నిరసన దీక్షలు, ధర్నాలతో హోరెత్తిన ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు రెండు పంటల వరి ధాన్యాన్ని కొనేవరకూ ఉద్యమిస్తామని హెచ్చరిక రైతులను నట్టేట ముంచేందుకే కేంద్ర ప్రభ�
రంగారెడ్డి జిల్లాలో మరో 24 బస్తీ దవాఖానలు 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి కేటాయింపు జూన్ 2 నుంచి ప్రారంభించే యోచన ప్రభుత్వ భవనాల గుర్తింపు ప్రక్రియ పూర్తి ఇప్పటికే ఏర్పాటైన బస్తీ దవాఖానలతో పేదలకు అందుతున్న మె�
కేంద్రం పని తీరును వ్యతిరేకిస్తూ జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో ధర్నాలు, రాస్తారోకో, నిరసన దీక్షలు పాల్గొన్న ఎమ్మెల్యేలు కిషన్రెడ్డి, అంజయ్యయాదవ్, జైపాల్యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి, ప్రజాప్రతిని
తలకొండపల్లి, ఏప్రిల్ 4 : తలకొండపల్లి మండలం వెంకటాపూర్ గ్రామంలోగల లక్ష్మీనారాయణస్వామి ఆలయంలో ఎల్లయ్యగౌడ్ దూపదీప నైవేద్యాల నిర్వాహకుడిగా ఉంటూ ఆలయంలోనే నివాసం ఉంటున్నాడు. ఆలయ పరిసరాల్లో గంజాయి మొక్కలన
పరిగి, ఏప్రిల్ 4 : పల్లెల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తామని వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ పి.సునీతారెడ్డి తెలిపారు. సోమవారం వికారాబాద్లోని జిల్లా పరిషత్ కార్యాలయంలో జరిగిన వివిధ జడ్పీ స్
ఈనెల 21 నాటికి తుది జాబితా ఇవ్వాలి ‘స్థానిక’ ఎన్నికల నిర్వహణకు అవసరమైన పోలింగ్ కేంద్రాలను గుర్తించండి జిల్లాలో 339 వార్డు స్థానాలు, 9 సర్పంచ్, ఎంపీటీసీ-5, ఒక కౌన్సిలర్ స్థానానికి ఎన్నికలు కలెక్టర్ల వీడియో
పరిగి, ఏప్రిల్ 4: పరిపాలనాసౌలభ్యం కోసం జిల్లాలోని అన్ని పోలీస్స్టేషన్లలోని విభాగాలను 14 వర్టికల్గా విభజించడం జరిగిందని, వర్టికల్గా విధులను నిర్వహించడం ద్వారా పోలీసు అధికారులు, సిబ్బందిపై పనిభారం, ఒత�
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని విద్యార్థుల్లో శాస్త్ర సాంకేతిక అంశాలపై అభిరుచి, ఆసక్తి పెంపొందించేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) పలు కార్యక్రమాలను చేపడుతున్నది. యేటా ఆసక్తి, అర్హులైన విద్యార్�
షాద్నగర్ మున్సిపాలిటీలో చేపట్టే అభివృద్ధి పనులతో మున్సిపాలిటీ మరింత సుందరంగా మారిందని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. మున్సిపాలిటీలోని 22వ వార్డు భగత్సింగ్కాలనీలో ఆదివారం అంతర్గత మురుగు కాలువ
ప్రభుత్వం పెద్ద ఎత్తున ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయడంతో గ్రామాల్లో ఉద్యోగ వేడి రాజుకున్నది. నిరుద్యోగులు, యువకులు పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. ఇప్పుడు కాకపోతే ఎప్పటికీ ఉద్యోగం సంపాదించలేమనే కసిత�
వేసవి వచ్చిందంటే వాహనదారులు వివిధ రకాల సమస్యలను ఎదుర్కొంటారు. ముఖ్యంగా పార్కింగ్ స్థలం లేకపోవడంతో ఎండలోనే వాహనాలను నిలపడం ద్వారా రంగు వెలిసిపోతాయి. ఇంజిన్ నుంచి పొగలు రావడం, పెట్రోల్ ఆవిరైపోవడం, టైర�
జిల్లాలో 2021-22 ఆర్థిక సంవత్సరానికి ఆస్తి పన్ను 98 శాతం వసూలైంది. గతంలో మాదిరిగా కాకుండా ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచే ఆస్తి పన్ను వసూలు ప్రక్రియను ప్రారంభిస్తున్నారు.
గ్రామస్తులు కొన్నేండ్లుగా వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్న కలను టీఆర్ఎస్ ప్రభుత్వం నెరవేర్చింది. తమ గ్రామానికి రోడ్డు సక్రమంగా లేదని, గోతుల మయంగా ఉండటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే అంజయ్యయ�