పాదముద్రలను గుర్తించిన అటవీశాఖ అధికారులు రైతులు, పశువుల కాపరులు అటువైపు వెళ్లొద్దు తాండూరు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్యాంసుందర్రావు పెద్దేముల్, మార్చి 6: మండలంలోని ఆత్కూర్ గ్రామ పరిసర ప్రాంతాల్లో చ�
ఎమ్మెల్యేలు కిషన్రెడ్డి, అంజయ్యయాదవ్, జైపాల్యాదవ్ జిల్లా వ్యాప్తంగా కేసీఆర్ మహిళాబంధు వేడుకలు ఇబ్రహీంపట్నం, మార్చి 6 : మహిళల అభ్యున్నతికి టీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తున్నదని ఇబ్రహీంపట్�
ఎమ్మెల్యే జైపాల్యాదవ్ ఆమనగల్లు, మార్చి 6 : చిరువ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో ఎమ్మె ల్యే జైపాల్యాదవ్కు పలువురు
రంగారెడ్డి జిల్లా పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చెందుతున్నది. జిల్లా హైదరాబాద్కు ఆనుకొని ఉండడం.. పరిశ్రమల నిర్వహణకు అవసరమైన వనరులు, మెరుగైన రవాణా సౌకర్యం ఉండడంతో ఇక్కడ తమ పరిశ్రమలను నెలకొల్పేందుకు �
దేశం గర్వించదగ్గ బృహత్తర కార్యక్రమం మన ఊరు-మన బడి, మన బస్తీ కార్యక్రమమని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. గురువారం సాయంత్రం రంగారెడ్డిజిల్లాలోని మీర్పేట్ కార్పొరేషన్ పరిధిలోని దీన్దయా�
పరిగి క్రీడల కేంద్రంగా మారనున్నది. ఇందుకు చకచకా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే పరిగిలో అంతర్ రాష్ట్రస్థాయి క్రీడలు నిర్వహించగా ఈ ప్రాంతంలోని పలువురు క్రీడాకారులు వివిధ ఆటల్లో జాతీయస్థాయిలో పాల్గొన్న�
ఉక్రెయిన్-రష్యాకు మధ్య జరుగుతున్న యుద్ధంలో చిక్కుకుపోయిన తెలుగు రాష్ర్టాలకు చెందిన విద్యార్థులు ప్రభుత్వ సహకారంతో క్షేమంగా సొంత ప్రాంతాలకు వస్తున్నారు. తెలంగాణకు చెందిన 10 మంది విద్యార్థులు గురువారం
70 ఏండ్లలో జరుగని అభివృద్ధి సీఎం కేసీఆర్ నేతృత్వంలో జరిగింది అభివృద్ధి, సంక్షేమాలపై ఫ్లెక్సీలు ఏర్పాటుచేయాలి అన్ని వర్గాల అభ్యున్నతికి తెలంగాణ సర్కార్ కృషి పంచాయతీరాజ్ శాఖ మంత్రి దయాకర్రావు, విద్య�
పల్లెవాసులకూ మెరుగైన వైద్యం అందించేందుకు సర్కారు కృషి వ్యాధిగ్రస్తులకు సత్వర సేవలకు అవకాశం ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 28: ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా ముందుకు సాగుతున్న సీఎం కేసీఆర్ ప్రభుత్వం..పల్లె ప్రజలకు మ
శివరాత్రి పర్వదినానికి దేవాలయాలు ముస్తాబు విద్యుత్ కాంతుల మధ్య ధగ ధగ మెరుస్తున్న శివాలయాలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన నిర్వాహకులు పెరిగిన పండ్లు, పూల విక్రయాలు షాద్నగర్ రూరల్, ఫిబ్రవరి 28 : ఫరూఖ్న�
ఉమ్మడిజిల్లావ్యాప్తంగా జోరుగా సాగుతున్న పనులు రంగారెడ్డి జిల్లాలో 723 రోడ్లకు రూ.41 కోట్లు మంజూరు వికారాబాద్ జిల్లాలో రూ.24.86 కోట్లతో 594 సీసీ రోడ్లు.. ఇప్పటికే 90 రోడ్ల పనులు పూర్తి మార్చిలోగా మిగిలినవి పూర్తి �
జిల్లా వ్యాప్తంగా జాతీయ సైన్స్ దినోత్సవం వివిధ పాఠశాలల్లో చిత్రలేఖనం, క్విజ్ పోటీలు ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 28: వైజ్ఞానిక రంగంలో విద్యార్థులు అత్యున్నత స్థాయికి ఎదుగాలని మున్సిపల్ చైర్పర్సన్ స్రవం�
ఎమ్మెల్యే జైపాల్యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి తలకొండపల్లి, ఫిబ్రవరి 28 : ప్రతి గ్రామానికి బీటీ రోడ్డు సౌకర్యం కల్పించి, గ్రామాలను అబివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎమ్మెల్సీ నా
వికారాబాద్, ఫిబ్రవరి 28 : ‘ఉమ్మడి రాష్ట్రంలో 70 ఏండ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ ఏం అభివృద్ధి చేసిందో తెలుపాలి.. చిల్లర రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపుతున్న రేవంత్రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు..’ అన�
వాహనాల నంబర్ల ఎంపికలో ఫ్యాన్సీకి ప్రాధాన్యం..లేదంటే జ్ఞాపకాలకు ప్రాముఖ్యం పెండ్లి రోజు, పిల్లల పుట్టిన రోజు తేదీలు కలిసొచ్చేలా ఎంపిక.. సెల్ఫోన్ నంబర్లలోనూ ఇదే ట్రెండ్ వాహనాలకు ఫ్యాన్సీ నంబర్లు దక్కి�