పరిగి, మార్చి 30: జిల్లాలోని చన్గోముల్ పోలీస్స్టేషన్ పరిధిలో గల అంగడిచిట్టెంపల్లిలో బాలికను హత్య చేసింది ప్రియుడేనని పోలీసులు తేల్చారు. కామవాంఛ తీర్చడానికి బాలిక అంగీకరించకపోవడంతోనే హత్య చేసి నట్లు �
ధాన్యం కొనుగోలులో కేంద్రం కొర్రీలు పెట్టడం సరికాదు పంజాబ్కు ఓ న్యాయం..తెలంగాణకు మరో న్యాయమా ? ఆహారభద్రత చట్టాన్ని ఉల్లంఘిస్తారా.. ధాన్యం కొనేదాకా కొట్లాడుడే.. రంగారెడ్డి జడ్పీ సమావేశంలో ప్రజాప్రతినిధుల
ఏకాగ్రతతో చదివితే విజయం ఖాయం.. గ్రూప్ స్టడీస్తో ఉత్తమ ఫలితాలు సాధించవచ్చంటున్న నిపుణులు ఇబ్రహీంపట్నంరూరల్, మార్చి 30 : పరీక్షల షెడ్యూల్ ఇప్పటికే విడుదలైంది. విద్యార్థుల భవిష్యత్తును నిర్దేశించేవి పద
స్వయం సహాయక సంఘాల మహిళలకు అవకాశం ఒక్కరు లేదా గ్రూప్గా ఏర్పాటు చేసుకోవచ్చు ఒక్కొక్క యూనిట్కు రూ.50లక్షల వరకు అంచనా వ్యయం 25శాతం లేదా గరిష్ఠంగా రూ.10లక్షలు సబ్సిడీ పరిగి, మార్చి 30 : మహిళలు వ్యాపారాల్లో రాణించ�
రూ.12,500 కోట్ల రుణాల అందజేత ఒక్క వికారాబాద్ జిల్లాలో బ్యాంకు ద్వారా రూ.359కోట్లు, స్త్రీనిధి ద్వారా రూ.62కోట్లు.. గర్భిణుల పౌష్టికాహారం కోసం జిల్లాకు ప్రత్యేక బడ్జెట్ 10లక్షల మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్�
మండలాభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అబ్దుల్లాపూర్మెట్ మండల పరిషత్ సర్వసభ్య సమావేశం అబ్దుల్లాపూర్మెట్, మార్చి 30: మండలాభివృద్ధి
దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి కొడంగల్ మహాలక్ష్మీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు హాజరు ఎమ్మెల్యే నరేందర్రెడ్డితో కలిసి కల్యాణ మండపం నిర్మాణానికి భూమి పూజ కొడంగల్, మార్చి 30: రాష్ర్టాన్ని బంగ�
తొలి విడుతలో మన ఊరు-మన బడి కింద రంగారెడ్డి జిల్లాలో 464 స్కూళ్లు ఎంపిక ముందుగా ఏప్రిల్ మొదటి నుంచి 54 స్కూళ్లలో ప్రారంభం కానున్న పనులు మండలానికి 2 స్కూళ్ల చొప్పున పనులు చేపట్టేందుకు నిర్ణయం వచ్చేనెలాఖరులోగ
తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం ఉద్యానవన శాఖ రాయితీలతో లబ్ధి పొందుతున్న రైతులు షాద్నగర్ రూరల్, మార్చి 29: అన్ని కాలాల్లోనూ కూరగాయలకు డిమాండ్ ఉంటుంది. రవాణా వ్యవస్థ మెరుగుపడటం, లాభసాటి ధరలు ఉండటంతో కూరగాయల �
వికారాబాద్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో విరివిగా మొక్కలు నాటేందుకు సిద్ధం 32 బ్లాకుల్లోని 1037.5 ఎకరాల్లో 2,81,275 మొక్కల పెంపకం లక్ష్యం 61 కి.మీ మేర కందకాల పైన 1,60,000 గచ్చకాయ మొక్కలు 82,833 గుంతల తవ్వకం పూర్తి పరిగి, మార్చి 29
రంగారెడ్డి జిల్లాలోని అన్ని గ్రామాల్ల్లో ఇంటి పన్ను వసూలు కార్యక్రమం ముమ్మరంగా సాగుతున్నది. నిర్ణీత గడువు కంటే ముందే పన్నులను వసూలు చేయాలన్న ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు 558 గ్రామ పంచాయతీల్లో పంచాయతీ కార్
రోడ్డు ప్రమాదాలు జరుగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడంతోపాటు ప్రాణనష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్ సంబంధిత అధికారులను ఆదేశించారు.