జిల్లాలో విద్యుత్ దీపాలతో ఆలయాలు అలంకరణ భక్తులకు ఇబ్బందులు లేకుడా వసతులు షాబాద్, ఏప్రిల్ 9 : రంగారెడ్డి జిల్లాలోనే పేరుగాంచిన దేవాలయాల్లో మండలంలోని సీతారాంపూర్ శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయం కల్య
మినీ భద్రాచలంగా కవాడిపల్లి కోదండ రామచంద్రస్వామి ఆలయం ఆలయానికి 400 ఏండ్ల చరిత్ర ప్రారంభమైన ఉత్సవాలు అబ్దుల్లాపూర్మెట్, ఏప్రిల్ 9 : రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం కవాడిపల్లి గ్రామంలో కొండప
ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరికలు షాద్నగర్, ఏప్రిల్ 9 : తెలంగాణ రాష్ట్ర ప్రజల అభివృద్ధి, సంక్షేమమే టీఆర్ఎస్ ధ్యేయమని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. శనివారం ఫరూఖ్�
ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి మున్సిపాలిటీలో రూ.2.21 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన తుర్కయాంజాల్, ఏప్రిల్ 9 : ప్రణాళికాబద్ధంగా తుర్కయాంజాల్ మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తున్నామని ఇబ్రహీం
జిల్లా మలేరియా అధికారి డాక్టర్ సాయిబాబా కొడంగల్, ఏప్రిల్ 8: బోదకాలు వ్యాధిగ్రస్తులు పరిశుభ్రతను పాటించాలని జిల్లా మలేరియా అధికారి సాయిబాబా అన్నారు. శుక్రవారం స్థాని క వ్యవసాయశాఖ కార్యాలయంలోని మీటిం�
హర్షం వ్యక్తం చేస్తున్న బాధితులు దాదాపు 60 మంది వరకు లబ్ధి ఎమ్మల్యేకు కృతజ్ఞతలు తెలిపిన స్థానికులు కొడంగల్, ఏప్రిల్ 8: తెలంగాణ సర్కార్ వైద్య రం గంలో వినూత్న మార్పుల కు శ్రీకారం చుడుతున్నది. గ్రామీణ ప్రజ�
ఆర్థిక తోడుపాటు రూ.50వేల నుంచి రూ.2.50లక్షలకు పెంచిన సీఎం కేసీఆర్ వికారాబాద్ జిల్లాలో 34 జంటలకు రూ.85లక్షలు అందజేత త్వరలోనే మరింత మందికి అందజేసేందుకు ఏర్పాట్లు ప్రభుత్వ చొరవపై వెల్లువెత్తుతున్న హర్షాతిరేక�
నేటి నుంచి 18వ తేదీవరకు దరఖాస్తుల స్వీకరణ ప్రతి రోజూ ఏడున్నర గంటల పాటు కోచింగ్ మెటీరియల్ కొనుగోలు కోసం రూ.1500 అందజేత షాబాద్, ఏప్రిల్ 8: రంగారెడ్డి జిల్లాలోని ఎస్సీ నిరుద్యోగ యువతీయువకులకు గ్రూప్-1 నుంచి �
కేంద్రానికి వ్యతిరేకంగా ఊరూరా హోరెత్తిన నిరసనలు ధాన్యం కొనుగోలు చేయాలని నేతలు, అన్నదాతల డిమాండ్ ఇండ్లపై నల్లజెండాల ప్రదర్శన.. నినాదాలతో దద్దరిల్లిన గ్రామాలు పాల్గొన్న టీఆర్ఎస్ రంగారెడ్డి, వికారాబా�
రాష్ట్ర బీజేపీ నేతలను బయట తిరుగనిచ్చేదిలేదు.. తెలంగాణ రైతుల గోస పట్టని కేంద్రానికి గుణపాఠం తప్పదు మహాధర్నాలో విద్యా శాఖ మంత్రి సబితారెడ్డి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉధృతంగా సాగుతున్న వరి పోరు పరిగి, ఏప్ర
ఏర్పాట్లు చేస్తున్న రంగారెడ్డి జిల్లా యంత్రాంగం లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ నియోజకవర్గానికి 20 యూనిట్ల చొప్పున గ్రౌండింగ్ రూ.32 కోట్లు విడుదల చేసిన రాష్ట్ర సర్కార్ ఈ నెలాఖరులోగా మిగతా నిధుల�
ఇబ్రహీంపట్నం మండల సర్వసభ్య సమావేశంలో ఎంపీపీ కృపేశ్ ఇబ్రహీంపట్నంరూరల్, ఏప్రిల్ 7 : ఇబ్రహీంపట్నం మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ కృపేశ్ అధ్యక్షతన గురువారం నిర్వహించారు. ఈ సమావేశంలో విద్య, వైద్యం, శిశు సంక�
రంగారెడ్డిజిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్జైన్ షాబాద్, ఏప్రిల్ 7: యువతను ఆరోగ్యవంతమైన పౌరులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని, చెడు వ్యసనాలు, మత్తు పదార్థాలు వంటి వాటికి బానిసలుగా మారకుండా చూడాల్సిన �
రంగారెడ్డి, ఏప్రిల్ 7, (నమస్తే తెలంగాణ): వ్యూహాత్మక నాలా అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన పనులను వేగవంతం చేసి వర్షాకాలంలోపు పూర్తి చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి సంబంధిత అధికా
టీబీ ప్రోగ్రాం జిల్లా అధికారి డాక్టర్ రవీంద్రయాదవ్ బొం0రాస్పేట, ఏప్రిల్ 7: క్షయ వ్యాధి నియంత్రణకు కృషి చేయాలని, వచ్చే 2025 నాటికి దేశంలో టీబీని పూర్తిగా అరికట్టాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం టీబీ ముక్త