నేటి నుంచి భూ కైలాస్లో బ్రహ్మోత్సవాలు సర్వాంగ సుందరంగా ముస్తాబైన ఆలయం ప్రత్యేక ఆకర్షణగా ద్వాదశ జ్యోతిర్లింగాలు తాండూరు రూరల్, ఫిబ్రవరి 26 : శివరాత్రి పండుగ సందర్భంగా భూ కైలాస్ ఆలయం సుందరంగా ముస్తాబైం�
జిల్లాలో దళితబంధు పథకం ప్రక్రియ శరవేగంగా సాగుతున్నది. ఈ పథకం కింద ఇప్పటికే రూ.17 కోట్ల నిధులు కలెక్టర్ బ్యాంకు ఖాతాలో జమ కాగా.. మిగిలిన రూ. 51.90 కోట్లు కూడా త్వరలోనే రానున్నాయి. జిల్లావ్యాప్తంగా మొదటి విడుతలో
ఆదివారం పల్స్పోలియో చుక్కల మందు పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, ప్రతి ఒక్కరూ సహకరించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి తెలిపారు. 0-5 సంవత్సరాలలోపు పిల్లలకు
రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిస్తున్నదని రాష్ట్ర మార్క్ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి అన్నారు. శనివారం జిల్లాలోనే ప్రసిద్ధిగాంచిన మైసిగండి మైసమ్మతల్లిని
పిల్లలు కష్టపడి చదువుకుంటేనే రాబోవు రోజుల్లో ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. కేశంపేట మండలం ఎక్లాస్ఖాన్పేట పాఠశాలలో దివ్యశక్తి రౌండ్ టేబుల్ ఇండియా 134 వారు నిర్�
కొడంగల్ నియోజకవర్గంలోని పోలేపల్లి ఎల్లమ్మ జాతర కన్నుల పండుగగా సాగింది. శుక్రవారం సాయంత్రం ప్రధాన ఘట్టమైన సిడె కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. చల్లంగా చూడు ఎల్లమ్మ తల్లీ అంటూ భక్తుల కేరింతలు, జయ జయ �
అన్ని హంగులతో కూడిన పాఠశాలలుగా తీర్చిదిద్దే బృహత్తర కార్యక్రమం ‘మన ఊరు-మన బడి’ అమల్లో మరో ముందడుగు పడింది. క్షేత్ర స్థాయిలో ఆయా పాఠశాలల్లోని వసతులు, పరిస్థితులను అవగాహన చేసుకొని, ఎలాంటి పనులను చేపట్టాలన
కోట్పల్లి, ఫిబ్రవరి 25: ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో ఇందోల్ గ్రామం లో రూ. 15 లక్షలతో పంచాయతీ భవనాన్ని నిర్మించారు. లింగం పల్లి గ్రామంలో రూ. ఐదు లక్షలతో సీసీ రోడ్డు, బుగ్గాపూర్లో రూ. ఐదు లక్షలతో చేపట్టిన సైడ్డ్�
ఈ నెల 27న మండలంలో పల్స్ పోలియో నిర్వహిస్తున్నట్లు వైద్యాధికారి మనీశ్చంద్ర తెలిపారు. శుక్రవారం శంకర్పల్లి ప్రభుత్వ దవాఖానలో అంగన్వాడీ, ఆశావర్కర్లు, వైద్య సిబ్బందికి పల్స్ పోలియోపై అవగాహన కల్పించార�
గ్రామాల్లోని అంతర్గత రహదారులకు మహర్దశ పట్టనుంది. అధ్వాన్నంగా ఉన్న అంతర్గత రహదారులను సీసీగా మార్చడానికి ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం కింద నిధులు మంజూరు చేసింది. కొడంగల్ నియోజకవర్గంలోని కొడం�
ప్రజా సంక్షేమమే టీఆర్ఎస్ సర్కార్ ధ్యేయమని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని ముద్విన్ గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ నిధులు రూ.5 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు, సీడీపీ నిధులు రూ.3 లక్�
ఇబ్రహీంపట్నం మార్కెట్యార్డు ఆధునీకరణ పనులకు సమగ్ర చర్యలు చేపట్టనున్నట్లు టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మార్కెట్యార్డు ఆదాయం పెంచటం కోసం సాగర్హ్రదారి నుం�
సంక్షేమం, అభివృద్ధిలో తెలంగాణ టాప్ ప్రతిరోజూ టీవీల్లోతెలంగాణ వార్తలు వింటుంటాం సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నపథకాలు భేష్ కేసీఆర్ ప్రధానమంత్రి అయితే దేశమంతా సుభిక్షం మా గ్రామాలను తెలంగాణలో కలుపాలి క�
గత నాలుగేండ్లుగా రుణాలు తీసుకునేందుకు ఆసక్తి చూపని రైతులు ప్రతి సంవత్సరం 35 శాతం మేర పంట రుణాలు మంజూరు రైతు బంధుతో బ్యాంకుల వైపు చూడని జిల్లా రైతాంగం ఏడాదికి ఎకరాకు రూ.10వేల చొప్పున పెట్టుబడి సాయం నాలుగేండ�