మనం రాసే ప్రతి అక్షరం.. చేసే ప్రతి సంతకం.. చూసే ప్రతి వ్యక్తి మదిలో పది కాలాలపాటు చెదరని ముద్ర వేయాలంటే అది అందమైన చేతిరాతతోనే సాధ్యం.. అందుకే బుడిబుడి అడుగులతో బడికి వెళ్లే అబ్బాయి నుంచి కోటి ఆశలతో కళాశాలల�
వారెవ్వా ఏమి రుచి హలీం తినరా మై మరచి అనువిధంగా హలీం సువాసనలు భోజన ప్రియులను ఆకర్షిస్తున్నాయి. రంజాన్ మాసం ప్రారంభమైందంటే చాలు అనునిత్యం హలీం తినేందుకు ఇష్టపడుతుంటారు. ప్రాచీన కాలం నుంచి హలీంకు ప్రత్యే�
నిరుపేదల వైద్యం కోసం సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ కోరారు. ఆదివారం మాడ్గుల,ఆమనగల్లు మండలాల్లోని పలు గ్రామాలకు చెందిన బాధితులకు స�
మలిదశ ఉద్యమంలో కేసీఆర్కు మద్దతుగా జిల్లాలోని ఊరూరు కదిలివచ్చింది. అంతేకాకుండా ఎక్కడికక్కడ రిలే నిరాహార దీక్షలు, రాస్తారోకోలు చేపట్టి తెలంగాణ వాదాన్ని చాటారు. మలిదశ ఉద్యమంలో ప్రధానమైన సకల జనుల సమ్మె, మ�
రంగారెడ్డిజిల్లా శివారు ప్రాంతాల్లో పారిశ్రామిక అభివృద్ధి పరుగులు పెడుతున్నది. ఇప్పటికే శివారుప్రాంతాల్లోని ఔటర్రింగ్రోడ్డు పరిసర ప్రాంతాల్లో పలు పరిశ్రమలతో పాటు ఐటీ కంపెనీలు, రక్షణరంగ సంస్థలు ఏర�
ఎండకాలం వచ్చిందంటే చాలు సేద తీరేందుకు కాలక్షేపం కోసం ప్రతి ఒక్కరూ ఈతపై ఆసక్తి చూపడం సహజం. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో బావులు, చెరువులు, కుంటల వద్దకు పరుగులు తీసి పిల్లలు ఈత కొడుతూ ఎంజాయ్ చేస్తారు.
వికారాబాద్, తాండూరు కేంద్రాల్లో డయాలసిస్ సేవల విస్తరణకు అధికారుల ప్రతిపాదనలు ప్రస్తుతం అందుబాటులో 13 యంత్రాలు, పడకలు కొడంగల్లోనూ డయాలసిస్ సెంటర్ ఏర్పాటుకు కసరత్తు పేదలకు వరంగా మారిన ఉచిత డయాలసిస్�
111 జీవో ఎత్తివేతతో ఆ పరిధిలోని గ్రామాల్లో వెల్లువెత్తిన సంబురాలు తీరిన రంగారెడ్డి జిల్లాలోని 84 గ్రామాల ప్రజల ఏండ్లనాటి కల పెరగనున్న భూముల ధరలు.. సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుతున్న స్థానికులు సిటీబ్యూ
ఖాళీ కొబ్బరి బొండాల్లో మొక్కల పెంపకం, సేంద్రియ ఎరువు తయారీ ట్రిపుల్ ఆర్ పేరుతో వినూత్న ప్రయోగం హరిత తెలంగాణలో షాద్నగర్ ముందడుగు ట్విట్టర్ వేదికగా మున్సిపల్ కమిషనర్ను ప్రశంసించిన మంత్రి కేటీఆర్�
ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేకశ్రద్ధ ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ డీఎంహెచ్వోతో కలిసి హెల్త్మేళా ప్రారంభించిన ఎమ్మెల్యే షాద్నగర్టౌన్, ఏప్రిల్ 20: ప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందని, ప్�
గర్బిణులకు మెరుగైన సేవలు పైసా ఖర్చు లేకుండా 102 సేవలు గర్భిణి మొదలు కాన్పు తర్వాత ఇంటికి చేర్చేవరకు వాహన వినియోగం కులకచర్ల, ఏప్రిల్ 20 : తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అమ్మ ఒడి పథకం గర్భిణులకు వరంగా మారిం�