రంగారెడ్డి జిల్లా వ్యవసాయ శాఖ యంత్రాంగం జిల్లాలో సాగైన అన్ని పంటల వివరాలను ఆన్లైన్లో నిక్షిప్తం చేస్తున్నది. ఇప్పటికే పంటల వివరాల సేకరణ తుది దశకు చేరుకోగా, ఏ రైతు ఎన్ని ఎకరాల్లో ఏ పంట వేశాడు, సర్వే నంబర
ఇబ్రహీంపట్నం పెద్దచెరువు సుందరీకరణ పనులకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఇటీవల ఇబ్రహీంపట్నంలో పర్యటించిన సందర్భంగా చెరువు సుందరీకరణ పనులకు నిధులు కేటాయించాలని ఎమ్మెల్య
యాసంగి వరిధాన్యాన్ని కేంద్రం కొనాల్సిందేనని రోజురోజుకూ పోరు ఉధృతమవుతున్నది. ఊరూరా సమావేశాలు నిర్వహించి రైతు సంఘాలు, ప్రజాప్రతినిధులు తీర్మానాలు చేసి ప్రధాని మోదీకి ప్రతులను పంపిస్తున్నారు. ఆదివారం ఉ�
తెలంగాణ ప్రజలు నూకలు తినండంటూ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్అవహేళనగా మాట్లాడినందుకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రజలు భగ్గుమంటున్నారు. ఏదిఏమైనా వరిధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిందేనని, లే
ఆర్థిక సంవత్సరం రూ.900 కోట్లు ఎస్హెచ్జీలకు రుణాలను నిర్దేశించిన అధికారులు ఈ ఏడాది అనుకున్నదానికన్నా మించి రుణాలు బ్యాంకు లింకేజీ కింద రూ.562 కోట్లకుగాను రూ.582 కోట్ల రుణాలు అందజేత ఒక్కొక్క ఎస్హెచ్జీకి రూ.
వేసవికాలం మొదలవ్వడంతోనే ఎండలు దంచికొడుతున్నాయి. మార్చి రెండో వారానికే నిప్పులు చిమ్ముతున్న భానుడితో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఫిబ్రవరి నెలాఖరు వరకు కూడా కనిష్ఠ స్థాయిలోనే నమోదైన ఉష్ణోగ్రతలు క్రమ
కేంద్రమంత్రి పీయూష్ గోయల్ మాటలపై ఒకపక్క నిరసనలు చేస్తుండగా.. మరోపక్క వడ్లను కేంద్ర ప్రభుత్వమే కొనాలంటూ అన్ని స్థాయిల్లో ప్రజాప్రతినిధులు తీర్మానాలు చేసి ప్రధానమంత్రికి పంపుతున్నారు. దేశం మొత్తం ధాన�
కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తెలంగాణ ప్రజలను అవమానిస్తూ మాట్లాడడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా తప్పును ఒప్పుకొని తెలంగాణ సమాజానికి క్షమాపణలు చ�
ఈ రోజు మన దోస్త్ కుమారుడి బర్త్డేనంట స్టేటస్లో పెట్టిండు.. అయ్యో.. మన స్కూల్ దోస్త్ బిడ్డకు ఆరోగ్యం బాగాలేదంట ఎవరైనా సాయం చేయాలని స్టేటస్లో కోరాడు. మాజీ సర్పంచ్ మరణించిందంట పక్క గ్రామానికి చెందిన ఓ
మన ఊరు-మన బడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ బడుల్లో కల్పించనున్న మౌలిక వసతులకు సంబంధించిన ప్రతిపాదనలను మొబైల్ యాప్లో పొందుపర్చాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల అధికారులకు సూచించారు. శనివారం మద్గ�
కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యలపై జిల్లా ప్రజానీకం భగ్గుమన్నది. వడ్లు కొనుగోలు చేయాలని తెలంగాణ ప్రజలు అడిగితే నూకలు తినిపించడం నేర్పించండంటూ అవమానపరిచేలా వ్యాఖ్యలు చేయడంపై జిల్లా అంతటా నిరసనలు �