ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ కల్యాణలక్ష్మి చెక్కులు, రంజాన్ కానుకలు పంపిణీ కేశంపేట, ఏప్రిల్ 30 : అన్ని వర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నార�
ఇప్పటికే వికారాబాద్ జిల్లాలోని ఆరు మండలాల్లో కస్టమ్ హైరింగ్ సెంటర్లు మండలానికో సెంటర్ ఏర్పాటు చేసేందుకు అధికారుల చర్యలు సీహెచ్సీలతో బలోపేతమవుతున్న మహిళా రైతు ఉత్పత్తి దారుల సంఘాలు, మండల మహిళా సమ�
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ పరిగి/షాబాద్, ఏప్రిల్ 29 : హరితహారం కార్యక్రమం విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం తెలంగాణకు హరితహారం,
యాచారం, ఏప్రిల్ 29 : ప్రజాసమస్యలను పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యం వహించొద్దని, ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరించాలని ఎంపీపీ కొప్పు సుకన్య అన్నారు. మండల సర్వసభ్య సమావేశాన్ని మండల పరిషత్ కార్యాలయ�
వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల పరిగి, ఏప్రిల్ 29: ప్రభుత్వం అందిస్తున్న ఉచిత శిక్షణను నిరుద్యోగ యువత సద్వినియో గం చేసుకొని ఉద్యోగాలు సాధించాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల సూచించారు. శుక్రవా
ఇప్పటి వరకు రూ. 46.88 లక్షలు వసూలు శనివారం రాత్రి 11 గంటలలోపు చెల్లించేందుకు అవకాశం ఆదిబట్ల, ఏప్రిల్29 : ప్రభుత్వం ఆస్తిపన్ను చెల్లింపుదారుల కోసం తీసుకువచ్చిన 5 శాతం రాయితీ పథకం నేటితో ముగియనుంది. 2022-23 సంవత్సరాన�
కూరగాయల ఊరు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం ప్రభుత్వ ప్రోత్సాహంతో ముందడుగు డ్రిప్ల సాయంతో వివిధ ర్ర పంటల సాగు ఎంతో మందికి నిత్యం ఉపాధి కల్పిస్తున్న రైతులు వికారాబాద్, ఏప్రిల్ 28: గతంలో వర్షాధారంపై ఆధారపడి ప
చెరువుల కబ్జాకు చెక్ పెట్టేందుకు అధికారుల చర్యలు రంగారెడ్డి జిల్లాలోని చెరువులన్నింటినీ సర్వే చేస్తున్న జిల్లా నీటిపారుదల శాఖ ఇప్పటివరకు 2,146 చెరువులకు ఎఫ్టీఎల్ గుర్తింపు ఇప్పటికే అన్నింటికీ జియోట�
యాక్సిడెంట్లను నివారించేందుకు అధికారుల చర్యలు రోడ్డు యాక్సిడెంట్స్కు అడ్డుకట్ట ప్రమాద జోన్లను గుర్తించి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని నిర్ణయం వికారాబాద్ జిల్లాలో మొత్తం 26 బ్లాక్ స్పాట్స్ గుర్తింపు
ఉద్దేశపూర్వకంగా నేను ఎవర్ని ఏమి అనలేదు ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి తాండూరు, ఏప్రిల్ 28: ప్రజల కోసం నిరంతరం పనిచేసే పోలీసులు అంటే తనకు చాలా గౌరవమని ఎమ్మెల్సీ పి.మహేందర్రెడ్డి అన్నారు. గురువారం మీడియాతో మాట�
గ్రామంలో 90 శాతం రైతులు ఉల్లి వైపే.. రైతులకు వరంగా రైతుబంధు తాండూరు రూరల్, ఏప్రిల్ 28 : ఉల్లి సాగులో మిట్టబాసుపల్లి మేటిగా నిలుస్తున్నది. అయితే రైతుబంధు పథకం ఈ గ్రామ రైతులకు వరంగా మారింది. పంట పెట్టుబడుల కోస�
కనువిందు చేస్తున్న పచ్చని చెట్లు చిట్టడివిని తలపిస్తున్నహరితహారం మొక్కలు ప్రశాంతతకు నిలయంగా పల్లె ప్రకృతివనం వేసవిలో మొక్కలపై ప్రత్యేక దృష్టి నవాబుపేట, ఏప్రిల్ 28 : రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల కలెక్టర్లు అమయ్కుమార్, నిఖిల రంగారెడ్డి, ఏప్రిల్ 28, (నమస్తే తెలంగాణ)/పరిగి : ఇంటర్, పదోతరగతి