ఔటర్ రింగ్రోడ్డుకిరువైపులా పచ్చందాలు నెరవేరిన అర్బన్ ఫారెస్ట్ కల.. ఆకట్టుకుంటున్న జంక్షన్లు.. ఇబ్రహీంపట్నం, మే 15 : నగరం చుట్టూ ఏర్పాటు చేసిన ఔటర్రింగ్రోడ్డు వలన ఈ ప్రాంతం అభివృద్ధి చెందటంతో పాటు పచ�
పల్లెల్లో సేకరించిన చెత్తతో వర్మీ కంపోస్ట్ ఎరువు తయారీ ఆదాయ వనరులుగా మారిన డంపింగ్ యార్డులు నర్సరీల్లో మొక్కలకు సేంద్రియ ఎరువు వాడకం మిగిలిన ఎరువును కొనుగోలు చేస్తున్న రైతులు వచ్చిన డబ్బులతో అభివృద�
మోదీ గ్యాస్ సంగతేంది..? పెట్రోలు, డీజిల్ ధరలు ఎందుకు తగ్గించరు? ధర పెంపుతో కుటుంబాలు ఆగమవుతున్నయి.. కేంద్రానికి మహిళల శక్తి ఏందో చాటుదాం.. బీజేపోళ్లకు చీపుర్లు మలిచి చూపిద్దాం తెలంగాణకు అమిత్షా ఏం చేసిం�
మండలానికి ఒక బృహత్ పల్లె ప్రకృతి వనం జిల్లాలో మోడల్ బృహత్ పల్లె ప్రకృతి వనంగా చేగూరులో 10 ఎకరాల్లో ఏర్పాటు మిగతా మండలాల్లో 5 ఎకరాల్లో.. అందులో వాకింగ్ ట్రాక్లు, ఆట వస్తువులు ఒక్కో వనంలో 20-30 వేల మొక్కల పె�
పట్టు పురుగుల పెంపకంతో అధిక లాభాలను ఆర్జించవచ్చని ఉద్యానవన సెరికల్చర్ అధికారులు పేర్కొంటున్నారు. తక్కువ సమయంలోనే పంట చేతికొస్తుందని, ఏడాదిలో నాలుగు నుంచి ఐదు పంటలు తీయవచ్చని వివరిస్తున్నారు.
నల్లమల సిగలో.. ప్రకృతి ఒడిలో.. కొండ కోనలను చీల్చుకుంటూ పరుగులు తీసే కృష్ణమ్మ చెంతన.. ఆచార్య నాగార్జునుడు నడియాడిన సాగర తీరాన సిద్ధమైన అంతర్జాతీయ బౌద్ధక్షేత్రం బుద్ధవనం బౌద్ధభిక్షువులు, పర్యాటకులకు స్వాగ�
జిల్లాలో బండి సంజయ్ పాదయాత్ర ఆద్యంతం నిలదీతలతో కొనసాగింది. క్షేత్రస్థాయిలో బీజేపీని బలోపేతం చేసేందుకుగాను బండి సంజయ్ చేపట్టిన పాదయాత్రకు సంబంధించి జిల్లాలో స్పందన కరువైంది.
విద్యార్థులు సాంకేతిక నైపుణ్యాన్ని అందిపుచ్చుకోవాలని విద్యాజ్యోతి ఇంజినీరింగ్ కళాశాల కార్యదర్శి, ఎమ్మెల్సీ, రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు.
రూ. 7,300 కోట్లతో బడుల బలోపేతం వచ్చే విద్యాసంవత్సరం నుంచి 1-8 తరగతులకు ఇంగ్లిష్ మీడియంలో బోధన షాబాద్ మండలం హైతాబాద్ బడిలో అమెజాన్ వెబ్ సర్వీస్ సహకారంతో చేపట్టనున్న పనులు ప్రారంభం పాల్గొన్న ఎమ్మెల్యే �
బండి సంజయ్వి అన్నీ అబద్ధాలే పాదయాత్ర ముగిసిన గంటలోపే బీజేపీని వీడిన కేడర్ పులిమామిడి సర్పంచ్, వార్డు సభ్యులు,150 మంది టీఆర్ఎస్లో చేరిక సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, మే 13 (నమస్తే తెలంగాణ) : ఉనికి కోసం రాజ�
పరిగి, మే 13: మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన కోసం అంచనాలను ధ్రువీకరించుకుని ప్రతిపాదనలను శనివారం అందజేయాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల సంబంధిత అధికారులను �