జూన్ 3 నుంచి 18 వరకు జరుగనున్న పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించి, అమలుచేయాలని సంబంధిత అధికారులను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి ఆదే�
రెండు నెలలుగా రూ.10లక్షలు జమ హరితహారం నిర్వహణకు ఏర్పాట్లు ప్రతినెలా ప్రజాప్రతినిధులు, అధికారులు ఉద్యోగుల నుంచి నిధుల సేకరణ ఈ ఏడాది కోటి మొక్కలు నాటాలని లక్ష్యం జిల్లా వ్యాప్తంగా 560 నర్సరీల్లో మొక్కల పెంప�
సర్కారు దవాఖానల్లో సకల సౌకర్యాలతో మెరుగైన వైద్యం కేసీఆర్ కిట్లు, ఉచిత సేవలు వికారాబాద్ జిల్లాలో 2021 ఏప్రిల్ నుంచి 2022 ఏప్రిల్ వరకు 10,898 ప్రసవాలు పరిగి, మే 22: సర్కారు దవాఖానల్లో సాధారణ ప్రసవాలను పెంచేందుకు �
కరోనా దృష్ట్యా విద్యాశాఖ నిర్ణయం నేటి నుంచి పదో తరగతి పరీక్షలు జిల్లావ్యాప్తంగా 282 పరీక్షా కేంద్రాలు 178 కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు పది పరీక్షలు పకడ్బందీగా నిర్వహణకు 3,320 ఇన్విజిలేటర్ల నియామకం 10 ఫ్లయి�
కొడంగల్, మే 22: పది పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసిట్టినట్లు ఎంఈవో రాంరెడ్డి తెలిపారు. సోమవారం నుంచి ప్రారంభం కానున్న పది పరీక్షలకు సంబంధించి కొడంగల్లోని జడ్పీ హెచ్ఎస్ బాలుర సెంటర్లో 219, బాలికల పాఠశాల
ఆకట్టుకుంటున్న పల్లె ప్రకృతి వనం, నర్సరీ, రోడ్డుకు ఇరువైపులా పచ్చని చెట్లు ధారూరు, మే 22: ‘పల్లె ప్రగతి’ ధారూరు మండలంలోని మోమిన్కలాన్ గ్రామ రూపు రేఖ లను మార్చింది. పల్లెప్రగతితో పాటు ప్రభుత్వ పథకాలను పూర�
బాసటగా నిలుస్తున్న బస్తీ దవాఖానలు ఒక్కో ఆస్పత్రికి రోజుకు 60 నుంచి 80 మంది అన్ని రకాల మందులు, పరీక్షలు ఇక్కడే ఆర్కేపురం, మే 22: బస్తీ దవాఖానలు మంచి సత్ఫలితాలు ఇస్తున్నాయి. దగ్గు, జలుబు, జ్వరం వంటి సాధారణ సమస్యల�
అభివృద్ధిని చూసి భారీగా టీఆర్ఎస్లో చేరికలు.. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి ఇబ్రహీంపట్నం, మే 22 : ఇబ్రహీంపట్నం నియోజవకర్గంలో వచ్చే ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్పార్టీ విజయబావుటా ఎగురవేస�
కోట్పల్లి ప్రాజెక్టుకు పర్యాటకుల తాకిడి వేసవి సెలవులు కావడంతో అధికంగా తరలివచ్చిన ప్రజలు ఉత్సాహంగా బోటింగ్ సెల్ఫీలతో బిజీబిజీగా గడిపిన జనం ధారూరు, మే 22: మండలంలోని కోట్పల్లి ప్రాజెక్టు ఆదివారం పర్యాట�
గ్రామాల్లో క్రీడాపోటీల నిర్వహణ యువతలో ఉత్సాహం నింపేలా ఏర్పాట్లు ఐపీఎల్ తరహా పేర్లతో ముందుకు.. రంగారెడ్డి జిల్లాలో జోరుగా పోటీలు ఓ పోటీ.. ఆడాలన్న ఆసక్తిని పెంచుతుంది. అంతా ఒక్కటిగా ఎలా ముందుకు సాగాలో నేర�
రైతులు నకిలీ విత్తనాలతో మోసపోకుండా ఎన్నో పరిశోధనలు, పరిశీలనలు చేసి తాండూరు వ్యవసాయ పరిశోధన కేంద్రంలో అధిక దిగుబడులిచ్చే కంది వంగడాలను వ్యవసాయ శాస్త్రవేత్తలు రూపొందించారు. రాష్ట్రంలోనే తాండూరు ప్రాంత�
పట్టణాల్లో వెజ్, నాన్ వెజ్ మార్కెట్లు ఒకే దగ్గర ప్రజలకు అందుబాటులో ఉంచే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. అందులో భాగంగా సమీకృత మార్కెట్లను నిర్మించాలని నిర్ణయించింది. ఈ మేరకు పనులను వేగవంతం చేస�