కులకచర్ల, మార్చి 14: ఆలయ భూములను ఆక్రమిస్తే చర్యలు తీసుకుంటామని పాంబండ రామలింగేశ్వరస్వామి ఆలయ ఈవో సుధాకర్, చైర్మన్ రాములు హెచ్చరించారు. సోమవారం పాంబండ రామలింగేశ్వర స్వామి ఆలయంలో వారు విలేకరుల సమావేశంల�
సంకిరెడ్డిపల్లి, సంకిరెడ్డిపల్లి తండాల్లో తాగునీటికి కటకట పట్టించుకోని గత ఉమ్మడి ప్రభుత్వాల పాలకులు సీఎం కేసీఆర్ ప్రభుత్వంలో తీరిన అవస్థలు తాండూరు రూరల్, మార్చి 14: మండలంలోని సంకిరెడ్డిపల్లి, దాని అను
వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి వికారాబాద్, మార్చి 14: శాంతి భద్రతల పరిరక్షణకే కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి అన్నారు. సోమవారం వికారాబాద్ పట్టణంలోని రాజీ�
దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో 80,039 పోస్టులు భర్తీ చేస్తామని, 11,103 మంది ఉద్యోగాలను క్రమబద్ధీకరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేయడంతో నిరుద్యోగులు కోచింగ్ సెంటర్ల బాటపడుతున్నారు. కొలువు సాధించాలన్�
ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా బీపీఎల్ కార్డు లబ్ధిదారులకు ప్రభుత్వం ప్రతినెలా పంపిణీ చేస్తున్న బియ్యం పంపిణీ విధానానికి ప్రభుత్వం మళ్లీ బయోమెట్రిక్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. రేషన్ దుకాణాల్లో స�
తెలంగాణ రాష్ట్రంలో రైతుల సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పాలన కొనసాగుతున్నదని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. ఆదివారం షాద్నగర్ వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో నాఫెడ్, షాద్నగర్, చేగూరు పీఏసీ�
మున్సిపల్ పరిధిలోని ఆయా వార్డుల్లో ఆదివారం ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా పనుల పురోగతిని పరిశీలించి కాంట్రాక్టర్కు పలు సలహాలు, సూచనలు చేశారు.
సమాజంలో మార్పు తీసుకు వచ్చి, ప్రతి ఒక్కరిలో శాంతిని నెలకొల్పేందుకు ధ్యానం ఎంతో ఉపయోగపడుతుందని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్రెడ్డి అన్నారు.
యువత క్రీడల్లోనూ రాణించాలని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నా రు. ఆదివారం మండలంలోని శ్రీరంగాపూర్ వద్ద నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ�
ఉద్యోగాలకు నోటిఫికేషన్ వేస్తానని అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడం అభినందనీయమని టీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్రెడ్డి తెలిపారు.
ఉద్యోగాల భర్తీపై ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటన హర్షం వ్యక్తం చేస్తున్న నిరుద్యోగ యువత ఊరూరా సీఎం చిత్రపటాలకు క్షీరాభిషేకం పటాకులు కాల్చి.. కేక్ కట్ చేసి సంబురాలు ర్యాలీలు నిర్వహించిన టీఆర్ఎస్ శ్రే
తహసీల్దార్లు, నాయబ్ తహసీల్దార్లు, సీనియర్ అసిస్టెంట్లు, గిర్దావర్లకు స్థానచలనం పరిగి, మార్చి 9 : వికారాబాద్ జిల్లా పరిధిలో భారీగా తహసీల్దార్లు, నాయబ్ తహసీల్దార్లు, 22 మంది సీనియర్ అసిస్టెంట్లు, గిర్దా�