రాష్ట్ర ఆరోగ్యశాఖ కమిషనర్ అజయ్కుమార్ యాచారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిశీలన యాచారం, మే 28: గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేదలకు మెరుగైన వైద్యాన్ని అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర ఆరోగ్యశాఖ క�
చివరిరోజు కావడంతో ఎగ్జామ్ సెంటర్ల వద్ద విద్యార్థుల సందడి రంగారెడ్డి, మే 28 (నమస్తే తెలంగాణ): పదోతరగతి పరీక్షలు శనివారం ముగిశాయి. ఈనెల 23న పరీక్షలు ప్రారంభం కాగా..శనివారం జరిగిన సాంఘికశాస్త్రం పరీక్షకు 47,490 మం�
కొత్తూరు మున్సిపాలిటీలో రెండు పట్టణ ప్రకృతి వనాలు మరో ఐదు ఏర్పాటు దిశగా చర్యలు కొత్తూరు, మే 28: సీఎం కేసీఆర్ చేపట్టిన హరితహారం కార్యక్రమంతో పట్టణాలు, మున్సిపాలిటీల్లో ఎక్కడ చూసినా పచ్చదనం సంతరించుకున్న�
ఇతర ప్రాంతాలకు వలస వెళ్లే కన్నా పుట్టిన ఊరిలోనే ఉపాధి మార్గాన్ని ఎంచుకుంటున్నారు కొంత మంది మహిళలు, యువకులు. మండలంలోని చౌడాపూర్, మందిపల్, ముజాహిద్పూర్, కామునిపల్లి, పీరంపల్లి తదితర గ్రా మాలకు చెందిన మ�
పల్లె ప్రగతితో గ్రామాల రూపురేఖలు మారాయి. ఏ పల్లె చూసినా అభివృద్ధిలో ఔరా అనిపించేలా రూపుదిద్దుకున్నాయి. ఒకప్పుడు అస్తవ్యస్తంగా ఉన్న గ్రామాలు నేడు అద్భుతంగా కనిపిస్తున్నాయి.
తెలంగాణ ప్రభుత్వం ప్రజారోగ్యమే పరమావధిగా ముందుకు సాగుతున్నది. ఖర్చుతో కూడుకున్న వైద్యాన్ని సైతం ఉచితంగా అందించేందుకు చర్యలు తీసుకుంటున్నది. రంగారెడ్డి జిల్లాలో ఇప్పటికే మహేశ్వరం, వనస్థలిపురంలో డయాలస
జూన్ 2 నుంచి సేవలు ప్రారంభమయ్యే అవకాశం 53 రకాల వ్యాధులకు ఉచితంగా వైద్యం ఇప్పటికే వైద్యులకుశిక్షణ పూర్తి పరిగి, మే 26: రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆరోగ్యశ్రీ సేవలను అం దించాలని నిర్
గత కొన్నేండ్లుగా పరిష్కారం కాని సమస్యలు మన ఊరు-మన బడితో పరిష్కారం కానున్నాయి. తాండూరు మండలం, చెంగోల్ గ్రామంలో జిల్లా పరిషత్ హైస్కూల్ కొనసాగుతున్నది.
తెలంగాణ ప్రభుత్వ సూచనలను పాటిస్తూ ఆస్తి పన్ను వసూలుపై షాద్నగర్ మున్సిపాలిటీ ప్రత్యేక దృష్టిసారించింది. ఆస్తి పన్ను చెల్లింపునకు సంబంధించి ఎప్పటికప్పుడూ ప్రజలకు అర్థమయ్యేలా మున్సిపాలిటీలో విస్తృత�
క్రీడలకు టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని జడ్పీటీసీ దశరథ్నాయక్ అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా మైదానాల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించడంతో గురువారం మండల పరిధిలోని పోశమ్మగడ్డ తండాలో స్�
ఎనిమిదో విడుత హరితహారానికి గ్రామాల నర్సరీల్లో మొక్కలు సిద్ధంగా ఉన్నాయి. మండలంలోని 32 పంచాయతీల్లో సర్పంచ్, సెక్రటరీలు కూలీలతో మొక్కల సంరక్షణ చర్యలు తీసుకుంటున్నారు.
మండలంలో ధాన్యం కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. యాసంగిలో రైతులు పండించిన ధాన్యాన్ని తాము కొనుగోలు చేయబోమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయడంతో రైతులు నష్టపోరాదన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కే�
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో అక్రమాలు జరిగిన్నట్లు తమకు ఫిర్యాదులందాయని, వాటిపై విచారణ జరిపించి తగు చర్యలు తీసుకుంటామని జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్జైన్ అన్నారు.
షాద్నగర్ మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. మున్సిపాలిటీలోని 5వ వార్డు సోలీపూర్ గ్రామానికి సంబంధించిన అంతర్గత మురుగు కాలువ నిర్మాణ పనులను గురువారం మున్స�