అభివృద్ధి విషయంలో ఎవరూ ఎన్ని అడ్డంకులు సృష్టించినా తగ్గేదేలేదని, నిరంతరం ప్రజల మధ్య ఉంటానని వికారాబాద్ జడ్పీ చైర్పర్సన్ సునీతామహేందర్రెడ్డి అన్నారు.
రంగారెడ్డి జిల్లాలో 282 కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి హాజరుకానున్న 47,560 మంది విద్యార్థులు వికారాబాద్ జిల్లాలో 70 కేంద్రాలు హాజరుకానున్న14,441 మంది విద్యార్థులు పోలీస్స్టేషన్లకు చేరిన ప్రశ్నాపత్రాలు ప్రతి ప�
సంక్షేమానికి మరో ముందడుగు తక్కువ అద్దెకు వ్యవసాయ పరికరాల అందజేత ప్రభుత్వ ఆలోచనకు హర్షం వ్యక్తం చేస్తున్న రైతన్నలు షాద్నగర్రూరల్, మే 20 : రైతుల సంక్షేమానికి తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా వివిధ సంక
త్వరలో ప్రారంభించే దిశగా పనులు కోటి రూపాయల విరాళం నందిగామ, మే 20 : పరిపాలన సౌలభ్యం కోసం ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా నూతన మండలాలను ఏర్పాటు చేసింది. అదే సమయంలో నందిగామ గ్రామాన్ని నూతన మండల కేంద్రంగా ప్రకటిం�
ప్రతి క్లస్టర్లో వంద ఎకరాల్లో ప్రదర్శన క్షేత్రాలు రైతుల్లో మరింత చైతన్యం తీసుకొచ్చేందుకు చర్యలు రసాయన ఎరువులతో కలిగే అనర్థాలపై అవగాహన రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా 83 క్లస్టర్లు, 83వేల ఎకరాల్లో ప్రదర్శన
ఏపుగా పెరుగుతున్న మొక్కలు నిత్యం పరిశీలిస్తున్న అధికారులు కొందుర్గు, మే 20 : ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ పల్లెలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో �
రికార్డు స్థాయిలో ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర సర్కార్ కార్యాచరణ ఇప్పటికే పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ స్థానికులకే ఉద్యోగాలు లభించేలా జోనల్ వ్యవస్థ శ్రమ ఆయుధమైతే విజయం మీ సొంతం ఎమ్మెల్యే కాలె యాదయ�
పరిగి, మే 20: పదోతరగతి పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. ఈనెల 23 నుంచి జూన్ 1వ తేదీ వరకు పరీక్షలు జరుగనున్నాయి. వికారాబాద్ జిల్లా పరిధిలో 70 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయ గా
గ్రామంలో పచ్చని చెట్లు.. ఆహ్లాదకర వాతావరణం సీసీ రోడ్లతో పంచాయతీకి కొత్తకళ శంకర్పల్లి, మే 20 : రాష్ట్రంలో గ్రామాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తుండగా, పల్లె ప్రగతి �
నిర్మాణ పనులు పూర్తి గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి కొందుర్గు, మే 19 : ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మారు మూల గ్రామాల అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తుంది. గ్రామాల్లో అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేస�
వ్యవసాయాధికారులు, పోలీసులు షాద్నగర్టౌన్, మే 20 : నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని విత్తన విక్రయ దుకాణాల నిర్వాహకులకు మండల వ్యవసాయాధికారి నిశాంత్కుమార్, పట్టణ సీఐ నవీన్కుమార్ సూచించ
రంగారెడ్డి జిల్లా పల్లెలు ‘ప్రగతి’ కాంతులీనుతున్నాయి. ఏ గ్రామానికెళ్లినా పరిశుభ్ర వాతావరణం, పచ్చని చెట్లు స్వాగతం పలుకుతున్నాయి. ఇప్పటివరకు జిల్లాకు పల్లె ప్రగతి కింద రూ.104కోట్లు విడుదల కాగా పలు అభివృద�
మన ఊరు-మన బడి పనులకు అంచనాలు సిద్ధం యుడైస్లో పొందుపరిచిన వివరాలు త్వరలోనే పనులు ప్రారంభం పాఠశాలల పునఃప్రారంభం నాటికి ఎక్కువ శాతం పనుల పూర్తికి చర్యలు ‘మన ఊరు-మన బడి’ ప్రక్రియ ఊపందుకున్నది. ఎంపిక చేసిన స�