స్పోర్ట్స్కు ప్రతి గ్రామానికి రూ.5వేలు ఇస్తాం అవసరం మేరకు నిధులు మంజూరు చేస్తాం రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల ప్రారంభోత్సవంలో జడ్పీ చైర్పర్సన్ సునీతామహేందర్రెడ్డి వికారాబాద్ బ్లాక్ గ్రౌండ్ అభివృ
సెల్ఫోన్ రిపేర్లతో యువతకు ఉపాధి సాంకేతికతతో ఆర్థికాభివృద్ధి ఆమనగల్లు, మార్చి18 : మారుతున్న కాలంతో పాటు సాంకేతికతను యువత అందిపుచ్చుకొంటున్నారు. తమలో ఉన్న నైపుణ్యమే పెట్టుబడిగా పెట్టి మొబైల్ రంగంలో ఉప�
బోనులో గొర్రె పిల్లను ఉంచిన ఫారెస్టు అధికారులు నాలుగేండ్లుగా తప్పించుకుంటున్న చిరుత తాజాగా తాటిపర్తి అటవీ ప్రాంతంలో లేగదూడలపై దాడి వణికిపోతున్న పరిసర రైతులు యాచారం, మార్చి 18 : మండలంలో ఓ చిరుత మూగజీవాలప�
యాచారం, మార్చి 18 : ఇటు ఆధ్యాత్మికం.. అటు ఆహ్లాదం పచ్చని సోయగాల వాతావరణం ఉంటే ఎవరైనాసరే రెక్కలు కట్టుకొని అక్కడ వాలుతారు. ఓవైపు చల్లటి పిల్లగాలులు, మరోవైపు సెలయేటి నీటి గలగలలు. ఇంకోవైపు భక్తితత్వం. ఇలాంటి ప్ర
మార్చిలోనే ఎండలు మండుతున్నాయి. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో వికారాబాద్ జిల్లాలోని ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నా రు. ఇప్పుడే ఇలా ఉంటే మే నెలలో పరిస్థితి ఎలా ఉంటుందోనని భయాందోళన చెందుతున్�
ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకుంటామని ప్రకటించినందుకు గురువారం పరిగిలో ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డితో కలిసి ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్�
రాష్ట్రంలో వైద్య, విద్యకు సీఎం కేసీఆర్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి. సబితాఇంద్రారెడ్డి అన్నారు. గురువారం జిల్లాలోని మహేశ్వరం నియోజకవర్గం జల్పల్లి మున్సిపాలిటీలోని 27వ వార�
జిల్లాలో దళితబంధు పథకానికి సంబంధించి గ్రౌండింగ్ ప్రక్రియ షురూ అయ్యింది. జిల్లాకు దళితబంధు కింద ఇప్పటికే రూ.17 కోట్ల మేర నిధులను ప్రభుత్వం విడుదల చేసింది.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మిషన్ భగీరథ పథకం పనితీరు బేషుగ్గా ఉందని కేంద్ర బృందం సభ్యులు కితాబిచ్చారు. మండలంలోని గున్గల్ గ్రామంలో జల నిలయం కార్యక్రమం ద్వారా గ్రామంలో సర్వే నిర్వహించా�
జీడీడీపీ, తలసరి ఆదాయంలో రంగారెడ్డి జిల్లా టాప్ పెట్టుబడుల్లో రెండవ.. ఉపాధి కల్పనలో మూడో స్థానం ఇండస్ట్రియల్, హార్డ్వేర్ పార్కులు, ఐటీ టవర్స్, మరెన్నో మెగా ఉత్పత్తి పరిశ్రమలకు నెలవు జిల్లా గత ఏడేండ్ల�
వికారాబాద్ జిల్లాలో 8,403 ఎస్హెచ్జీలకు రూ.372 కోట్ల రుణాలు నాలుగు మున్సిపాలిటీల్లో 361 సంఘాలకు రూ.21.89కోట్లు విలేజ్ ఎంటర్ప్రైజెస్కు రూ.18కోట్లు బ్యాంకు లింకేజీతో రుణాలు అందజేత రుణాల రికవరీ రేటు 95శాతం పరిగి, �
వరాల జల్లుపై వెల్లువెత్తిన హర్షాతిరేకాలు ఉమ్మడి జిల్లాలో మిన్నంటిన సంబురాలు సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేసిన ఫీల్డ్ అసిస్టెంట్లు, ఉద్యోగులు న్యూస్ నెట్వర్క్, మార్చి 16 (నమస్తే తెలంగా�
జడ్పీ వైస్ చైర్మన్ గణేశ్ జిల్లా వ్యాప్తంగా 12 నుంచి 14 సంవత్సరాల పిల్లలకు కరోనా టీకా టీకా కేంద్రాలను ప్రారంభించిన ప్రజాప్రతినిధులు, వైద్యాధికారులు కొత్తూరు రూరల్, మార్చి 16 : కొవిడ్ టీకాలను ప్రతి ఒక్కర�