50 వేల మందితో 20 ఎకరాల్లో.. మరో 20 ఎకరాల్లో ప్రత్యేకంగా పార్కింగ్ రేపు రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్ అధికారులతో సమీక్ష, బహిరంగసభలో మాట్లాడనున్న సీఎం రంగారెడ్డి, ఆగస్టు 23, (నమ�
వారం రోజుల్లో రంగారెడ్డి జిల్లాకు చేరనున్న బతుకమ్మ చీరలు అర్హులైన ఆడపడుచులు 7.28లక్షలు కందుకూరు, మొయినాబాద్లోని గోదాంలలో చీరలు నిల్వ పోచంపల్లి, కోయల్గూడ, సిరిసిల్ల, నారాయణపేట్, గద్వాల, మహబూబ్నగర్ నుం
దాతల సహకారంతో పాఠశాలల్లో వసతులు బొంరాస్పేట ఉన్నత పాఠశాలకు రూ.8.33 లక్షల విరాళాలు అందజేత బొంరాస్పేట, ఆగస్టు 23 : విద్యార్థుల భవిష్యత్ తరగతి గదిలో రూపుదిద్దుకుంటుంది. నేటి బాలలే రేపటి భావి పౌరులుగా తీర్చిద�
పదిహేను రోజులుగా కనుల పండువగా సాగిన స్వతంత్ర భారత వజ్రోత్సవాలు ముగిశాయి. సోమవారం హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన ముగింపు వేడుకలు అదిరిపోయాయి. స్టేడియం మొత్తం త్రివర్ణ శోభితం కాగా, దేశభక్త
ఉపాధిహామీ కూలీలకు మెరుగైన జీవనోపాధి కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. అందుకోసం వారికి వివిధ రంగాల్లో ఉచిత శిక్షణనిచ్చి ఉద్యోగవకాశాలు కల్పించనున్నది.
ఈ నెల 25న ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలోని కొంగర కలాన్లో నిర్మించిన రంగారెడ్డి జిల్లా నూతన కలెక్టరేట్ను సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. అందుకోసం జిల్లా అధికారులు పెండింగ్ పనులను పూర్తి చేయడంలో నిమగ�
శ్రావణమాసం చివరి సోమవారం సందర్భంగా.. అంగరంగవైభవంగా అంబురామేశ్వరుని జాతర ఘనంగా బుగ్గ రామలింగేశ్వరస్వామి కల్యాణం భక్త జనసందోహంతో కిక్కిరిసిన పాంబండ బషీరాబాద్లో ఏకాంబర రామలింగేశ్వరుడి జాతర వేల సంఖ్యలో
రైతుల సంక్షేమమే ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో వానకాలం సీజన్లో రైతులు పెద్ద ఎత్తున పంటల సాగు చేపట్టారు. పంటలు సాగు చేయడానికి, దిగుబడి వచ్చిన పంటలను కొనుగోలు చేసేందుకు సర్కార్ రైత�
రంగారెడ్డి: వచ్చే గురువారం నాడు ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రారంభం కానుంది. అనంతరం ఇక్కడ బహిరంగ సభ కూడా జరగనుంది. దీని కోసం చేస్తున్న ఏర్పాట్లను విద్యా శాఖ మం�