స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా నిర్వహణ రోగులు, అనాథలకు ఫలాలను పంచిపెట్టిన ప్రజాప్రతినిధులు, అధికారులు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో స్వతంత్ర భారత వజ్రోత్సవాలు అట్టహాసంగా సాగుతున్నాయి. అన్ని వర్గాల �
బొంరాస్పేట, ఆగస్టు 19: స్వా తంత్య్ర వజ్రోత్సవాల సందర్భం గా శుక్రవారం బొంరాస్పేట ఉన్న త పాఠశాల ఆవరణలో మం డలస్థాయి ఆటల పోటీలు నిర్వహించారు. మండలంలోని బొం రాస్పేట, దుద్యాల, చౌదర్పల్లి, రేగడిమైలారం ఉన్నత
ఎమ్మెల్యే ఆనంద్, జడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి వికారాబాద్ ఆగస్టు 19: నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధితో కార్పొరేట్ వైద్యం అందిస్తున్నట్లు వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ తెలిపారు. శుక్రవారం వికారాబా
54, 681 మందికి కొత్తగా ఆసరా పింఛన్లు కొత్త ఆసరా పింఛన్లు.. పింఛన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభం ఈ నెలాఖరులోగా పూర్తి చేసేందుకు చర్యలు జిల్లాలో కొత్త పింఛన్దారులు 54,661 సెప్టెంబర్ నుంచి 2,12,514కు పెరుగనున్న ఆసరా
ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి వివిధ మండలాల్లో క్రీడా పోటీలు కడ్తాల్, ఆగస్టు 17 : క్రీడారంగానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం కల్పిస్తున్నదని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండల క�
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా స్వతంత్ర భారత వజ్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బుధవారం సంబురాల్లో భాగంగా పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాలు నిర్వహించారు. మహేశ్వరంలో ఏర్పాటు చేసిన శిబిరాన్ని విద్యాశాఖ మంత్రి స�
ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కేంద్రం నుంచి కర్ణంగూడ, ఎలిమినేడు, పోచారం గ్రామాల మీదుగా మంగల్పల్లి వరకు ఉన్న సింగిల్రోడ్డును నాలుగులేన్ల రోడ్డుగా విస్తరించేందుకు ప్రభుత్వం రూ.58కోట్లు విడుదల చేసింది.
రంగారెడ్డి జిల్లా నూతన కలెక్టరేట్ను త్వరలోనే ప్రారంభిస్తామని విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలోని కొంగరకలాన్లో నూతనంగా నిర్మించిన కలెక్టర్ భవనాన�
డిప్యూటీ స్పీకర్ టి.పద్మారావు వికారాబాద్లోని పోలీస్ పరేడ్లో జాతీయ పతాకం ఆవిష్కరణ పరిగి, ఆగస్టు 15: ప్రతి ఒక్కరిలో స్వాతంత్య్ర స్ఫూర్తి పెంచేలా.. దేశభక్తి భావన పెంపొందేలా స్వతంత్ర భారత వజ్రోత్సవాలను స�
ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి ఇబ్రహీంపట్నం నుంచి మంగల్పల్లి వరకు రూ.58కోట్లతో రోడ్డు పనులు ప్రారంభం ఇబ్రహీంపట్నంరూరల్, ఆగస్టు 15 : ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గ్రామీణ రో�
ఇబ్రహీంపట్నం/ఇబ్రహీంపట్నం రూరల్, ఆగస్టు 15: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పెద్ద చెరువులోకి దూకి ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకొన్నాడు. లోన్యాప్ రికవరీ ఏజెంట్ల వేధింపులే ఇందుకు కారణమని కుటు�
ఎమ్మెల్యే జైపాల్యాదవ్ లబ్ధిదారులకు కొత్త పింఛన్ కార్డులు పంపిణీ కడ్తాల్, ఆగస్టు 15 : నిరుపేదల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని, రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర�