ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి వికారాబాద్ పట్టణంలో ఉచిత కోచింగ్ సెంటర్ ప్రారంభం ధారూరు, ఏప్రిల్ 20: పట్టుదలతో చదివి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని విద్యాశాఖ మంత్రి స�
పెద్ద తరహా పరిశ్రమలకు అధిక ప్రాధాన్యతనిస్తున్న తెలంగాణ ప్రభుత్వం సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలకూ కొండంత అండగా నిలుస్తున్నది. ఈ పరిశ్రమలు తయారు చేసిన వస్తువులను భారీ పరిశ్రమలకు అందించగా వాటి డబ్బులు చేత�
రంగారెడ్డి జిల్లాలో ఈనెల 24, 25, 26 తేదీల్లో గ్రామగ్రామాన పండుగలా వేడుకలు నిర్వహించాలి ప్రతి ఒక్క కార్యకర్త పాల్గొని విజయవంతం చేయాలి పల్లెపల్లెనా గులాబీ జెండాలను ఎగురవేయాలి ఈనెల 22న మంత్రి సమక్షంలో జిల్లాకో�
ఆర్టీసీలో సరుకులు, పార్సిల్ రవాణా కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్గో సర్వీస్పై ప్రజల్లో మంచి ఆదరణ పెరుగుతున్నది. ఇతర కొరియర్ సర్వీస్ల కంటే వేగంగా సేవలందుతుండటంతో కార్గో సర్వీస్ను బుక్చేసుకునే �
ఉమ్మడి రాష్ట్రంలో 2009లో అప్పటి ప్రభుత్వం అభయ హస్తం పథకాన్ని ప్రారంభించింది. ప్రతి ఏడాది కొంత డబ్బులు చెల్లిస్తే ప్రభుత్వం తరఫున బీమా కంపెనీలకు అందజేసి, 60 ఏండ్లు నిండిన మహిళలకు పింఛన్ ఇవ్వాలన్నది ఈ పథకం ఉ�
ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ దవాఖానలు ప్రైవేటుకు దీటుగా సర్కారు దవాఖానలు మెగా హెల్త్మేళాలను సద్వినియోగం చేసుకోవాలి రోగ నిర్ధారణ అయితే మందుల పంపిణీ దసరానాటికి ఇబ్రహీంపట్నం ఏరియా దవాఖానలో 60 పడకలు హెల్త్
టీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆనంద్ ధారూరు, ఏప్రిల్ 19: ప్రతి కార్యకర్త కార్యదీక్షతో పనిచేయాలని టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, వికారాబాద్ ఎమ్మెల్యే డాక్�
కడ్తాల, ఏప్రిల్ 19 : రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న పథకాలను అర్హులైన రైతులు సద్వినియోగం చేసుకోవాలని జడ్పీటీసీ దశరథ్నాయక్ కోరారు. మంగళవారం కడ్తాల పశువైద్య కార్యాలయం ఆవరణలో ఎస్సీ, ఎస్టీలకు చెందిన 49 మంది �
తెలంగాణ ప్రభుత్వం పేదోడి సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రక్రియను వేగవంతం చేస్తున్నది. ఇప్పటి వరకు రంగారెడ్డి జిల్లాలో 2,637 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలను పూర్తి చేయగా, మే నెలాఖరు వరకల్లా 2000 ఇండ్లను అర్�
నగరం నలువైపులా మల్టీ సూపర్ స్పెషాలిటీ దవాఖానల ఏర్పాటు రంగారెడ్డిజిల్లాకు రానున్న కాలంలో వైద్య కళాశాల ఏర్పాటు సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ఆరోగ్య తెలంగాణగా రాష్ట్రం ప్రభుత్వ దవాఖానల్లో అన్ని రకాల పరీక్ష�
మెగా వైద్య శిబిరం ప్రారంభంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పెద్దేముల్, ఏప్రిల్ 18: తెలంగాణ ప్రజల సంపూర్ణ ఆరోగ్యమే ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం వైద్యరంగానికి పెద్దపీట వేస్తున్నదని తాండూరు ఎమ్మెల్యే రోహిత�
కొత్తూరు, ఏప్రిల్ 18: రోడ్డు నిర్మాణంలో నాణ్యత పాటించాలని మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య అన్నారు. కొత్తూరు నుంచి కుమ్మరిగూడ వరకు నిర్మిస్తున్న సీసీ రోడ్డును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రోడ�
డీఆర్డీఏ పీడీ ప్రభాకర్ మండల కేంద్రంలో సామాజిక తనిఖీ కొత్తూరు రూరల్, ఏప్రిల్ 18: రంగారెడ్డి జిల్లాలోనే కొత్తూరు మండలంలోని 7 గ్రామాల్లో భూగర్భ జలాల నీటి మట్టం అట్టడుగుకు చేరుకున్నాయని, భూగర్భ జలాల పెరుగ
ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల పిడుగులు పడి ఇద్దరి మృతి రంగారెడ్డి జిల్లా జిల్లెడు చౌదరిగూడ మండలం ఎదిర గ్రామంలో సంగీత(28) దుర్మరణం వికారాబాద్ జిల్లా ధారూరు మండలం నర్సాపూర్ వాసి మహేందర్ మృతి వికారాబాద్ పరి�