హలో.. సర్ ఇది మంచి అవకాశం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పన్ను ఇప్పుడే చెల్లించండి. రూ.5శాతం రాయితీ పొందండి’ ఓ ఇంటి యజమానికి ఫోన్లో బిల్ కలెక్టర్ విజ్ఞప్తి.‘సర్ ఇలాంటి అవకాశం మళ్లీ రాదు.
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పాలనలో నేడు రాష్ట్రంలోని పల్లెలు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి అన్నారు.
రంగారెడ్డి, మే 3(నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వేసవిలోనూ నిరంతర విద్యుత్ సరఫరా అవుతుంది. ఒకప్పుడు వేసవికాలం వస్తే చాలు విద్యుత్ కోతలతో ప్రజలు ఇబ్బందులు పడేవారు. రోజుకు
500 పార్కు స్థలాలను గుర్తించేందుకు కసరత్తు ఏడు జిల్లాల పరిధిలో 12 వేల లేఅవుట్లు శివారు ప్రాంతాల్లోనూ పట్టణీకరణకు చర్యలు సిటీబ్యూరో, మే 3 (నమస్తే తెలంగాణ): ప్రణాళికాబద్ధమైన పట్టణీకరణే లక్ష్యంగా హైదరాబాద్ మహ
జిల్లా వ్యాప్తంగా పాల్గొన్న ముస్లింలు శుభాకాంక్షలు తెలిపిన ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు ఇబ్రహీంపట్నం, మే 3 : ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో మంగళవారం రంజాన్ పర్వదిన వేడుకలను ముస్లింలు ఘనంగా జరుపుకొన్
రంగారెడ్డి జిల్లాలో 156 పరీక్షా కేంద్రాల ఏర్పాటు పరీక్షలకు హాజరుకానున్న 1,15,366 మంది విద్యార్థులు మొదటి ఏడాది- 59,694, ద్వితీయ ఏడాది-55,672 మంది విద్యార్థులు సున్నిత, అతి సున్నిత పరీక్షా కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్త
ఓటరు జాబితాను సిద్ధం చేసిన అధికారులు 51 వార్డులు, ఒక సర్పంచ్ , రెండు ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు మొయినాబాద్, మే 3 : పల్లెల్లో పలు చోట్ల ఉప ఎన్నికలు జరుగనుండటంతో మళ్లీ ఎన్నికల సందడి మొదలైంది. వివిధ కారణాలతో �
ఫ్యాబ్ సిటీలో వచ్చే ఏడాదిలోగా 40వేల మందికి ఉపాధి లభించనున్నదని రాష్ట్ర మున్సిపల్ అండ్ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. పారిశ్రామికాభివృద్ధితో ఉపాధి అవకాశాలను మెరుగుపర్చడమే లక్ష్యంగా తెలంగ�
ప్రకృతి సంపద తునికాకు (బీడీ ఆకు). ప్రతి వేసవిలో వందలాది మందికి ఇది నెలరోజులపాటు ఆదా య వనరు. ప్రతి ఏడాది మే నెలలో తునికాకును సేకరిస్తారు. వాటిని కట్టలుగా కట్టి కల్లాల్లో ఆరబెడుతారు. ఆయా యూనిట్ల వారీగా రాష్ట్
కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సులో మంత్రులు సబితారెడ్డి, హరీశ్రావు పాల్గొన్న రంగారెడ్డి కలెక్టర్ అమయ్కుమార్ షాబాద్, మే 2: మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని ఒక యజ్ఞం వలె చేపట్టి, పాఠశాలలు పునఃప్రారంభం అయ్య�
అన్నిరకాల నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఆ కోవలోకే ఇప్పుడు నిమ్మకాయలు కూడా చేరాయి. ప్రసుత్తం సామాన్యులు కొనలేని పరిస్థితి నెలకొన్నది. వేసవి ప్రతాపం, రంజాన్మాసంతో నిమ్మకాయల వినియోగం పెరిగింది. �
నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్, దీన్దయాళ్ గ్రామీణ కౌశల్ యోజన, తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్మాణ రంగానికి సంబంధించి గ్రామీణ ప్రాంతాలకు చెందిన నిరుద్యోగ యువతకు వివిధ కోర్సులతో కూడిన ఉచిత శిక్