చేవెళ్ల టౌన్, మే 11 : తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన ధరణి రిజిస్ట్రేషన్లతో రైతుల ఇబ్బందులు తొలగిపోయాయి. చేవెళ్ల తహసీల్దార్ కార్యాలయంలో జోరుగా ధరణి రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయి. రిజిస్ట్రేషన్లకు వచ�
చేతి వేళ్లలోనే మన ఆరోగ్యం అనారోగ్య సమస్యలకు..యోగా ముద్రలతో చెక్ యోగాసైన్స్లో చేతివేళ్ల కదలికలకు గొప్ప శక్తి ముద్ర నుంచి ప్రాణముద్ర వరకు ప్రతీది కీలకమే పూర్వికుల నుంచి వస్తున్న సాధన సుమారు 300పైగా యోగా మ
ఉచితంగా వైద్య పరీక్షలు ప్రజలకు నాణ్యమైన సేవలే లక్ష్యం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి హయత్నగర్లో మినీ డయాగ్నొస్టిక్ సెంటర్ ప్రారంభం పెద్దఅంబర్పేట, మే 11: ముఖ్యమంత్రి కేసీఆర్ వైద్యంపై ప్రత్యేక �
స్పందన అంతంతమాత్రమే పాదయాత్రలో పాల్గొనని స్థానిక గ్రామాల ప్రజలు పరువు పోతుందని సమీప గ్రామాల నుంచి డబ్బులిచ్చి ప్రజలను తరలించిన బీజేపీ నేతలు కరీంనగర్ కార్యకర్తలతోనే బండి పాదయాత్ర బండి సంజయ్ ప్రసంగం�
వందేండ్ల నుంచి అంబలి కేంద్రం నిర్వహణ.. రేగడిమైలారం, బొంరాస్పేటలో రెండు కుటుంబాల ఉదారత బొంరాస్పేట, మే 10: మండు వేసవిలో, కరువు కాలంలో కాలే కడుపునకు కాసింత అంబలి తాగితే దాహంతోపాటు ఆకలి తీరుతుంది. బొంరాస్పేట
483 మంది లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ ఇప్పటికే 80 మంది లబ్ధిదారుల యూనిట్ల గ్రౌండింగ్ పూర్తి వారం రోజుల్లో మిగతావారికి.. జిల్లాకు ఇప్పటివరకు రూ.48.30 కోట్లు మంజూరు రక్షణ నిధి కింద రూ.48.30 లక్షల నిధులు జమ జిల్లావ్�
చెరువుల్లో పుష్కలంగా చేపలు, గ్రామాల్లో మొదలైన విక్రయాలు గత ఏడాది రంగారెడ్డి జిల్లాలో 1.70 కోట్ల ఉచిత చేప పిల్లల పంపిణీ సుమారు 5 వేల టన్నుల చేపల ఉత్పత్తి కావచ్చని అంచనా వికారాబాద్ జిల్లాలో కోటీ 13 లక్షల చేప ప�
షాద్నగర్లో రూ. 20.89 కోట్లతో 100 పడకల దవాఖాన సాకారం కానున్న స్థానికుల కల కేశంపేట లో 30 పడకల దవాఖాన ఇకపై విలువైన ఆరోగ్య పరీక్షలు అందుబాటులోకి నిర్మాణ పనులకు నేడు శంకుస్థాపన చేయనున్న వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీ�
జడ్పీస్థాయి సంఘ సమావేశంలో జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి షాబాద్, మే 10: జిల్లాస్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేసి ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందేలా చర్యలు చేపట్టాలని రంగారెడ్డి జిల్లా పరిషత్త�
వికారాబాద్, మే10: కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగాలు సాధించాలని యువత పట్టుదలతో ఉంది. దీంతో శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండేందుకు జిమ్లను ఆశ్రయిస్తున్నారు. ఒత్తిడి తగ్గడంతో పాటు మనసుకు ప్రశాంతత కలుగుతుంది. మ
కేంద్రాల ద్వారా మద్దతు ధర పొందాలి ఎమ్మెల్యే జైపాల్యాదవ్ కడ్తాల్, మే 10 : యాసంగిలో పండించిన ప్రతి గింజనూ రాష్ట్ర ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నదని, రైతులు కోసమే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేం
రూ.3 వేల కోట్లు నష్టం వస్తున్నా యాసంగి వడ్లు కొంటున్నాం: ఎమ్మెల్యే నరేందర్రెడ్డి దళారులను ఆశ్రయించొద్దు: ఎమ్మెల్యే మహేశ్రెడ్డి బొంరాస్పేట, మే 10 : రైతు సంక్షేమమే ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్త�
ఇబ్రహీంపట్నం, మే 9: ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పరిధిలోని ఆదిబట్ల మున్సిపాలిటీ పటేల్గూడ గ్రామ రోడ్డు వెడల్పు పనులకు ఎట్టకేలకు మోక్షం లభించింది. బొంగుళూరు గేటు నుంచి పటేల్ గూడ మీదుగా మంగళ్పల్లి వరకు రోడ్డ
పక్షవాతంతో నాలుగేండ్ల నుంచి మంచానికే పరిమితమైన తండ్రి దిక్కుతోచని స్థితిలో కూతురు, కొడుకు బొంరాస్పేట, మే 9 : అండగా ఉండాల్సిన నాన్న నాలుగేండ్ల క్రితం పక్షవాతంతో మంచానపడితే అన్నీ తానై పోషించింది అమ్మ. కూల�
వేసవిలో జోరుగా తాటికల్లు విక్రయాలు తాటిముంజలకూ భలే డిమాండ్ తాటిచెట్ల ఆధారంతోనే పలువురికి జీవనోపాధి కులకచర్ల, మే 9 : వేసవి కాలంలో తాళ్లఅంతారంలో కల్లు గిరాకీ జోరుగా ఉంటుంది. కులకచర్ల మండల పరిధిలోని మండల ప�