నేడు 50 మంది లబ్ధిదారులకు యూనిట్లు అందజేసేందుకు ఏర్పాట్లు పూర్తి పంపిణీ చేయనున్న విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి సరూర్నగర్లోని వీఎం హోంలో యూనిట్ల పంపిణీ కార్యక్రమం దళితబంధు కింద ఇప్పటివరకు జిల్ల�
ఆకర్షించేందుకు వినూత్న కార్యక్రమం చిన్నారులతో సందడిగా మారిన కేంద్రాలు అంగన్వాడీలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు ఆమనగల్లు, ఏప్రిల్ 14 : చిన్నారులను ఆటపాటలతో పాటుగా వారి మేథస్సును పెంచేందుకు అంగ�
ఇఫ్తార్విందుల కోసం వికారాబాద్ జిల్లాకు రూ.17లక్షలు విడుదలచేసిన సర్కార్ రంగారెడ్డి జిల్లా రూ.16లక్షలు.. హర్షం వ్యక్తం చేస్తున్న ముస్లింలు పరిగి, ఏప్రిల్ 14: పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని పేద ము
వికారాబాద్ జిల్లాలో నాలుగైదు రోజుల్లో కొనుగోళ్ల్ల్లు ప్రారంభం జిల్లావ్యాప్తంగా 167 సెంటర్ల ఏర్పాటుకు చర్యలు కేంద్రం చేతులు ఎత్తేసినా..వడ్ల కొనుగోలుకు ముందుకొచ్చి అండగా నిలిచిన సీఎం కేసీఆర్ రాష్ట్ర వ�
అంబేద్కర్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు,ప్రజాప్రతినిధులు, నాయకులు అంబేద్కర్ విగ్రహాల ఆవిష్కరణ, ర్యాలీలు,శోభాయాత్ర, అన్నదానం, భూమి పూజ పంచాయతీ కార్మికులకు సన్మానం కేక్ కట్ �
ప్రస్తుతం అందుబాటులో 86 లోకల్ రైలు సర్వీసులు సిటీబ్యూరో, ఏప్రిల్ 14(నమస్తే తెలంగాణ): హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల రవాణా వ్యవస్థ దేశ వ్యాప్తంగా ప్రత్యేక ప్రాధాన్య తను సంతరించుకుందని, దీనిని నగర ప్ర
ప్రతిఒక్కరూ చదువుకోవడంతోనే అంబేద్కర్ కలలు సాకారం వచ్చే ఏడాది అంబేద్కర్, జగ్జీవన్రామ్ భవన్లలో మహనీయుల జయంత్యుత్సవాలు పరిగి, ఏప్రిల్ 14: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కలలు నిజం కావాలం�
111 జీవో ఎత్తివేతతో 25 ఏండ్ల కల సాకారం గతంలో బోరు వేసేందుకూ అవకాశంలేని పరిస్థితి ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర సర్కార్ కృషి ప్రభుత్వంపై బీజేపీ నేతలు విమర్శలు చేయడం తగదు జీవో ఎత్తివేతతో హైద
రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ శ్రీనివాస్రావు షాబాద్, ఏప్రిల్ 13 : మత్తు పదార్థాల నియంత్రణ కోసం మరే ఇతర రాష్ర్టాల్లో లేనివిధంగా తెలంగాణ ప్రభుత్వం సాహసోపేత నిర్ణయంతో ముందుకు సాగుతున్నదన
పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పరిగి, ఏప్రిల్ 13 : వరి ధాన్యం కొనుగోళ్లు సజావుగా జరిగేలా ఆయా శాఖల అధికారులు ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ సూచించారు. బుధవారం
పార్టీ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్రెడ్డి మేడిపల్లికి చెందిన పలు పార్టీల నాయకులు టీఆర్ఎస్లో చేరిక యాచారం, ఏప్రిల్ 13 : రాష్ర్టాభివృద్ధి కేవలం టీఆర్ఎస్తోనే సాధ్యమవుతుందని టీఆర్ఎస్ జిల్లా �
షాద్నగర్టౌన్, ఏప్రిల్ 13: ప్రాణం ఎంతో విలువైందని, అలాంటి ప్రాణాలను రోడ్డు ప్రమాదాలకు గురికాకుండా హెల్మెట్ ధరించి కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని శంషాబాద్ ట్రాఫిక్ ఏసీపీ విశ్వప్రసాద్�
మంచాల, ఏప్రిల్ 13 : మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో ఖాళీగా ఉన్న ఎంపీటీసీ, వార్డు సభ్యుల ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని ఎంపీడీవో శ్రీనివాస్ అన్నారు. వివిధ స్థా�