ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. మండల పరిధిలోని చీపునుంతల గ్రామంలో శివ, సీతారామ ఆంజనేయస్వామి వారి ఆలయ నిర్మాణ పనులను గురువారం మాజీ ఎంపీ మల్లు రవితో కలిసి ఎ�
వానకాలం సాగులో వినూత్న పద్ధతులు జిల్లాలోని 83 క్లస్టర్లలో 5 నూతన కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రణాళిక డ్రై-వెట్ డైరెక్ట్ వరి సాగు పద్ధతి, భాస్వరం జీవన ఎరువులు, పచ్చిరొట్ట ఎరువు, విడుతల వారీగా ఎరువుల వాడకం,
వికారాబాద్లో రేడియాలజీ ల్యాబ్ రూ.75లక్షలతో నిర్మాణానికి సన్నాహాలు వికారాబాద్ ఏరియా దవాఖాన సమీపంలో ఏర్పాటు ఇప్పటికే టీ డయాగ్నస్టిక్ సెంటర్ ద్వారా ఉచితంగా వైద్య పరీక్షలు పరిగి, మే 25 : వికారాబాద్ జిల్
రూ. 12 కోట్లతో అభివృద్ధి పనులు మరో రూ. 12 కోట్ల అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు పచ్చదనం, పరిశుభ్రతపై నజర్ సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలపై ప్రత్యేక శ్రద్ధ అన్ని వార్డుల్లో సీసీ రోడ్లు, వీధి దీపాలు కొత్త
పూజలు నిర్వహించిన భక్తులు వివిధ గ్రామాల్లో బైక్ ర్యాలీలు పాల్గొన్న ప్రజాప్రతినిధులు, నాయకులు ఇబ్రహీంపట్నం, మే 25 : ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో బుధవారం హనుమాన్ జయంతి వేడుకలను భక్తులు ఘనంగా నిర్వహించారు.
మొయినాబాద్, మే 25 : తెలంగాణ రాష్ట్రంలో మొట్ట మొదటి మోడల్ క్రీడా ప్రాంగణాన్ని సర్దార్నగర్లో ఏర్పాటు చేసి, రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు నిర్వహించాలని పంచాయతీ రాజ్ కమిషనర్ శరత్ జిల్లా కలెక్టర్ అమయ్�
ముర్తుజాగూడలో క్రీడా మైదానం స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్ అమయ్కుమార్ ప్రభుత్వ భూమిలో డబ్బాల ఏర్పాటుపై మండిపడ్డ కలెక్టర్ పంచాయతీ అధికారిని సస్పెండ్ చేస్తానని హెచ్చరిక మొయినాబాద్, మే 25 : రాష్ట్ర �
కూడు పెడుతున్న కుమ్మరి వృత్తి ప్రస్తుతం మట్టి కుండలకు మంచి డిమాండ్ జోరుగా సాగుతున్న విక్రయాలు శ్రమకు తగ్గ ఆదాయంతో ఆర్థిక పరిస్థితి మెరుగు మంచాల, మే 23: ఎండాకాలం వచ్చిందంటే చాలు… భానుడి ప్రతాపానికి ప్రజ
ప్రారంభానికి సిద్ధంగా రెండు పడకల ఇండ్లు నెరవేరనున్న పేదల సొంతింటి కల నందిగామ పాత జాతీయ రహదారి పక్కన రెండెకరాల స్థలంలో నిర్మాణం నందిగామ, మే 23: నిరు పేదలందరికీ సొంత గూడు ఉండాలని సీఎం కేసీఆర్ ప్రభుత్వం పరి�
నెలలోగా పంట చేతికి చీడ పీడలు ఆశించకుండా జాగ్రత్తలు పాటించాలి భూసార పరీక్షల ఆధారంగా ఎరువులు వాడితే మేలు మొయినాబాద్ , మే 23 : పంట వేసిన అతి తక్కువ కాలంలోనే పంట చేతికి వచ్చి ఆదాయం పొందే పంటలు ఆకుకూరలు, కూరగాయల
మిషన్ భగీరథతో తాగునీటి కష్టాలు దూరం ఎమ్మెల్యే జైపాల్యాదవ్ మర్రిపల్లి, ఏక్వాయిపల్లి, చరికొండ గ్రామాల్లో అభివృద్ధి పనులు ప్రారంభం కడ్తాల్, మే 23 : తెలంగాణలో అమలవుతున్న పథకాలను ఇతర రాష్ర్టాల ముఖ్యమంత్ర�
రసాయన ఎరువుల వినియోగం తగ్గించాలంటున్న వ్యవసాయాధికారులు ఇబ్రహీంపట్నంరూరల్, మే 23 : సేంద్రియ ఎరువుల వాడకం ద్వారానే రైతులు అధిక దిగుబడులు సాధించవచ్చని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. సేంద్రియ ఎరువుల వాడ�
మొదలైన పదో తరగతి పరీక్షలు రంగారెడ్డి జిల్లాలో 47,057 మంది వికారాబాద్ జిల్లాలో 14,214 మంది హాజరు పలు పరీక్షా కేంద్రాలను సందర్శించిన ఉన్నతాధికారులు రంగారెడ్డి, మే 23, (నమస్తే తెలంగాణ) : పదో తరగతి పరీక్షలు పకడ్బందీగ�