు కులకచర్ల, ఆగస్టు 20 : భక్తుల కోరికలను తీర్చే పాంబండ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి. �
పల్లెంతా పరిశుభ్రం నిత్యం ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరణ ప్రతి వీధిలో సీసీ రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు చిట్టడవిలా పల్లె ప్రకృతి వనం డంపింగ్ యార్డు, వైకుంఠధామం నిర్మాణాలు పూర్తి మిషన్ భగీరథ ట్యాం�
మిషన్ భగీరథతో ఇంటింటికీ నీటి సరఫరా మర్పల్లి, ఆగస్టు 19 : మిషన్ భగీరథతో పల్లెల్లో తాగునీటి కష్టాలు తీరాయి. ఇదివరకు కిలో మీటర్ల దూరంలో వెళ్లి వ్యవసాయ బోరుబావుల వద్ద నీళ్లు తెచ్చుకునేవారు. మండలంలోని పట్లూర్�