మండుటెండలో గొంతు తడుపుతున్న పక్షి ప్రేమికులు ప్రత్యేకంగా దాణా, నీటి వసతి పెద్దఅంబర్పేట, మే 7: రంగారెడ్డి జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఉదయం 10 గంటలు దాటకముందే భానుడు భగ్గుమంటున్నా�
పెద్దేముల్, మే 7 : ప్రభుత్వాలు చేసే చట్టాలపై గ్రామీణ ప్రాంత ప్రజలు అవగాహన కలిగి ఉండాలని తాండూరు జూనియర్ సివిల్ జడ్జి స్వప్న అన్నారు. శనివారం తట్టేపల్లి గ్రామంలో మండల న్యాయ సేవాధికార సంస్థ, న్యాయవాదుల స�
మండల అభివృద్ధికి రూ.5కోట్ల జడ్పీ నిధులు ఇచ్చాం ‘పల్లె పల్లెకు ఎమ్మెల్సీ’ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి బషీరాబాద్, మే 7 : గ్రామాల్లో నెలకొన్న సమస్యలను తెలుసుకుని, పరిష్కరించేందుకే పల్లెబాట కార్�
షాద్నగర్ టౌన్, మే 7: అసంక్రమిత వ్యాధులపై పట్టణంతోపాటు గ్రామీణ ప్రాంత ప్రజలకు అవగాహన కల్పించాలని అసంక్రమిత వ్యాధుల(ఎన్సీడీ) అదనపు డైరెక్టర్ డాక్టర్ పుష్ప వైద్యులు, వైద్య సిబ్బందికి సూచించారు. శనివా�
షాద్నగర్, మే 7 : ప్రతి టీఆర్ఎస్ కార్యకర్త కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. ఫరూఖ్నగర్ మండలం బుచ్చిగూడ గ్రామానికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త మేడిపల్లి బల్వంత్ర
రూ.లక్ష ఆర్థిక సాయం చేసిన చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి మర్పల్లి, మే 7: నాగరాజు కుటుంబానికి అండగా ఉంటామని చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి తెలిపారు. మతాంతర ప్రేమ వివాహం చేసుకుని ఇటీవల హైదరాబాద్లోని సరూర్నగర్ల�
నకిలీ విత్తనాలను అరికట్టేందుకు ముందస్తు చర్యలు షురూ జిల్లా, మండలస్థాయిలో టాస్క్ఫోర్స్ కమిటీల ఏర్పాటు ఎప్పటికప్పుడు తనిఖీలకు రంగం సిద్ధం పరిగి, మే 6: నకిలీ విత్తనాలతో రైతులు నష్టపోకుండా ప్రభుత్వం ముంద�
ఇంటినే ఓ సేంద్రియ వ్యవసాయ క్షేత్రంగా మార్చిన తాండూరుకు చెందిన ముంతాజ్ నిరుపయోగ వస్తువులే తొట్టెలుగా మొక్కల పెంపకం.. పర్యావరణ కాలుష్యంతో ప్రపంచం అల్లాడుతున్నది. ఏది తినాలన్నా, తాగాలన్నా అంతా కల్తీయే. జీ
పాత బ్రాండ్.. కొత్త రుచులు, రెస్టారెంట్లు, పెద్ద దుకాణాల్లో విక్రయాలు హయత్నగర్ రూరల్, మే 6 : భానుడి ఉగ్రరూపానికి శరీరం నీరసంగా ఉన్నప్పుడు.. నాలుక దాహార్తితో ఉన్నప్పుడు ఠక్కున గుర్తొచ్చే పానీయం గోలీసోడా.
క్లీన్ అండ్ గ్రీన్గా గ్రామ పరిసరాలు.. ప్రజలకు 100 శాతం మౌలిక వసతులు కేశంపేట, మే 6 : గ్రామాల అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తున్నది. కేశంపేట మండలంలోని అల్వాల గ్రామపంచాయతీ అభివృద్ధిలో �
రుణ పరిమితి పెంపునకు ముందుకు వస్తున్న బ్యాంకర్లు మహిళలు ఆర్థికంగా మరింత ఎదుగాలి పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పరిగి, మే 6: బ్యాంకుల ద్వారా తీసుకున్న రుణాల చెల్లింపుల్లో మహిళలు ముందున్నా రని, 97శాతం
15 రోజుల్లో 30 వేలకుపైగా పెరిగిన కూలీలు వ్యవసాయ పనులు పూర్తి కావడంతో ఉపాధి పనికి వెళ్తున్న కూలీలు పదిహేను రోజుల క్రితం వరకు రోజుకు 8 వేల మంది కూలీలు హాజరు ప్రస్తుతం రోజుకు 38 వేల మంది .. మరింత మంది వచ్చే అవకాశం ఉ
4.32లక్షల మొక్కలు సిద్ధం 24నర్సరీల్లో మొక్కల పెంపకం ప్రతి నర్సరీలో 18,000 మొక్కలు వేసవిలో మొక్కల పెంపకంపై ప్రత్యేక దృష్టి యాచారం, మే6: పల్లెల్లో పచ్చదనం, పర్యావరణ పరిరక్షణను పెంపొందించడంకోసం ప్రభుత్వం ప్రతిష్ట�