వికారాబాద్, మే 6: జిల్లాలోని అన్ని గ్రామాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి.. రాష్ట్ర కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానం చేయడమే లక్ష్యమని వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి అన్నారు. శుక్రవారం వికారాబ�
మంది విద్యార్థులకు గాను 58,699 మంది హాజరు l1969 మంది విద్యార్థుల గైర్హాజరు lరంగారెడ్డి జిల్లాలో 156 పరీక్షాకేంద్రాల ఏర్పాటు రంగారెడ్డి, మే 6(నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లాలో శుక్రవారం ఇంటర్ పరీక్షలు ప్రశాంతం�
158 కి.మీ. పొడవునా 63,13,503 వృక్షాలకు.. నిరంతరం నీళ్లు అందించేలా.. స్కాడా టెక్నాలజీ ప్రారంభించిన మంత్రి కేటీఆర్ ఆరు కోట్ల మేరకు ఆదా అయ్యేలా.. డ్రిప్ ఇరిగేషన్ సిటీబ్యూరో, మే 6(నమస్తే తెలంగాణ): హైదరాబా ద్ మహా నగరాని
తలకొండపల్లి మండలంలో 6 వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం ఎమ్మెల్యే జైపాల్యాదవ్ తలకొండపల్లి, మే 6 : మద్దతు ధర ప్రకటించి రైతులవద్దే ధాన్యం కొనుగోలు చేస్తూ ప్రభుత్వం అన్నదాతలకు భరోసా కల్పిస్తున్నదని ఎమ్మెల్
షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ మేకగూడలో పీఏసీఎస్ నూతన భవన నిర్మాణానికి భూమిపూజ నందిగామ, మే 6 : రైతుల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు.
ఒకవైపు సంక్షేమ ఫలాలు పొందుతూ.. మరోవైపు అర్థరహిత విమర్శలు కాంగ్రెస్ హయాంలో కూడా ఇన్ని పథకాలు లేవని అంగీకరిస్తున్నా.. బయటికు మాత్రం అడ్డగోలు వాదనలు రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో పసలేని విమర్శలతో అభాసుపా
విద్యార్థులు రాణించేలా అవగాహన మొయిన్బాద్లో ప్రారంభమైన సమ్మర్ క్యాంపు శిక్షణ పొందుతున్న 200 మంది విద్యార్థులు కొడంగల్, మే 5: సమ్మర్ క్యాంపుతో విద్యార్థుల్లో సామర్థ్యం పెరుగుతుంది. ఇవి విద్యార్థుల మన�
నేటి నుంచి ఇంటర్ ఎగ్జామ్స్.. ఉమ్మడి జిల్లాలో హాజరుకానున్న 1,32,931 మంది విద్యార్థులు మొత్తం 188 పరీక్షా కేంద్రాలు n సెంటర్ల వద్ద 144 సెక్షన్ అమలు పకడ్బందీగా ఏర్పాట్లు చేసిన అధికారులు రంగారెడ్డి, మే 5 (నమస్తే తెలం�
మిషన్ భగీరథతో తండాలకు తీరిన సమస్య రూ. 15 కోట్ల వ్యయంతో 84 తండాలకు తాగునీరు బొంరాస్పేట, మే 5 : ఎండాకాలం వచ్చిందంటే చాలు తం డాలు దాహార్తితో తల్లడిల్లేవి. గుక్కెడు నీటి కోసం మహిళలు బిందెలు చేతపట్టుకుని కిలోమీట�
సోదరి పెండ్లిని భరించలేక.. కక్ష పెంచుకొని.. ‘ఫైండ్ ఔట్’తో లొకేషన్ గుర్తించి.. వెంబడించి హత్య కౌన్సెలింగ్ ఇచ్చినా మారని బుద్ధి సరూర్నగర్ హత్య కేసులో ఇద్దరు అరెస్టు సిటీబ్యూరో, మే 5(నమస్తే తెలంగాణ)/మర�
ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్రెడ్డి 741 మంది లబ్ధిదారులకు రూ. 7,41,85,965 కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కుల పంపిణీ తాండూరు, మే 5: రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసం పని చేస్తున్నదని ఉమ్మడి ర�
పోలీస్ ప్రీ రిక్రూట్మెంట్ ట్రెయినింగ్లో డీసీపీ సన్ప్రీత్సింగ్ అభ్యర్థులకు ప్రారంభమైన ఉచిత శిక్షణ తరగతులు ఆదిబట్ల, మే 5 : అవకాశాలను వినియోగించుకుంటూ, కష్టపడి చదివి ప్రతి ఒక్కరూ ఉద్యోగాలు సాధించా�
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన అనంతరం రైతులు వ్యవసాయాన్ని పండుగలా చేస్తున్నారు. గతంలో కరెంట్, సాగునీటి కష్టాలతో వ్యవసాయం దండుగ అన్న రైతన్నలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సీఎం కేసీఆర్ వ్యవసాయానిక�
పల్లెసీమల అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతితో గ్రామం ప్రగతి పథకంలో తీసుకెళ్లుతున్నది. ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులతో గ్రామంలో కొత్తశోభ సంతరించుకున్నది.
ఉరుకులు.. పరుగుల జీవితంలో వేగానికి ఉన్న ప్రాధాన్యత భద్రతకు ఇవ్వకపోవడంతో భారీ మూల్యం చెల్లించక తప్పడంలేదు. చిన్నపాటి నిర్లక్ష్యం వల్ల నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి.