నెరవేరుతున్న ఎన్నో ఏండ్ల కళ బీటీ రోడ్డు నిర్మాణంతో తీరనున్న 6 గ్రామాల రవాణా కష్టాలు రోడ్డు నిర్మాణానికి రూ.4.76 కోట్లు మంజూరు ఇబ్రహీంపట్నంరూరల్, మే 12 : ఎన్నో ఏండ్లుగా అధ్వానంగా ఉన్న తుర్కగూడ నుంచి కర్ణంగూడ, �
ఇప్పటివరకు 656 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ 171 మంది రైతుల నుంచి కొనుగోలు జిల్లావ్యాప్తంగా 42 కొనుగోలు కేంద్రాలు రంగారెడ్డి, మే 13 (నమస్తే తెలంగాణ): యాసంగి సీజన్కు సంబంధించి జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు జోరందుక
నగరంలో రూ.10కోట్లతో నీరా స్టాళ్లు.. జూన్ 2న ప్రారంభిస్తాం నీరాతో ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి గీత కార్మికుల అభ్యున్నతికి కృషి భారీగా తాటి,ఈత మొక్కలు నాటినం రాష్ట్ర ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ కడ్తా�
ఇప్పటివరకు వికారాబాద్ జిల్లాకు భారీగా నిధులు ప్రతి నెలా గ్రామ పంచాయతీలకు ఫండ్స్ రూ.30కోట్లకు పైగా గ్రీనరీ బడ్జెట్ పల్లె ప్రగతితో మారిన గ్రామాల స్వరూపం అందుబాటులోకి వచ్చిన కంపోస్టు షెడ్లు, వైకుంఠధామా�
రోగుల సహాయకులకు రూ.5కే కమ్మటి భోజనం నగరవ్యాప్తంగా 17 ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రారంభం ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి భోజనం నిత్యం 20 వేల మందికి.. రూ.40 కోట్లు వెచ్చింపు సంబురపడిన రోగి సహాయకులు, వైద్య సిబ్బంది టీ�
వికారాబాద్, మే 12: నకిలీ విత్తనాలు సరఫరా చేస్తున్న వ్యక్తులపై కేసు నమోదు చేసి నట్లు జిల్లా ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. గురువారం ఎస్పీ కార్యా లయంలో మీడియా సమావేశం నిర్వహించారు. తాండూరు పట్టణంలో బుధవారం రాత�
రైతు వేదికలతో బహుళ ప్రయోజనాలు రంగారెడ్డిజిల్లాలో మొత్తం 83 భవనాలు అన్నదాతల చెంతకే అధికారులు పంటల సాగుపై రైతులకు సలహాలు షాబాద్, మే 12: అన్నదాతల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న తెలంగాణ ప్రభుత్వం… రైతుల ప�
సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే యాదయ్య నవాబుపేట, మే 12: సాధారణంగా ప్రతి మూడు నెలలకు ఒక్కసారి జరిగే మండల సర్వ సభ్య సమావేశం గురువారం నవాబుపేట ఎంపీపీ కాలె భవాని అధ్యక్షతన నిర్వ హించారు. సమావేశానికి ఎమ్మెల్యే యా�
జాయింట్ కలెక్టర్ ప్రతీక్జైన్ కేశంపేట, మే 12 : అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు పౌష్టికాహారాన్ని అందజేయాలని రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రతీక్జైన్ సూచించారు. కేశంపేట మండలంలోని పాపిర
కాంగ్రెస్, బీజేపోల్లు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఆపేదిలేదు షాద్నగర్లో ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు 20 ఏఎన్ఎం ఉప కేంద్రాలకు రూ.4 కోట్ల నిధులు ఏడాదిలోగా 100 పడకల దవాఖాన పనులు పూర్తి చేస్తాం ఆర్థిక, వైద్య�
ప్రతిరోజూ పదో తరగతి ప్రత్యేక తరగతులు రోజువారీగా ప్రీ ఫైనల్ పరీక్షా పేపర్లు అందజేత 164 జడ్పీహెచ్ఎస్లలో 7335 మంది విద్యార్థులు ఈసారి పరీక్షల్లో అంతర్గత వెసులుబాటు పరిగి, మే 11 : పదో తరగతిలో 100 శాతం ఉత్తీర్ణతే ల
32 గ్రామ పంచాయతీల్లో మొక్కల పెంపకం వర్షాకాలం నాటికి ఐదులక్షలకు పైగా సిద్ధం ధారూరు, మే 11: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి ఏటా నిర్వహిస్తున్న హరిత హారం కార్యక్రమంలో భాగంగా ప్రతి పల్లెకో నర్సరీని ఏ�
జిల్లాలో 11 కేంద్రాల్లో నిర్వహిస్తున్న క్రీడలు ఎంజాయ్ చేస్తున్న విద్యార్థులు క్రీడాకారుల్లో నైపుణ్యం వెలికితీత తాండూరు రూరల్, మే 11 : తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమ్మర్ క్యా