‘విద్య, వైద్య రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టండి.. అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక చర్యలు చేపట్టి రంగారెడ్డి జిల్లాను అభివృద్ధి పథంలో నడపాలి..’ అని చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్రెడ్డి అన్నారు. ఆదివారం జూ�
వేసవిలో వన్య ప్రాణుల దాహార్తిని తీర్చేందుకు ఫారెస్టు అధికారులు శ్రీకారం చుట్టారు. మండలంలోని తాడిపర్తి ఫారెస్టులో సాసర్ ఫిట్లు నిర్మించారు. ఇందులో ట్యాంకర్ల ద్వారా నీటిని నింపుతున్నారు.
మొక్కలు ఎండిపోకుండా గ్రీన్నెట్ షెడ్ల ఏర్పాటు హరితహారాన్ని పక్కాగా చేపట్టేందుకు ప్రణాళికలు టార్గెట్ 4.32లక్షల మొక్కలు మండలంలో 24నర్సరీల్లో మొక్కల పెంపకం యాచారం, మార్చి 20 : పల్లెల్లో పచ్చదనం వెల్లివిరియ�
అనవసరంగా సెల్ఫోన్ అధికంగా వినియోగిస్తున్నారా? వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో చాలా సమయం గడుపుతున్నారా? మనకు సంబంధం లేని పోస్టులకు లైక్లు కొట్టడం, షేర్ చేయడంలో బిజీగా ఉన్నారా? అయితే మీరు ఉన్
ముఖ్యమంత్రి కేసీఆర్ 80,039 పోస్టుల ఖాళీలను భర్తీ చేసేందుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. ఆ దిశగా ఆయా శాఖలు కసరత్తు చేస్తున్నాయి. ఇప్పటికే ఖాళీల భర్తీకి అన్ని శాఖల్లో పదోన్నతుల ప్రక్రియను పూర్తి చేయడంతోపాటు ప్�
కరోనా మహమ్మారిని పూర్తి స్థాయి లో కట్టడి చేసేందుకు ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి అన్నారు.
ఇంటింటికీ మిషన్ భగీరథ నీరు అందించి, గ్రామంలో నెలకొన్న సమస్యలన్నింటినీ వెంటనే పరిష్కరించాలని టీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు.
సీఎం కేసీఆర్ ప్రభుత్వం అడవుల సంరక్షణకు పెద్దపీట వేసింది. అడవుల్లోని చెట్లను నరికితే కేసులను నమోదు చేస్తున్నది. ఓ పక్క మొక్కలను నాటడం, మరో పక్క అడవులను కాపాడటం ద్వారా రాబోవు రోజుల్లో మానవ మనుగడకు ఇబ్బంద�
సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి పచ్చజెండా ఊపడంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయి. రాష్ట్రంలో జోన్లు, మల్టీజోన్లు, జిల్లాల వారీగా వివిధ శాఖల్లోని అన్ని ఖాళీలను భర్తీ చేసేందుకు వివిధ శాఖల అధికా�
శంకర్పల్లి మండల మోకిల గ్రామ శివారులోని సర్వే నంబర్ 96, 197లలో గల భూముల్లో ఎవరైతే కాస్తులో ఉన్నారో వారికి పట్టాలు ఇప్పించేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. శనివారం మోకిల శివారులో ఆ గ్రామ రైత�
ప్రభుత్వ, ప్రైవేట్ బడుల్లో విద్యార్థులకు టీకా పంపిణీ 12-14 ఏండ్ల పిల్లలకు ఇచ్చేందుకు ఏర్పాట్లు రంగారెడ్డి జిల్లాలో 1.97 లక్షల మంది ఇప్పటివరకు 5,078 మంది చిన్నారులకు వ్యాక్సిన్ రంగారెడ్డి, మార్చి 18 (నమస్తే తెలం�
భక్తిశ్రద్ధలతో గురువారం రాత్రి కాముడి దహనం ఉమ్మడి జిల్లాలో ఘనంగా హోలీ పండుగ పాల్గొన్న ప్రజాప్రతినిధులు అంబరాన్నంటిన సంబురాలు ఆనందోత్సవాలతో చిన్నారులు, యువత కేరింత పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్న ప్రజ
ఎస్సీ హాస్టళ్లలో వసతులను మెరుగుపర్చుతున్న సర్కార్ వికారాబాద్ జిల్లాలో జోరుగా సాగుతున్న పనులు రూ.79.37 లక్షలతో 18 హాస్టళ్లలో సౌకర్యాల కల్పన ప్రధానంగా శానిటేషన్, విద్యుత్, తాగునీటి వసతులపై దృష్టి ఈ నెలాఖ�